Friday, October 18, 2024
spot_img

latest news

ఆర్‌టిసి బస్సు బోల్తా…ఇద్దరు మృతి

యాదాద్రి భువనగిరి : అతి వేగం, అజాగ్రత్త రెండు నిండు ప్రాణాలను బలి తీసుకుంది. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. యాదాద్రి జిల్లాలో ఆర్టీసీ బస్సు అదుపు తప్పి బోల్తా పడటంతో ఈ పెను విషాదం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..మహబూబాబాద్‌ జిల్లా తొర్రూరు డిపోకి చెందిన ఆర్టీసీ బస్సు తొర్రూరు నుంచి హైదరాబాద్‌కి...

మహిళా కోటా కోసం నా సీటును కూడా వదులుకుంటా : మంత్రి కెటిఆర్‌

హైదరాబాద్‌ : మహిళా రిజర్వేషన్‌ బిల్లును తాను పూర్తిగా స్వాగతిస్తున్నానని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. మహిళలు రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. మహిళా కోటాలో తన సీటు వదులుకోవడానికి కూడా సిద్ధమేనని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో అంతర్జాతీయ టెక్‌పార్క్‌ను బుధవారం మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి...

అభివృద్ధి పనులకు శంకుస్థాపన

జగిత్యాల : జిల్లా పర్యటనలో భాగంగా సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన చేశారు. పెగడపల్లి మండలం మద్దులపల్లి గ్రామంలో రూ.4 కోట్ల 61 లక్షల నిధులతో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా రోడ్లు నిర్మాణానికి, శంకుస్థాపనలు, మహిళల, కుర్మ సంఘ భవనాల నిర్మాణానికి ప్రొసీడిరగ్‌ పత్రాలను...

బిఆర్‌ఎస్‌లో భారీగా చేరికలు

మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు వారికి గులాబీ కండువాలు కప్పి, బీఆర్‌ఎస్‌ పార్టీలోకి ఆహ్వానం మహబూబాబాద్‌ : పాలకుర్తి నియోజకవర్గం పెద్ద వంగర మండలం రాజ్‌మాన్‌ సింగ్‌ తండాకు చెందిన సర్పంచ్‌ గుగులోత్‌ పటేల్‌ నాయక్‌ నాయకత్వంలో కాంగ్రెస్‌ యువజన నాయకులు గుగులోత్‌ గణేశ్‌, గుగులోత్‌ యాకన్న, గుగులోత్‌ యాకన్నతోపాటు మరికొందరు ఆ పార్టీకి రాజీనామా చేసి...

కెనడా ఆరోపణల ప్రభావం భారత్‌-యూకే సంబంధాలపై ఉండదు : బ్రిటన్‌

లండన్‌ : కెనడాలో ఏర్పాటువాద హర్దీప్‌ సింగ్‌ నిజ్జార్‌ హత్య జరిగిన విషయం తెలిసిందే. అయితే నిజ్జార్‌ హత్యలో భారత్‌ పాత్ర ఉందంటూ కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రుడో ఆరోపించారు. ఇందులో ఇద్దరు భారతీయ ఏజెంట్లకు సంబంధం ఉందని, ప్రభుత్వం వద్ద విశ్వసనీయ సమాచారం ఉందని పేర్కొన్నారు. ఆ తర్వాత భారత గూఢచార సంస్థ...

అధిక రక్తపోటుపై రిపోర్టు ఇచ్చిన డబ్ల్యూహెచ్‌వో

న్యూఢిల్లీ : ప్రపంచవ్యాప్తంగా హైబీపీతో బాధపడుతన్న వారి గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా ఓ రిపోర్టును రిలీజ్‌ చేసింది. హైబీపీతో బాధపడుతున్న ప్రతి అయిదుగురిలో నలుగురు సరైన చికిత్సను పొందడం లేదని డబ్ల్యూహెచ్‌వో తెలిపింది. అయితే ఆయా దేశాలు బీపీ గురించి చైతన్యాన్ని కలిగిస్తే, 2023 నుంచి 2050 సంవత్సరం లోపు సుమారు...

సింగపూర్‌లో ఘనంగా వినాయక చవితి వేడుకలు

సింగపూర్‌ : సింగపూర్‌ తెలుగు సమాజం ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్థానిక పీజీపీ హాలులో ప్రతి ఏడాది మాదిరిగానే నిర్వహించిన పూజా కార్యక్రమంలో సుమారు వంద మంది బాలబాలికలు పాల్గొని భక్తిశ్రద్ధలతో బాల గణెళిశుడిని ఆరాధించారు. 21 పత్రాలతో గణపతిని పూజించారు. వినాయక చవితి విశిష్టత, తెలుగువారి సంప్రదాయాల గురించి...

తమిళ నటుడిపై కేసు నమోదు

చెన్నై : ఇంజినీర్‌ను బెదిరిండానే ఆరోపణలపై ప్రముఖ తమిళ నటుడు బాబీ సింహా సహా నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కొడైకెనాల్‌ విల్‌పట్టి పంచాయతీలోని పేత్తుపారైలో నటుడు బాబీ సింహా కొత్తగా ఇల్లు నిర్మిస్తున్నారు. అనుమతి ఇచ్చినదానికంటే ఎక్కువ స్థలంలో నిర్మిస్తున్నారని ఆయనపై, అదే ప్రాంతంలో ఇల్లు నిర్మిస్తున్న ప్రకాశ్‌రాజ్‌పై స్థానికులు ఫిర్యాదు...

కెనాల్‌లోకి దూసుకెళ్లిన బస్సు.. ఎనిమిది మృత్యువాత..!

చండీగఢ్‌ : పంజాబ్‌లో ఓ ప్రైవేటు బస్సు కెనాల్‌లో పడిపోయింది. ఈ ఘటనలో ఎనిమిది ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాదకర ఘటన రాష్ట్రంలోని ముక్త్‌సర్‌లో చోటు చేసుకున్నది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఘటనలో ఎనిమిది మంది సంఘటనా స్థలంలోనే మృతి చెందగా.. మరో మంది గాయాలకు...

నిర్మాణం ఒకటి..అనుమతులు రెండు..

ప్రభుత్వ నియమ, నిబంధనలు మాకు వర్తించవు అంటున్న అక్రమ నిర్మాణదారులు.. టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు మౌనం వీడి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి.. ఎల్బీనగర్‌ : జి.హెచ్‌.ఎం.సి.ఎల్బీనగర్‌ జోన్‌లో అక్రమ నిర్మాణాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది… సరూర్‌ నగర్‌ సర్కిల్‌ -5 పరిధిలో కొందరు అక్రమ నిర్మాణ దారులు, టి.ఎస్‌.బి.పాస్‌ నియమ, నిబంధనలు భేఖతారు చేస్తూ తమ...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -