జవాన్ల ట్రక్కులు లక్ష్యంగా కాల్పులు
కాల్పుల్లో ముగ్గురు జవాన్ల మృతి
న్యూఢిల్లీ : జమ్మూకశ్మీర్లో జవాన్లు వెళ్తున్న ఆర్మీ ట్రక్కులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ముగ్గురు జవాన్లు మృతి చెందగా, మరో ముగ్గురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. ఫూంచ్ జిల్లాలోని బూప్లియాజ్ ఏరియాలో ఉగ్రవాదులు తలదాచుకున్నారన్న పక్కా సమాచారంతో నిన్న రాత్రి...
సుప్రీంకోర్టుకు తెలిపిన కేంద్రం
న్యూఢిల్లీ : జమ్మూ-కశ్మీరు కేంద్ర పాలిత ప్రాంతంలో ఎన్నికలు త్వరలోనే నిర్వహించే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. అయితే ఎన్నికలను ఎప్పుడు నిర్వహించాలో కేంద్ర ఎన్నికల కమిషన్, జమ్మూ-కశ్మీరు ఎన్నికల కమిషన్ నిర్ణయిస్తాయని తెలిపింది. తొలి దశలో పంచాయతీ ఎన్నికలు, రెండో దశలో పురపాలక సంఘాల ఎన్నికలు, మూడో...
ఆర్టికల్ 370 రద్దుకు వ్యతిరేకంగా వాదనలు..
ఈ వ్యవహారంపై వివరాలు కోరిన సుప్రీం..
న్యూ ఢిల్లీ : ఆర్టికల్ 370 రద్దుకు వ్యతిరేకంగా సుప్రీం కోర్టులో నేరుగా వాదించిన జమ్ముకశ్మీర్ ప్రభుత్వ లెక్చరర్పై సస్పెన్షన్ వేటు పడిరది. జమ్ముకశ్మీర్లో రద్దైన ఆర్టికల్ 370 ని సవాల్ చేస్తూ.. దాఖలైన పలు పిటిసన్లపై సుప్రీం కోర్టులో రోజువారీ విచారణ...
హిమాచల్లో 30 మంది మృత్యువాత
వరదలకు కొట్టుకు పోయిన వాహనాలు
విరిగిపడుతున్న కొండచరియలు
3వేల కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు అంచనా
సిమ్లా ఉత్తరాది రాష్ట్రాల్లో వరుణుడు బీభత్సం సృష్టిస్తున్నాడు.ఢిల్లీ సహా హర్యానా, హిమాచల్ప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్ముకశ్మీర్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్లో కుండపోతగా వర్షాలు కురుస్తు న్నాయి. ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్ భారీ వర్షాలకు అతలాకుతలమైంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుంభవృష్టికి...
నీట్ - యూజీ పరీక్ష.. 2023లో జమ్మూ, కాశ్మీర్, లడఖ్ యువకులు అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు.. హెచ్.పీ.సి.ఎల్. తన సి.ఎస్.ఆర్. ప్రయత్నాలలో భాగంగా జమ్మూ, కాశ్మీర్లోని ఔత్సాహిక, తక్కువ ప్రాధాన్యత కలిగిన విద్యార్థుల కోసం శ్రీనగర్, కార్గిల్, లడఖ్, రాజౌరి లాంటి 4 ప్రదేశాలలో “ప్రాజెక్ట్ సూపర్-50 మెడికల్, ఇంజనీరింగ్” కింద రెసిడెన్షియల్ లెర్నింగ్...