Friday, October 18, 2024
spot_img

latest news

తెలంగాణాలో కేసీఆర్‌కు తిరుగులేదు..

బీ.ఆర్‌.ఎస్‌. పార్టీలో చేరిన గాయకుడు ఏపూరి సోమన్న.. మధుసూదనాచారి, బాల్క సుమన్‌ సమక్షంలోగులాబీ కండువా కప్పుకున్న మాజీ వై.ఎస్‌.ఆర్‌.టి.పీ. మాజీ నేత.. హైదరాబాద్‌ : ప్రముఖ గాయకుడు, వై.ఎస్‌.ఆర్‌.టి.పీ. మాజీ నేత ఏపూరి సోమన్న బీ.ఆర్‌.ఎస్‌. పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు.. మాజీ స్పీకర్‌ మధుసూదనా చారి, ఎమ్మెల్యే బాల్క సుమన్‌ల సమక్షంలో ఆయన గులాబీ కండువా కప్పుకున్నారు.....

చట్ట విరుద్ధమైన సెల్లార్లు ఆపాలి..

మణికొండ : మణికొండ మున్సిపల్‌లోని వార్డు 8లోని అల్కా పుర్‌ రోడ్‌ నెంబర్‌ 22 లో 900 గజాల స్థలం కలిగిన ప్లాట్‌ నెంబర్‌ 292, 293 లో మార్స్‌ ఇన్ఫ్రా, శాన్వి ఇన్ఫ్రా సెల్లార్‌ తవ్వకాలు మొదలు పెట్టారని ప్రక్కనే వున్న ప్లాట్‌ నంబర్‌ 285, 286, 287 లోని అపార్ట్మెంట్‌ జే.ఎస్‌.ఆర్‌...

పటేల్‌ గూడ కార్యదర్శి సస్పెండ్‌.

ఆదాబ్‌ ఎఫెక్ట్‌.. హైదరాబాద్‌ : సంగారెడ్డి జిల్లా, అమీన్‌ పూర్‌ మండలం, పటేల్‌ గూడ గ్రామ పంచాయితీ పరిధిలో ప్రభుత్వ స్థలంలో కడుతున్న అక్రమ నిర్మాణాలకు సంబంధించి జూలై 12 రోజున ‘ఆదాబ్‌ హైదరాబాద్‌’ తెలుగు దినపత్రికలో ‘ప్రభుత్వ స్థలంలో నిర్మాణం చేస్తే తప్పేంటి’ అని ప్రచురించిన కథనంపై స్పందించిన సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ రెవెన్యూ...

అడుగులేస్తున్న నీలం మధుకే మా మద్దతు…

నీలం మధుకు తోడుగా కదలిన దళిత సంఘాలు… బహుజనులు చట్టసభల్లో గొంతెత్తితేనే బడుగు బలహీన వర్గాలకు న్యాయం.. పటాన్‌ చెరు టికెట్‌ పై కేసీఆర్‌ పునరాలోచించుకోవాలి.. పిలుపునిచ్చిన అంబేద్కర్‌ సంఘం జిల్లా అధ్యక్షులు మురళీకృష్ణ… మేమంతా అండగా నిలిచి నీలం మధును గెలిపించుకుంటాం.. హైదరాబాద్‌ : దళిత సంఘాల వారు జిన్నారం మండలం రాళ్లకత్వ గ్రామంలోని మల్లన్న గుడి నుండి ర్యాలీగా...

సీసీ రోడ్డుపై మురుగుతో అవస్థలు…!

నెలలు గడుస్తున్నా తీరని మురుగు సమస్య సీజనల్‌ వ్యాధులతో విషజ్వరాల వ్యాప్తి నిమ్మకు నీరెత్తినట్లున్న మున్సిపల్‌ అధికారులు…! జల్‌పల్లి : జల్‌ పల్లి పురపాలక సంఘం 24వ వార్డులో కొత్తగా వేసిన సీసీ రోడ్డుపై మురుగు నీరు ఏరులై పారుతుంది. నెలలు గడుస్తున్నా తీరని మురుగు సమస్యతో అక్కడి దుకాణదారులతో పాటు నివాసితులు ఇబ్బందులు పడుతున్నారు. గతంలో గ్రామపంచాయతీ...

అర్హతలు లేకపోయినా పాఠశాలలకు అనుమతులు ఇస్తాం..

కాస్త పలుకుబడి ఉంటే చాలు.. ఇంట్లో అయినా ఇస్తాం.. వంటింట్లో అయినా ఇస్తాం.. అకాడమీ పేరుతో పాఠశాల నిర్వహణకు అనుమతిస్తాం కానీ మాకంటూ ఒక ఫీజు ఉంటది అది చెల్లిస్తే సరిపోతుంది.. డీఈవోలు, ఎంఈఓల పైన ఏసీబీ దాడులు నిర్వహించాలి.. సీ.జే.ఎస్‌ అధ్యక్షులు మాసారం ప్రేమ్‌ కుమార్‌ డిమాండ్‌.. హైదరాబాద్‌ : పాఠశాల విద్యాశాఖ విభాగం రీజినల్‌ జాయింట్‌ డైరెక్టర్‌ ఆఫీస్‌ పైన...

చంద్రబాబు జ్యుడిషియల్‌ రిమాండ్‌ పొడిగింపు..

అక్టోబర్‌ 5 వరకు పొడగింపుపై సీఐడీ వాదనతో ఏకీభవించిన ఏసీబీకోర్టు.. 30 అంశాల్లో సుమారు 120కి పైగా ప్రశ్నలు సంధించిన సీఐడీ అధికారులు.. కాగా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబుకు అనుకూలంగా జరుగుతున్న నిరసనలు.. అమరావతి : చంద్రబాబుకు అక్టోబర్‌ 5 వరకు రిమాండ్‌ పొడిగించారు ఏసీబీ కోర్టు న్యాయమూర్తి. కస్టడీ, రిమాండ్‌ పొడిగించా లంటూ సీఐడీ పిటిషన్‌...

బీజేపీ ఆధ్వర్యంలో మహిళామణుల భారీ ర్యాలీ..

గన్‌ పార్టీ అమరవీరుల స్థూపం నుంచి బీజేపీ రాష్ట్ర కార్యాలయం వరకు జరిగిన ప్రదర్శన.. పాల్గొన్న బీజేపీ రాష్ట్ర నాయకులు.. మహిళా రిజర్వేషన్‌ బిల్లు ఆమోదం పొందటంతో వెల్లువెత్తిన ఆనందోత్సవాలు.. హైదరాబాద్‌ : పార్లమెంట్‌ ఉభయ సభల్లో మహిళా రిజర్వేషన్‌ బిల్‌ పాస్‌ అయిన నేపథ్యంలో ఆదివారం హైదరాబాద్‌లో బీజేపీ ఆధ్వర్యంలో మహిళలు ర్యాలీ నిర్వహించారు.. ఆదివారం సాయంత్రం...

ఇది చారిత్రాత్మక ఘట్టం..

వందే భారత్‌ రైళ్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి.. కాచిగూడ రైల్వే స్టేషన్‌లో కార్యక్రమంలోపాలు పంచుకున్న గవర్నర్‌ తమిళి సై.. దేశంలో చారిత్రక, ప్రఖ్యాత 111 నగరాలను అనుసంధానం చేసే ప్రక్రియ అన్న మంత్రి.. హైదరాబాద్‌ : దేశ వ్యాప్తంగా 9 వందే భారత్‌ రైళ్లను ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్‌ మోడ్‌లో జెండా ఊపి...

అమెరికాలో భారీగా పెరిగిన భారతీయ జనాభా

వాషింగ్టన్‌ : అమెరికాలో నివసిస్తున్న భారతీయుల సంఖ్య ఏటికేటికి భారీగా పెరుగుతోంది. ప్రస్తుతం యూఎస్‌లో దాదాపు 47 లక్షల మంది భారతీయలు ఉన్నారని జనాభా లెక్కలు చెబుతున్నాయి. ఈ మేరకు 2020 నాటి జాతులవారీగా సమగ్ర జనాభా లె క్కల వివరాలను అమెరికా ప్రభుత్వ పరిధిలోని యూఎస్‌ సెన్సస్‌ బ్యూరో విడుదల చేసింది. ఈ...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -