వర్షం వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు
ఇబ్రహీంపట్నం : యాచారం మండలంలోని చింతపట్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు (అమ్మాయిలు) రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు అర్హత సాధించారని ఆ పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు మహమ్మద్ సాబేర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. వికారాబాద్ జిల్లాలోని శివారెడ్డి పేట్ లో జరిగిన 67 వ స్కూల్ గేమ్స్...
కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
ఇబ్రహీంపట్నం : మధ్యాహ్న భోజన కార్మికులు ప్రభుత్వ బడుల్లో ఈ నెల 28 నుండి వంట వండేది లేదని తమ సమస్యల పరిష్కారం కోసం నిరవధిక సమ్మెబాట పట్టనున్నామని మధ్యాహ్న భోజన కార్మికులు మండల కేంద్రంలో సోమవారం ఎమ్మార్సీలో సిఐటియు నాయకులతో కలిసి సమ్మె నోటీసును అందజేశారు. అనంతరం సిఐటియు...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...