Wednesday, April 24, 2024

ipl

విల్‌ జాక్వెస్‌ తుఫాను సెంచరీ

ఐపీఎల్‌ 2024లో ఆర్సిబీ తరపున విల్‌ జాక్వెస్‌ ఆడుతున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నమెంట్‌కు ముందు ఈ బ్యాట్స్‌మెన్‌ కేవలం 42 బంతుల్లో 101 పరుగులు చేయడం ద్వారా తన వైఖరిని ప్రదర్శించాడు. సెంచూరియన్‌లోని సూపర్‌స్పోర్ట్‌ పార్క్‌లోని పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలంగా లేకపోయినా విల్‌ జాక్వెస్‌ అద్భుతంగా బ్యాటింగ్‌ చేశాడు. ఈ ఆటగాడు జట్టుకు...

జోరుగా సాగుతున్న 17వ ఐపీఎల్‌ సీజన్‌కు సన్నాహాలు

17వ ఐపీఎల్‌ సీజన్‌కు సన్నాహాలు జోరుగా సాగుతున్నాయి. ఇటీవల, రాబోయే సీజన్‌ కోసం ఆటగాళ్ల వేలం ప్రక్రియ కూడా దుబాయ్‌లో ముగిసింది. ఇప్పుడు బయటకు వచ్చిన సమాచారం ప్రకారం ఈ ఏడాది మార్చి మూడో వారంలో ఐపీఎల్‌ తదుపరి ఎడిషన్‌ ప్రారంభం కావచ్చని వస్తున్నాయి. అయితే, ఐపీఎల్‌ పాలకమండలి ముందు పెను సవాల్‌ నిలిచింది....

ఒక్క బంతి వేస్తే రూ. 6 లక్షలకుపైగానే..

ఐపీఎల్‌ వేలంలో ఆస్ట్రేలియా ఫాస్ట్‌ బౌలర్లు మిచెల్‌ స్టార్క్‌, పాట్‌ కమ్మిన్స్‌లపై డబ్బుల వర్షం కురిపించారు. మిచెల్‌ స్టార్క్‌ను కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ రూ.24.75 కోట్లకు కొనుగోలు చేసింది. అదే సమయంలో ఆస్ట్రేలియా కెప్టెన్‌ పాట్‌ కమిన్స్‌ కోసం సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ రూ.20.50 కోట్లు వెచ్చించింది. ఐపీఎల్‌ వేలం చరిత్రలో ఓ ఆటగాడి...

ఐపీఎల్‌ చరిత్రలో రికార్డు..

అత్యధిక ధర పలికిన స్టార్క్‌ ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా ఆస్ట్రేలియా ఫాస్ట్‌ బౌలర్‌ మిచెల్‌ స్టార్క్‌ నిలిచాడు. కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ జట్టు ఈ ఆటగాడిని రూ.24 కోట్ల 75 లక్షలకు కొనుగోలు చేసింది. అయితే వేలంపాటలో ఈ ఆటగాడిని దక్కించుకునేందుకు చివరి వరకు కోల్‌కతాతో పాటు గుజరాత్‌ టైటాన్స్‌ ప్రయత్నం చేసింది....

ఐపీఎల్‌లో రూ.10 కోట్లకు పైగా ధర పలికే స్టార్‌ ప్లేయర్స్‌..

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌-17 కోసం ఈ నెల 19వ తేదీన ఆక్షన్‌ జరగనుంది. అయితే, ఈ వేలంలో కొత్త రికార్డులు బద్దల య్యే ఛాన్స్‌ కనిపిస్తుంది. అన్ని ఫ్రాంచైజీలు ఇప్పటికే తమ ఆటగా ళ్లను విడుదల, రిటైన్‌ చేసుకున్న వారి జాబితాను పంపించాయి. రాబోయే 2024 సీజన్‌ లో ఇరు జట్లకు రూ.100 కోట్ల...

ఎడారి దేశాన ఐపీఎల్ వేలం?

భారీగా ప్లాన్ చేస్తున్న బీసీసీఐ.. న్యూ ఢిల్లీ : వచ్చే ఏడాది ఐపీఎల్‌ కంటే ముందే ఈ ఏడాది చివర్లో జరుగబోయే ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ వేలం ప్రక్రియను భారీగా నిర్వహించేందుకు బీసీసీఐ ప్లాన్‌ చేస్తోంది. అంతర్జాతీయంగా ఈ లీగ్‌ కు క్రేజ్‌ పెరుగుతున్న నేపథ్యంలో ఈ ఏడాది ఐపీఎల్‌ వేలాన్ని ఎడారి దేశమైన దుబాయ్‌లో...

బీసీసీఐ నిర్ణయం భేష్..

హర్షం వ్యక్తం చేసిన ఎంపీ జోగినపల్లి సంతోష్ రావు.. ఐపీఎల్‌ 2023 మ్యాచ్‌ల సందర్భంగా బీసీసీఐ ఇటీవల వినూత్న నిర్ణయం తీసుకుంది. ప్లేఆఫ్స్‌ మ్యాచ్‌ల్లో నమోదయ్యే ఒక్కో డాట్‌బాల్‌కు 500 చొప్పున చెట్లను నాటాలని ఆదేశించింది. దీని ప్రకారం డాట్‌బాల్‌ నమోదు చేసిన జట్లతో కలిసి బీసీసీఐ 1,47,000 చెట్లను నాటనుంది. కాగా, బీసీసీఐ తీసుకున్న...

ధోనీ కోసం ఏమైనా చేస్తాను..

వైరల్ అవుతున్న జడేజా ట్వీట్.. రెండు నెలలుగా అభిమానులను ఉర్రూతలూగించిన ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 16వ సీజన్‌లో చెన్నై విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. సోమవారం రాత్రి అహ్మదాబాద్‌లో జ‌రిగిన ఐపీఎల్ 2023 ఫైన‌ల్‌ ఉత్కంఠ‌భ‌రిత పోరులో చెన్నై సూప‌ర్ కింగ్స్ 5 వికెట్ల తేడాతో డిఫెండింగ్‌ చాంపియన్‌ గుజరాత్‌ టైటాన్స్‌ పై విజ‌యం సాధించింది....

ఐపీఎల్ ఫైనల్ లో చెన్నైని ఢీకొనే టీమ్ ఏది..?

ఐపీఎల్లో ఐదు టైటిళ్లు నెగ్గి అత్యంత విజయవంతమైన జట్టుగా గుర్తింపు సాధించిన ముంబై ఇండియన్స్‌ మరో కీలక పోరుకు రెడీ అయింది. లీగ్‌ దశలో ఇతర జట్ల ఫలితాల ఆధారంగా ముందడుగు వేసిన ముంబై.. లక్నోతో జరిగిన ఎలిమినేటర్‌లో సమిష్టి ప్రదర్శనతో సత్తాచాటింది. అదే జోరులో శుక్రవారం జరుగనున్న క్వాలిఫయర్‌-2లో గుజరాత్‌ టైటాన్స్‌తో తలపడేందుకు...

గుజరాత్ మ్యాచ్ సరికొత్త రికార్డు..

ఐపీఎల్‌లో ఎన్ని జట్లు ఉన్నా, ఎంత మంది స్టార్ ప్లేయర్స్ ఆడుతున్నా.. టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి, చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకున్న క్రేజే వేరు. అదే నిర్వాహకులకు కాసులు కురిపిస్తోంది. ధోని నాయకత్వంలోని చెన్నై మ్యాచ్ ఆడుతోంది అంటే చాలు అభిమానులు ఎగబడి పోతున్నారు. ఈ క్రమంలో మే 23న...
- Advertisement -

Latest News

శంభునికుంటకు ఎసరుపెట్టిన అమీన్ పూర్ మున్సిపల్ చైర్మన్..

అక్రమ నిర్మాణాన్ని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి హెచ్చరించిన ఆదాబ్.. అనుమతులు లేకపోయినా ఉన్నట్లు కలరింగ్.. కాలరెగరేసుకుని దర్జాగా అక్రమ నిర్మాణ పనులు.. చైర్మన్ భార్య పేరుపై యథేచ్ఛగా నిర్మాణం.. అవినీతి మత్తులో...
- Advertisement -