Thursday, March 28, 2024

India

మోతుల్‌ ఇండియా నెక్ట్స్‌ లెవల్‌ థ్రిల్లింగ్‌

అడ్వర్టైజింగ్‌ క్యాంపెయిన్‌ హైదరాబాద్‌: ఆటోమొబైల్స్‌ యొక్క పూర్తి సింథటిక్‌ ప్రీమియం ఇంజిన్‌ ఆయిల్‌ లో అగ్రగామి అయిన మోటుల్‌, ద్విచక్ర వాహనాల కోసం మోటుల్‌ యొక్క పూర్తి సింథటిక్‌, ప్రీమియం ఇంజిన్‌ ఆయిల్‌ చుట్టూ కేంద్రీకృతమై నెక్ట్స్‌ లెవల్‌ థ్రిల్‌ అనే కొత్త అడ్వర్టైజింగ్‌ ప్రచారాన్ని ప్రారంభించింది, ఇది వారి స్వంత ప్రత్యేకమైన మార్గాల్లో సాహసాన్ని...

యూఎస్‌లో రికార్డుస్థాయిలో భారత విద్యార్థులు

భారత్ నుంచి పెద్ద సంఖ్యలో అమెరికాకు విద్యార్థులు 15 ఏళ్ల తర్వాత మొదటిసారి టాప్‌లో భారతీయులు మూడేళ్ల నుంచి క్రమంగా తగ్గుతున్న చైనీయులు ఓపెన్ డోర్స్ తాజా రిపోర్టులో వెల్లడి ఉన్నత విద్య కోసం అమెరికా ఫ్లైటెక్కుతున్న భారతీయ విద్యార్థుల సంఖ్య ఏటేటా పెరుగుతోంది. ఈ ఏడాది రికార్డు సంఖ్యకు చేరింది.2022-23 విద్యా సంవత్సరంలో ఏకంగా 2,68,923 మంది భారతీయ...

స్వల్ప స్కోరుకే పరిమితమైన టీమిండియా

50 ఓవర్లలో 9 వికెట్లకు 229 పరుగులు చేసిన టీమిండియా రాణించిన రోహిత్ శర్మ, సూర్యకుమార్, కేఎల్ రాహుల్ 3 వికెట్లతో సత్తా చాటిన డేవిడ్ విల్లీ లక్నోలో ఇంగ్లండ్ తో జరుగుతున్న వరల్డ్ కప్ లీగ్ మ్యాచ్ లో టీమిండియా బ్యాటింగ్ లైనప్ అంచనాల మేర రాణించలేకపోయింది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ బౌలింగ్ ఎంచుకుంది. దాంతో మొదట...

దేశంలో తొలి ర్యాపిడ్‌ రైలు..

నేడు ప్రారంభించనున్న ప్రధాని మోడీ న్యూ ఢిల్లీ : భారతీయ రైల్వే చరిత్రలో మరో అరుదైన ఘట్టానికి నాంది పడనుంది. దేశంలోనే తొలి ర్యాపిడ్‌ ఎక్స్‌ రైలు ప్రారంభం కానుంది. ఈ హైస్పీడ్‌ ప్రాంతీయ రైలును శుక్రవారం ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు. ఈ తొలి ప్రాంతీయ హైస్పీడ్‌ రైలు గంటకు 160 కి.మీల వేగంతో...

భారతదేశం, శ్రీలంక మధ్య ఫెర్రీ సేవలు..

దాదాపు 40 సంవత్సరాల తర్వాత పునఃప్రారంభం.. ప్రజల నుండి ప్రజల అనుసంధానాన్ని పెంచడానికి ఇది కీలకం.. న్యూ ఢిల్లీ : ద్వీప దేశంలో అంతర్యుద్ధం కారణంగా దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత.. రద్దు చేయబడిన ఫెర్రీ సర్వీస్ ను ప్రారంభించారు.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే భారతదేశం, శ్రీలంకలను కలుపుతూ ఫెర్రీ సర్వీస్‌ను...

‘ఇండియా’ కూటమికి రాహుల్‌ నామినేట్‌.. ?

