Thursday, October 24, 2024
spot_img

hyderabad

ఎవరు మారాలి..?

ఎవరు మారాలి..?ఎవరి కోసం మారాలి.?పొద్దున లేచి అరగంట వ్యాయామంచేయడం చేతకాదు కానీ…100 యేళ్లు బ్రతికెయ్యాలిఓటు వేయడం చేతకాదు కానీదేశం మారాలి.తిరగబడే దమ్ము లేదు కానీఅవినీతి అంతమవ్వాలి.ఒక్క మొక్కను కూడా నాటలేంకానీ కాలుష్యం తగ్గాలి…బాధ్యతుండక్కర్లేదా…? ఛీ..ఛీ అరుణ్ రెడ్డి పన్నాల..

వికారాబాద్ జిల్లాలో భూమాఫియా..

బాధితుడైన పేద గిరిజనుడు ఫిర్యాదు చేసినా పట్టించుకోని జిల్లా కలెక్టర్.. రాజకీయ పలుకుబడి.. అధికారుల అండదండలతో వేరే వారి పేరు ఆన్ లైన్ లో నమోదు సర్వే నెంబర్ 40లో ఒక నిరుపేద గిరిజనుడి భూమి స్వాహా.. ఇదేమని అడిగితే కోర్టులో తేల్చుకోమని ఉచిత సలహా ఇచ్చిన తాహశీల్దార్.. హైదరాబాద్ : సమాజంలో జరుగుతున్న అవినీతి, అక్రమాలను వెలికి తీసినా...

వరంగల్ కాకతీయ యూనివర్సిటీ భూ కబ్జాలపై సిట్ నియమించాలి..

ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి కి ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ నాయకులు బక్క జడ్సన్.. కండ్లు మూసుకున్న కేయూ అధికారులు.. కబ్జాలకెగబడుతున్న భూకబ్జాదారులు.. సర్వేనెంబర్లు 32/2, 38 లస్కర్ సింగారం శివారులో కొనసాగుతున్న కబ్జాలు.. పక్కనే ఉన్న పలువేల్పుల శివారులోని సర్వే నెంబర్లు 412 ,413, 414 లోనిభూములు కబ్జాలయిన రీతిగా నేడు కూడా యదేచ్ఛకబ్జా. కేయూ భూముల కబ్జాలో కీలక సూత్రధారుడు...

కళ్లులేని కాబోదులు వాళ్ళు..

ప్రతి పనికిమాలినోడు విమర్శించడమే.. ప్రతివాడూ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఎక్కడ అంటాడు.. కట్టిన ఇండ్లు కనిపిస్తలేవా..? అందరికీ ఇల్లు ఇస్తాం..ఎవరూ భయపడొద్దు మహిళపై నోరు పారేసుకున్న మంత్రి తలసాని.. హైదరాబాద్‌ : ప్రతి పనికిమాలినోడు ఇల్లు ఎక్కడ కట్టారని విమర్శలు చేస్తున్నాడు.. వాడికి కళ్ళు కనిపిస్తలేనట్లు ఉన్నాయని అంటూ.. విపక్షాలపై మంత్రి తలసాని నోరు పారేసుకున్నారు. జూబ్లీహిల్స్‌ కమలానగర్‌లో డబుల్‌...

జివో 111 రద్దు

హెచ్‌ఎండీఏ పరిధి విధివిధానాలే ఆ గ్రామాలకు వర్తింపు 39 డిఎంహెచ్‌వో పోస్టుల మంజూరు విఆర్‌ఎలను రేగులరైజ్‌ చేసేందుకు కేబినెట్‌ నిర్ణయం రెండో విడత గొర్రెల పంపిణీకి నిర్ణయం. వనపర్తి లో జర్నలిస్ట్‌ భవనానికి, ఖమ్మంలో 23 ఎకరాలు కేటాయింపు మైనార్టీ కమిషన్‌ లో జైన్‌ కమ్యూనిటిఇ చేరుస్తూ నిర్ణయం టిఎస్‌పిఎస్‌లో 10 పోస్టులను కొత్తగా భర్తీ మక్కలు, జొన్నలు కొనేందుకు నిర్ణయం ఉమామహేశ్వర లిప్ట్‌ ఇరిగేషన్‌...

అయ్యో దేవుడా ఆగమైపోతిమి…

అయ్యో దేవుడా ఆగమైపోతిమి…దొరను గెలిపించుకొని మా భవిష్యత్ తరాలకుతీరని పాపం చేసుకుంటిమి…ఒక్కనికీ ప్రజల గోస పట్టదాయె…సమస్యలున్నయి అంటే ఎమ్మెల్యే రానియ్యడు,మంత్రి మర్లబడవట్టె.. కొత్త సచివాలయానికొద్దామంటేపోలీసోళ్ళు గెదుమవట్టె .. రైతుల తిప్పలు,నిరుద్యోగుల ఏడుపులు, ముసలోళ్ల మూలుగులతో,తెలంగాణ రాష్ట్రం సవు సారా రూపాయి కార అంటూతాగుబోతు రాష్ట్రము చేస్తివి దొరా…ఇప్పటికైనా మాకు సోయి వస్తేనీకు కర్రు కాల్చి...

హైదరాబాదులో రౌడీ షీటర్ల హవా..

హైదరాబాదులో రౌడీ షీటర్ల హవా..రాజకీయ నాయకులకు జాతర..నేతల అండతో భూ దందాలు, సెటిల్మెంటులు ..కోట్లల్లో వాటాలు…పీడీ కేసులు ఎత్తివేత .. అసెంబ్లీకి బాటపెరుగుతున్న నిరుద్యోగం..కడుపు కాలి అడిగితే పీడీ కేసులు ..అసెంబ్లీకి రౌడీలు… కాటికి యువత..తొమ్మిది సంవత్సరాల దొర పాలనలో..నిరుద్యోగం నివురు గప్పిన నిప్పులా ఉంది..ఉద్యమకారుల గుండెల్లో ఏర్పడ్డ గాయాలు..చేదు అనుభవాలు ఎన్నటికీ సమసిపోవు..దొరా...

జనాలు చస్తేగాని స్పందించరా…?

ఏళ్ల కిందటే ఓపెన్ నాలాను కబ్జా చేశా.. ఇప్పుడు ప్రశ్నిస్తే ఎలా అంటున్న బడా బిల్డర్ బహరంగ వ్యాఖ్యలు చేస్తూ.. పరోక్షంగా ఒప్పేసుకున్న వైనం చందానగర్ జీహెచ్ఎంసీ అధికారులను తన గుప్పిట్లో పెట్టుకుని కబ్జా ఓపెన్ నాలాపై రోడ్డు నిర్మాణానికి లక్షల్లో చేతులు మారిన వైనం ఇతర పార్టీల నాయకులకు సైతం భారీగా అందిన ముడుపులు పూర్తిస్థాయిలో సహకరించిన శేరిలింగంపల్లి మున్సిపల్ యంత్రాంగం ఫిర్యాదులపై...

ఆర్సీబీకి హైదరాబాద్ టీమ్ గండం…

హైదరాబాద్ : ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరుకు హైదరాబాద్ జట్టు ఫోబియా పట్టుకుంది. ఏ సీజన్ లో అయినా ఆర్సీబీ ఆశలపై హైదరాబాద్ జట్టే నీళ్లు చల్లుతోంది. ఇప్పటి వరకు 16 సీజన్లు ఆడిన ఆర్సీబీ కీలక మ్యాచుల్లో హైదరాబాద్ జట్టు చేతిలో ఓడి ఇంటి దారి పట్టింది. ఈ నేపథ్యంలో తాజాగా ఉప్పల్...

ఎమ్మెల్యేల పనితీరుపై మళ్లీ కేసీఆర్ అసహనం..

వాడీ, వేడిగా బీఆర్‌ఎస్ విస్తృత సమావేశం.. ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పార్టీ శ్రేణులకు కేసీఆర్ దిశా, నిర్ధేశం.. పై పై ప్రచారాలు పక్కన బెట్టి, ప్రజల్లోకి వెళ్లాలని సూచన.. హైదరాబాద్‌ : బీఆర్‌ఎస్ విస్తృత స్థాయి సమావేశం వాడివేడిగా సాగింది. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని సీఎం కేసీఆర్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఎమ్మెల్యేలకు నేతలకు పలు సూచనలు...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -