Friday, October 18, 2024
spot_img

latest news

అన్నదానం మహాదానం..

యువత ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాలుపంచుకోవడం సంతోషం : నీలం మధు ముదిరాజ్‌ గణనాథుడి మండపాల వద్ద ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాలకు హాజరై గణనాథులను దర్శించుకున్న నీలం మధు.. ఘన స్వాగతం పలికిన నిర్వాహకులు..హైదరాబాద్‌ : అన్ని దానాలలోకెళ్ల అన్నదానం మహా దానమని నీలం మధు ముదిరాజ్‌ అన్నారు. శుక్రవారం పఠాన్‌ చెరు మండలం బచ్చుగూడ, రామేశ్వరం...

కులవృత్తుల అభ్యున్నతికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోంది :- మంత్రి మల్లారెడ్డి

మేడ్చల్‌ : మంత్రి మల్లారెడ్డిని కలిసిన గుండ్ల పోచంపల్లి రజకులు. దోబీఘాట్‌ నిర్మాణానికి కృషి చేయాలని వినతిపత్రం అందజేత. దోబీఘాట్‌ కోసం స్థలం కేటాయించి నిర్మాణానికి కృషి చేస్తానని హామీ ఇచ్చిన మంత్రి మల్లారెడ్డి.కులవృత్తుల అభ్యున్నతికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందాని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చమకూర మల్లారెడ్డి అన్నారు.గురువారం గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీకి...

రెచ్చిపోతున్న ఇసుక మాఫియా..

అరికట్టడంలో విఫలం అవుతున్న అధికారులు.. రెవెన్యూ అధికారులకు సమాచారం ఇచ్చినా పట్టించుకోని వైనం.. మూడు పువ్వులు, ఆరు కాయలుగా జోరుగా సాగుతున్న వ్యాపారం.. పరిగి : అక్రమ ఇసుక రవాణాను అరికట్టడంలో అధికారులు పూర్తిగా విఫలమవుతున్నారు. ఇసుక మాఫియాదారులు పాత ధ్రువపత్రాలను చూపిస్తూ.. రోజుకు పదుల సంఖ్యలో ఇసుక రవాణా.. మూడు పువ్వులు ఆరు కాయలుగా తమ దందాను...

ఉదయనిధికి సుప్రీం షాక్

న్యూఢిల్లీ : డీఎంకే నేత, తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్‌కు సుప్రీంకోర్టు షాకిచ్చింది. ‘సనాతన ధర్మం’ వివాదంపై దాఖలైన పిటిషన్‌ను విచారణకు స్వీకరించింది. ఈ మేరకు ఉదయనిధికి శుక్రవారం నోటీసులు జారీ చేసింది. ఇటీవలే తమిళనాడులో జరిగిన ఓ కార్యక్రమంలో ఉదయనిధి మాట్లాడుతూ ‘‘సనాతన ధర్మం’ డెంగీ, మలేరియా లాంటిది. దాన్ని నిర్మూలించాలి’ అంటూ...

అక్టోబర్‌ మొదటి వారంలో గ్రూప్‌-4 ఫలితాలు!

హైదరాబాద్‌ : తెలంగాణలో 1,540 అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ (ఏఈఈ) పోస్టుల భర్తీకిసీబీఆర్టీ విధానంలో మే 8, 9, 21, 22 తేదీల్లో రాత పరీక్ష నిర్వహించి ఫలితాలను టీఎస్‌పీఎస్సీ సెప్టెంబర్‌ 20 విడుదల చేసింది. అయితే.. ఇప్పుడు గ్రూప్‌-4 ఫలితాలు కూడా త్వరలో విడుదల చేసేందుకు సన్నాహాలు మొదలైనట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి....

డ్రెస్‌ కోడ్‌ ఉల్లంఘించిన మహిళలకు కఠిన శిక్షలు

టెహ్రాన్‌ : డ్రెస్‌ కోడ్‌ను ఉల్లంఘించిన మహిళలు, బాలికల విషయంలో జైలు శిక్షలు, జరిమానాలను పెంచే వివాదాస్పద బిల్లుకు ఇరాన్‌ పార్లమెంట్‌ ఆమోదం తెలిపింది. అనుచితంగా దుస్తులు ధరించిన వారు ఈ చట్టం ప్రకారం గరిష్ఠంగా 10 సంవత్సరాల వరకు జైలు శిక్షను ఎదుర్కొంటారు. ఈ చట్టం అమలు తీరును, ఫలితాలను మూడేళ్లపాటు పరిశీలించనున్నారు....

కారు డ్రైవర్‌ ఖాతాలో రూ.9 వేల కోట్ల జమ

చెన్నై : కారు డ్రైవర్‌ బ్యాంకు అక్కౌంట్‌లో రూ.9 వేల కోట్లు జమైన ఘటన చెన్నైలో చోటుచేసుకుంది. పళని నెయ్‌క్కారపట్టికి చెందిన రాజ్‌కుమార్‌ చెన్నై కోడంబాక్కంలో స్నేహితుడి వద్ద ఉంటూ అª`దదె కారు తిప్పుతున్నాడు. ఈ నెల 9వ తేదీ సాయంత్రం అతని సెల్‌ఫోన్‌కు ఓ మెసేజ్‌ వచ్చింది. దానిని చూడగా తమిళనాడు మర్కంటైల్‌...

జాహ్నవి మృతిపై ఎగతాళి చేసిన పోలీస్‌ సస్పెండ్‌

సియాటెల్‌ : అమెరికాలోని సియాటెల్‌లో భారత విద్యార్థిని జాహ్నవి కందుల మృతిపై వివాదాస్పద వ్యా ఖ్యలు చేసిన పోలీస్‌ అధికారిపై ఉన్నతాధికారులు క్రమశిక్షణా చర్యలకు ఉపక్రమించారు. ఈ ఘటనపై విచారించిన సియాల్‌ కమ్యూనిటీ పోలీస్‌ కమిషన్‌ సంబంధిత పోలీస్‌ అధికారిని వెంటనే విధుల నుంచి తప్పించి కేసు దర్యాప్తు పూర్తయ్యే వరకు వేతనం లేని...

చెన్నై – తిరునల్వేలి మధ్య ‘వందే భారత్‌’

పెరంబూర్‌ : చెన్నై తిరునల్వేలి మధ్య ఈనెల 24వ తేది నుంచి వందే భారత్‌ రైలు ప్రారంభం కానుందని దక్షిణ రైల్వే జనరల్‌ మేనేజర్‌ ఆనంద్‌ తెలిపారు. ఈ మేరకు రైల్వే బోర్డు నుంచి తమకు సమాచారం అందిందని, ఈ నెల 24న ప్రధాని నరేంద్రమోడీ ‘మన్‌కీ బాత్‌’ కార్యక్రమం అనంతరం, దేశవ్యాప్తంగా...

అక్కినేని నాగేశ్వరరావు కారణజన్ముడు

హైదరాబాద్‌ :అక్కినేని నాగేశ్వరరావు కారణజన్ముడు అని సినీ నటుడు బ్రహ్మానందం కొనియాడారు. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో ఏఎన్నార్‌ శతజయంతి కార్యక్రమం అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా అక్కినేని విగ్రహాన్ని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి అక్కినేని కుటుంబసభ్యులతో పాటు అల్లు అరవింద్‌, బ్రహ్మానందం, మురళీమోహన్‌, జయసుధ, మోహన్‌బాబు, శ్రీకాంత్‌, జగపతిబాబు,...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -