Friday, September 20, 2024
spot_img

hyderabad news

ప్రమాదం అంచున ప్రయాణం..

పరిమితికి మించి ఆటోలో తరలిస్తూ విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఇంటర్‌ పరీక్షలు రాసే విద్యార్థులకు నరకప్రాయంగా మారిన ప్రయాణం విద్యార్థుల ప్రాణాలతో కొంతమంది ఆటోడ్రైవర్లు చెలగాటమాడుతున్నారు. కనీస నిబంధనలు పాటించకుండా పరిమితికి మించి విద్యార్థు లను ఇంటర్మీడియట్‌ పరీక్షా కేంద్రాలకు తీసుకెళ్తున్నారు. పరీక్షా సమయం దగ్గర పడుతుంది అని ఆలోచనతో అతివేగంతో ప్రయాణం సాగిస్తున్నారు. ఈ క్రమంలో...

ప్రభుత్వ సీలింగ్‌ భూమి మాయం..!

పేదల అవసరాలు ఆసరాగా చేసుకుని రిజిస్ట్రేషన్‌..? దర్జాగా ప్రహరీ గోడ, సీసీి కెమెరాల ఏర్పాటు ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన సంఘటన ప్రభుత్వం పేదలకు జీవనోపాధి కోసం సీలింగ్‌ భూములను కేటాయించింది. ఆ భూములను కేటాయించిన వ్యక్తి, వారి వారసత్వం అనుభవించాలి. లేదంటే ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి. కానీ ఇక్కడ అలా జరగలేదు.ప్రభుత్వ భూమి నేరుగా కొత్త వ్యక్తి పేరుపై...

మాస్టర్ ప్లాన్ రోడ్డులో అపార్ట్‌మెంట్ నిర్మాణం

200 ఫీట్ల మాస్టర్ ప్లాన్ రోడ్డులో అక్ర‌మ నిర్మాణం ద‌ర్జాగా క‌బ్జా చేసిన చింత వెంక‌టేశ్వ‌ర్ రెడ్డి అండ్ టీం అనుమ‌తులు స‌ర్వే నెంబ‌ర్ 399లో.. నిర్మాణం స‌ర్వే నెంబ‌ర్ 398లో.. క్షేత్ర‌స్థాయి ప‌రిశీల‌న లేకుండా హెచ్ఎండీఏ అనుమ‌తులా..! ముడుపుల‌కు దాసోహం అవుతున్న కొంద‌రు అధికారులు చోద్యం చూస్తున్న హెచ్ఎండీఏ, మున్సిప‌ల్ అధికారులు.. అవినీతి అధికారుల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని స్థానికుల డిమాండ్‌ మనీ మేక్స్...

బీఆర్ఎస్, బీఎస్పీ మధ్య పొడిచిన పొత్తు

త్వ‌ర‌లోనే పొత్తుకు సంబంధించి విధివిధానాలు తెలంగాణలో ముక్కోణపు పోటీకి అవకాశం నందిన‌గ‌ర్‌ కేసీఆర్ నివాసంలో ప్ర‌వీణ్ భేటీ లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్, బీఎస్పీ మధ్య పొత్తు కుదిరింది. రాష్ట్రంలోని 17 నియోజ‌క‌వ‌ర్గాల్లో బీఆర్ఎస్‌తో క‌లిసి పోటీ చేయాల‌ని బీఎస్పీ రాష్ట్ర అధ్య‌క్షుడు ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ నిర్ణ‌యించారు....

బూర నర్సయ్య గౌడ్ జన్మదిన వేడుకలు

బూర నర్సయ్య గౌడ్ జన్మదిన వేడుకలలో వారిని ఘనంగా సన్మానించి శాలువాతో సత్కరించి పుష్పగుచ్చం అందించిన తెలంగాణ గౌడ కల్లు గీత సంఘాల సమన్వయ కమిటీ చైర్మన్ బాలగొని బాల్ రాజ్ గౌడ్, యెలికట్టే విజయ్ కుమార్ గౌడ్, అయిలి వెంకన్న గౌడ్, గడ్డమీది విజయ్ కుమార్ గౌడ్ లు త‌దిత‌రులు.. ఈ సందర్భంగా...

