Saturday, April 20, 2024

journalist

జనం కోసమే ‘జర్నలిస్ట్‌’లు

ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా నిరంతరం ప్రజాశ్రేయ స్సుకై పరితపిస్తూ, ప్రజాస్వామ్య పరిరక్షణకు నాల్గవ స్థంభంగా నిలబడి, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఎందరో పాత్రికేయులు నిస్వార్థ సేవలను అందిస్తున్నారు. వారి నిజ జీవితంలో ఆర్థిక, సామాజిక సమస్యలతో, ఎన్నో ఒడిదుడుకుల నడుమ జీవిస్తూ, అతికష్టతరంగా వారి కుటుంబాలను పోషించుకుంటున్నారు. అలాంటి జర్నలిస్టులను కాపాడుకోవలసిన బాధ్యత...

కరీంనగర్‌ జర్నలిస్టుల నివాస స్థలాల్లో అక్రమాలు

రద్దు చేయాలని కలెక్టర్‌ను ఆదేశించా.. అర్హులైన ప్రతి జర్నలిస్టుకు నివేశన స్థలాలిస్తాం అర్హులైన జర్నలిస్టుల జాబితా బాధ్యత టియుడబ్ల్యూజే చూసుకుంటుంది అందులో మా ప్రమేయం కానీ, కాంగ్రెస్‌ నేతల ప్రమేయం కానీ ఉండదు కరీంనగర్‌ చుట్టుపక్కల భూముల ఆక్రమణలు జరిగాయి భూ ఆక్రమణలపై ఉక్కుపాదం మోపుతాం.. అన్యాయానికి గురైన బాధితులు ఫిర్యాదులు ఇవ్వండి రాష్ట్ర రవాణా, బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ కరీంనగర్‌...

జర్నలిస్టుకు బెదిరింపులు

"ఆదాబ్" జర్నలిస్టుకు ఫోన్ చేసి బెదిరించిన సూర్యాపేట జిల్లా సివిల్ సప్లయ్ మేనేజర్ రాంపతి జీవోలు చదువుకొని వార్తలు రాయాలని రాంపతి హుకుం.. మిల్లర్లకు ధాన్యం కేటాయింపులు, సి.ఎం.ఆర్ బియ్యం సేకరణతో తనకేం సంబంధం లేదని తెగేసి చెప్పిన వైనం మరోసారి సి.ఎం.ఆర్ బియ్యం వార్తలు రాస్తే బాగుండదని వార్నింగ్.. కాల్ రికార్డు చేసుకో.. రికార్డు చేసుకున్నా, నన్ను ఎవరు...

విలేకరిపై దాడి చేసిన వారిపై కేసు నమోదు

మేకల భార్గవ్‌, అనుచరుడు కాశీ దాడికి పాల్పడిన వారిపైకేసు నమోదు చేసిన శామీర్‌పేట్‌ పోలీసులు శామీర్‌ పేట్‌(ఆదాబ్‌ హైదరాబాద్‌): విలేకరిపై దాడి చేసిన ఇద్దరు వ్యక్తులపై శామీర్పేట పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల శామీర్పేటలో జరిగిన కురమ కులస్తుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో ఓ విలేకరిపై దాడి జరిగిన విషయం తెలిసిందే. కురుమ సంఘం...

మేడ్చల్ లో జర్నలిస్ట్ పై బిఆర్ఎస్ పార్టీ నాయకుల దాడి

ఓటమి భయంతోనే దాడులు చేస్తున్నారన్న స్థానిక ప్రజలు మేడ్చల్ : మేడ్చల్ లో అధికార పార్టీకి చెందిన నాయకులకు హద్దు అదుపు లేకుండా పోతుంది. శనివారం షామీర్పేట్ మండలంలో కురుమ సంఘం ఆత్మీయ సమ్మేళనంలో ఓ విలేకరిపై దాడి ఘటన మరువకముందే మేడ్చల్ మండలలోని గౌడవెల్లి గ్రామంలో మరో విలేకరిపై బీఆర్ఎస్ నాయకులు దాడులు చేశారు....

జర్నలిస్ట్ సౌమ్య విశ్వనాథన్ హత్య కేసులో కీలక తీర్పు..

ఐదుగురు నిందితులను దోషులుగా పేర్కొన్న కోర్టు.. 2008 లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేసు.. ఈనెల ఢిల్లీ కోర్టులో శిక్ష ఖరారుపై జరుగనున్న చర్చ.. న్యూ ఢిల్లీ : 2008లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన జర్నలిస్ట్ సౌమ్య విశ్వనాథన్ హత్య కేసులో ఢిల్లీ కోర్టు బుధవారం కీలక తీర్పు వెల్లడించింది. ఈ కేసులో మొత్తం ఐదుగురు నిందితులను కోర్టు...

మీడియా స్వేచ్ఛను హరిస్తే.. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసినట్లే

ఐజేయూ, టీయూడబ్ల్యూజే సభలో వక్తల ఆందోళన.. హైదరాబాద్ లో భారీ ర్యాలీ నిర్వహించిన జర్నలిస్ట్ సంఘాలు.. కేంద్ర నియంతృత్వ ధోరణిపై ముక్తకంఠంతో ఖండన.. గ్రాండ్ సక్సెస్ అయిన ఐజేయూ, టీయూడబ్ల్యూజే ప్రదర్శన.. హైదరాబాద్ : పాలకులు మీడియా స్వేచ్ఛను హరించడమంటే, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని పలువురు వక్తలు ఆందోళన వ్యక్తం చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో మీడియా సంస్థలపై, జర్నలిస్టులపై...

ఆజ్ కి బాత్

జర్నలిస్ట్ మిత్రులారా ఇప్పటికైనాకళ్ళు తెరవండి.. కేసీఆర్ మనసులోదాగిఉన్న కుళ్ళును గ్రహించండి..మిమ్మల్ని విషసర్పాలతో పోల్చినదురహంకారాన్ని తరిమికొట్టండి..కుయుక్తులపై మీ మీ కలాలుసాధించండి.. మీరు బానిసలు కాదు..జ్వలించే అక్షర యోధులని తెలుసుకోండి..సమాజంకోసం పరితపించే మహోన్నతులనితెలియజెప్పండి..కేసీఆర్ పొసే పాలు కాదు..పరిపాలనలో లోపాలను ప్రజలకు తెలియజెప్పండి..కలం బలం చూపించండి.. మీరేంటో తెలియజెప్పండి.

జర్నలిస్ట్ ‘బాబాయ్’ ఇకలేరు..

అనారోగ్యంతో మృతి చెందిన సీహెచ్ వీఎం కృష్ణారావు తీవ్ర విచారం వ్యక్తం చేసిన నారా లోకేశ్ సీనియర్ జర్నలిస్టుగా విశేష సేవలందించారని వెల్లడి కృష్ణారావు మృతి పాత్రికేయ రంగానికి తీరని లోటు అన్న బాలకృష్ణ హైదరాబాద్ : సీనియర్ జర్నలిస్ట్, ఎడిటర్, సీహెచ్ వీఎం కృష్ణారావు(64) తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న కృష్ణారావు.. గురువారం హైదరాబాద్‌లో...

అంతర్జాతీయ మహాసభలో అనిల్ రెడ్డికి అరుదైన అవార్డ్..

ప్రపంచ దేశాల్లో తెలంగాణకే పెద్దపీట.. అరుదైన అవార్డ్ అందుకున్న తెలంగాణ జర్నలిస్ట్.. థర్డ్ వరల్డ్ కాంగ్రెస్ ఆన్ నేషనల్ ట్రెడిషనల్ మెడిసిన్ మహాసభలు హోలీస్టిక్ మెడిసిన్ రిసెర్చ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలోని డాక్టర్ అంబేద్కర్ అంతర్జాతీయ కేంద్రంలో జరిగాయి. ఈ మహాసభకు ప్రపంచ దేశాల నుండి 600 మంది సాంప్రదాయ వైద్యులు హాజరయ్యారు. హెచ్ఎంఆర్ఎఫ్ డైరెక్టర్ ఆఫ్...
- Advertisement -

Latest News

శంభునికుంటకు ఎసరుపెట్టిన అమీన్ పూర్ మున్సిపల్ చైర్మన్..

అక్రమ నిర్మాణాన్ని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి హెచ్చరించిన ఆదాబ్.. అనుమతులు లేకపోయినా ఉన్నట్లు కలరింగ్.. కాలరెగరేసుకుని దర్జాగా అక్రమ నిర్మాణ పనులు.. చైర్మన్ భార్య పేరుపై యథేచ్ఛగా నిర్మాణం.. అవినీతి మత్తులో...
- Advertisement -