2024 లోక్‌సభ ఎన్నికల్లో ‘ఇండియా’ కూటమి అధికారంలోకి వస్తే ప్రధానిగా ఎవరిని ఎంపిక చేస్తారన్న దానిపై కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సభ్యుడు శశి థరూర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇండియా కూటమి అధికారంలోకి వస్తే.. కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే లేదా, ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీని...

నెంబర్ ఒన్ కుబేరుడు..

దేశీయ కుబేరుల జాబితాలో మొదటి స్థానంలో ముకేశ్ అంబానీ. ఆయన సంపద 92 బిలియన్ డాలర్లు.. భారత్ లోని 100 మంది కుబేరుల మొత్తంసంపద 799 బిలియన్ డాలర్లు.. న్యూ ఢిల్లీ : రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ చైర్మన్‌ ముకేశ్‌ అంబానీ దేశీయ కుబేరుల జాబితాలో అగ్రస్థానంలో నిల్చారు. 2023 సంవత్సరానికి గాను భారత్‌లోని 100 మంది సంపన్నులతో ఫోర్బ్స్‌...

పాక్‌పై భారత్‌ గెలుపు

అదరగొట్టిన కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, బుమ్రా 7 వికెట్ల తేడాతో గెలిచిన రోహిత్‌ సేన 192 పరుగుల లక్ష్యాన్ని 30.3 ఓవర్లలో ఛేధన 86 పరుగులతో కీలక ఇన్నింగ్స్‌ ఆడిన కెప్టెన్‌ ప్రపంచకప్‌లో దాయాదిపై తిరుగులేని ఆధిపత్యం న్యూఢిల్లీ : వన్డే వరల్డ్‌ కప్‌ చరిత్రలో పాకిస్థాన్‌ చేతిలో ఓడిపోని రికార్డును భారత్‌ మరోసారి కాపాడుకుంది. రోహిత్‌ శర్మ నాయకత్వంలోని టీమిండియా...

భారత్‌-కెనడా విదేశాంగ మంత్రుల రహస్య భేటీ!

వాషింగ్టన్‌ : భారత్‌-కెనడా మధ్య దౌత్యపరమైన వివాదాలు కొనసాగుతున్న నేపథ్యంలో భారత విదేశాంగశాఖ మంత్రి ఎస్‌ జైశంకర్‌, కెనడా విదేశాంగమంత్రి మెలానీ అమెరికాలో రహస్యంగా భేటీ అయినట్లు తెలుస్తోంది. ఈ మేరకు బ్రిటన్‌ వార్తా పత్రిక కథనం ప్రచురించింది. భారత్‌తో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను పరిష్కరించేందుకు, న్యూఢిల్లీ దౌత్యపరమైన సంబంధాలను పునురద్ధరించేందుకు కెనడా ప్రభుత్వం...

కోహ్లీ 50వ సెంచరీ పూర్తి చేశాకే పెళ్లి చేసుకుంటా… ఓ అభిమాని

నేడు వరల్డ్ కప్ లో టీమిండియా, ఆఫ్ఘనిస్థాన్ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో మ్యాచ్ స్టేడియంలో కెమెరాల దృష్టిని ఆకర్షించిన అభిమాని ప్లకార్డు ప్రస్తుతం వన్డేల్లో 47 సెంచరీలు సాధించిన కోహ్లీ ఇవాళ ఢిల్లీలో టీమిండియా, ఆఫ్ఘనిస్థాన్ జట్ల మధ్య వరల్డ్ కప్ మ్యాచ్ జరుగుతోంది. ఈ సందర్భంగా, మ్యాచ్ కు వేదికగా నిలుస్తున్న అరుణ్ జైట్లీ స్టేడియంలో ఓ...
- Advertisement -

Latest News

అవినీతికే మోడ‌ల్‌గా మారిన మోడ‌ల్ స్కూల్‌

పాఠ‌శాల‌కు రాకుండానే జీతాలు తీసుకుంటున్న ఉపాధ్యాయులు అవినీతి ఉపాధ్యాయుల‌కు స‌హ‌క‌రిస్తున్న ప్రిన్సిప‌ల్ జావేద్‌ ఎగ్జామ్ ఫీ, స్కాల‌ర్ షిప్‌ పేరుతో విద్యార్థుల వ‌ద్ద నుండి డ‌బ్బులు వ‌సూలు నాణ్య‌త లోపించిన...
- Advertisement -