కాంగ్రెస్‌లోకి తీగల భుంలింగ గౌడ్

షుగర్ కేర్ ఇండస్ట్రీ డిప్యూటీ కమిషనర్ తీగల భుంలింగ గౌడ్ టిఆర్ఎస్ పార్టీని విడి మాజీ శాసనసభ్యులు మైనంపల్లి హనుమంతరావు ఆధ్వర్యంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి దీపాదాస్ మున్షీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమెల్సీ, టిపిసిసి కార్యనిర్వాక అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, మెదక్ జిల్లా...

బండి సంజయ్ ఖబర్దార్.. పొన్నం ని విమర్శించే స్థాయానీది కాదు..

మత రాజకీయాలు చేసే నువ్వెక్కడ అన్ని మతాలను గౌరవించే ఆయనే ఎక్కడ రామున్ని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేసే నీవు ఒకసారి ఆత్మ విమర్శ చేసుకో నీకు పొన్నంకు పోలికా ఆయన ఉద్యమ నేపథ్యమున్న నాయకుడు తెలంగాణ ఉద్యమంలో ఎంపీగా ఆయన పోరాటం మరువలేనిది సర్దార్ పాపన్న పౌరుషానికి నిలువెత్తు నిదర్శనం పొన్నం ప్రభాకర్ మాతృ మూర్తులనే అవమాన పరుస్తావా ఇదేనా...

తల్లిని దూషించడమే మీ సంస్కారమా ?

బండి సంజయ్ పై విరుచుకుపడ్డ మధుయాష్కి పొన్నం ప్రభాకర్ తో నువ్వెందుకు పోల్చుకుంటున్నావు ఆయన నికార్సైన కమిట్ మెంట్ ఉన్న ప్రజా నాయకుడు రాముడు పేరు చెప్పుకొని రాజకీయం చేసే సన్నాసివి నీవు గౌడ్స్ తలచుకుంటే తెలంగాణ రాజకీయాల్లో కనబడకుండా పోతావు బిజెపి నాయకుడు కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ కుమార్ ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా ఇటీవల హుస్నాబాద్...

హెచ్ఎండిఏ అధికారుల అవినీతి లీలలు

కుంట స్థలంలో హెచ్‌ఎండిఎ లేఅవుట్‌కి అనుమతి లేఅవుట్ ప్ర‌క్క‌న కుంట స్థ‌లాన్ని ఆక్ర‌మించిన రియ‌ల్ట‌ర్‌ వాటర్ బాడీస్ లేవంటూ ప‌ర్య‌వేక్ష‌ణ అధికారి ఆర్.శశికళ రిపోర్ట్ రియాల్ట‌ర్‌తో కుమ్మ‌కై అనుమ‌తిచ్చిన హెచ్ఎండీఏ అధికారులు అనుమ‌తులు ర‌ద్దు చేయాల‌ని అడిష‌న్ క‌లెక్ట‌ర్‌కు ఇరిగేష‌న్ అధికారుల‌ లేఖ త‌ప్పుడు రిపోర్ట్ ఇచ్చిన ప‌ర్య‌వేక్ష‌ణ అధికారి ఆర్‌. శ‌శిక‌ళ‌పై చ‌ర్య‌లు శూన్యం గ‌త బీఆర్ఎస్ ప్ర‌భుత్వంలో హెచ్ఎండిఏ ప‌రిధిలో...

విద్య పేరుతో ఇంత వ్యాపారమా..?

నల్లగొండ జిల్లా, నాగార్జునసాగర్ సెయింట్ జోసెఫ్స్ పాఠశాలలో ఎడ్యుకేషన్ సొసైటీల దందా.. నిజాలు రాస్తే.. "ఆదాబ్" పై బురదజల్లే ప్రయత్నం సెయింట్ జోసెఫ్స్ పాఠశాల యాజమాన్యం పచ్చి అబద్దాలను నిజాలుగా ప్రచారం చేసుకుంటున్న వైనం కల్పితాలను నిజం చేస్తూ.. నిజాన్ని అబద్ధం చేస్తున్నది ఎవరు? 1973లో సెయింట్ జోసెఫ్స్ కాన్వెంట్ సొసైటీ రిజిస్టర్ అయితే.. 1965లోనే ప్రభుత్వ భూమి ఎలా...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -