No menu items!
No menu items!
Tuesday, September 17, 2024
spot_img
No menu items!

ibraheem patnam

రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలకు అర్హత సాధించిన చింతపట్ల విద్యార్థులు

వర్షం వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు ఇబ్రహీంపట్నం : యాచారం మండలంలోని చింతపట్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు (అమ్మాయిలు) రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు అర్హత సాధించారని ఆ పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు మహమ్మద్ సాబేర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. వికారాబాద్ జిల్లాలోని శివారెడ్డి పేట్ లో జరిగిన 67 వ స్కూల్ గేమ్స్...

బడిలో వంట వండేదే లేదు

కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ ఇబ్రహీంపట్నం : మధ్యాహ్న భోజన కార్మికులు ప్రభుత్వ బడుల్లో ఈ నెల 28 నుండి వంట వండేది లేదని తమ సమస్యల పరిష్కారం కోసం నిరవధిక సమ్మెబాట పట్టనున్నామని మధ్యాహ్న భోజన కార్మికులు మండల కేంద్రంలో సోమవారం ఎమ్మార్సీలో సిఐటియు నాయకులతో కలిసి సమ్మె నోటీసును అందజేశారు. అనంతరం సిఐటియు...

ట్రాఫిక్‌ అస్తవ్యస్తం నియంత్రణ శూన్యం..!

ట్రాఫిక్‌ జామ్‌తో అవస్థలు.. ప్రధాన కూడళ్లలో రహదారిని ఆక్రమించి వ్యాపారాలు ` ట్రాఫిక్‌ నియంత్రించని అధికారులు.. ఇబ్రహీంపట్నం : ఇబ్రాహీం పట్నం అంబేడ్కర్‌ కూడలో ఆదివారం ఉద యం ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కగింది. సాగర్‌ రహదారిపై వాహనదారులు ట్రాఫిక్‌ అంతరాయం తో తీవ్ర అవస్థలకు గురయ్యారు. ఇబ్రాహీంపట్నం నుంచి శేరిగుడ వరకు దాదాపు...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -