సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో మంగళవారం నిర్వహించనున్న రాష్ట్ర మహిళా సదస్సు ఏర్పాట్లపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి సంబంధిత ఉన్నతాధికారులతో సోమవారం సమీక్షించారు. డాక్టర్ బి ఆర్ అంబెడ్కర్ రాష్ట్ర సచివాలయంలో జరిగిన సమావేశంలో సి.ఎస్ మాట్లాడుతూ ఈ మహిళా సదస్సుకు దాదాపు ఒక లక్ష మంది స్వయం సహాయక...
ఎల్బీనగర్ లో అడిషనల్ దందా
ఏడవ తరగతి వరకు అనుమతి, నిర్వహణ పదవ తరగతి వరకు
అడ్డు అదుపు లేని దోపిడి
సీజేఎస్ ఫిర్యాదుతో కదిలిన డొంక
సీజ్ చేసిన జిల్లా డీఈవో సుశీంధర్ రావు
కార్పొరేట్ స్కూళ్లలో తనిఖీలు నిర్వహించాలి: మాసారం ప్రేమ్ కుమార్ డిమాండ్
రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ మండలం ఎల్బీనగర్ ప్రాంతం మనసురాబాద్ లోని కృష్ణవేణి టాలెంట్...
తెలంగాణ జెన్ కో జేపిఏ నియామకాల్లో భారీ అక్రమాలు
80%స్థానికులకు, 20% స్థానికేతరులకు కేటాయింపు
70మంది అభ్యర్థులు స్థానికులు కానప్పటికి ఉద్యోగాలు
నకిలీ దృవపత్రాలతో స్థానికత గుర్తింపు
బోగస్ అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ సరిగ్గా చేయని అధికారులు
నియామకాల్లో పెద్ద ఎత్తున ముడుపులు తీసుకున్న అధికారులు
ఫిర్యాదు చేసిన అర్హులైన స్థానిక అభ్యర్థులు
కష్టపడి తల్లి దండ్రులు చదివిస్తారు.. పిల్లలు వారి నమ్మకాన్ని వమ్ముచేయకుండా...
నిజాలను దాచి న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించిన ఎస్ ఆర్ కన్ స్ట్రక్షన్స్ సంజీవరెడ్డి
కూల్చి వేయడానికి వచ్చిన అధికారులపై దాడికి యత్నం..
అధికారులు జారి చేసిన నోటీసు విషయం తెలుపని అక్రమార్కుడు..
చెరువులను అన్యాక్రాంతం చేస్తున్న అక్రమ నిర్మాణదారులకు పరోక్ష సహకారం అందిస్తున్న అధికారులు..
ఎన్.జి.టి ఆదేశాలు బేఖాతర్ చేస్తున్న కమిటీ..
అమీన్ పూర్ చెరువులో నిర్మాణానికి రిజిస్ట్రేషన్లను చేస్తున్నా పట్టించుకోని...
కేంద్ర ఎన్నికల సంఘం నిబంధన మెరికే జరుగుతున్నాయా?
రాష్ట్రంలోని జిల్లాల కలెక్టరేట్లకు ఈ నిబంధనలు వర్తించవా?
ఉన్నత వర్గాల ఉద్యోగులకు ఒక న్యాయం.. బలహీనవర్గాలకు మరో న్యాయమా..?
కొంతమంది ఉన్నత అధికారుల ఇష్టానుసారం బదిలీలు
ప్రభుత్వ పెద్దలను తప్పు ద్రోవ పట్టిస్తున్న కొంతమంది ఉన్నతాధికారులు
ప్రైమ్ ఏరియాలో తమ సామాజిక వర్గాల ఉద్యోగులనే నియమించుకున్నారంటూ ఆరోపణలు
పార్లమెంట్ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి సర్కార్పై...
రూ.15 కోట్ల పార్కు స్థలం కబ్జా
శ్రీ సాయి నిలయ వెల్ఫేర్ సొసైటీ ఫిర్యాదు చేసిన పట్టించుకోరా..?
కబ్జా కోర్ల నుండి పార్కులను కాపాడేదెవరు..?
పార్కు స్థలాన్ని కబ్జా నుంచి కాపాడాలని స్థానికుల డిమాండ్..!
ప్రభుత్వ స్థలాలు మాయ మవుతున్నాయి. ఎక్కడ గజం స్థలం కనిపించినా కబ్జా చేసేస్తున్నా రు. వాటికి పట్టాలు, రిజిస్ట్రేషన్లు పుట్టిస్తున్నారు. తాజాగా మేడ్చ ల్...
తన పదవీకాలం పొడిగింపు కోసం చట్టాన్ని మార్పించుకున్న ఘనుడు..
ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారి తీగల రవీందర్రావు సర్వీసు మొత్తం మోసపూరితమెనా!
కూతురు విదేశాల్లో ఉన్నందున బ్లాక్ మనీ అంత వైట్ మనీ అని పోజులు
ఇతగాడి అక్రమ వ్యాపారాలు టానిక్ క్యూ మార్ట్ల పర్యవేక్షనంత కొడుకుదేనా?
ప్రభుత్వ ఉద్యోగుల పదవీకాలం పొడిగింపులో మమ(త)తాను రాగల సీరియల్ కథలు ఎన్నెన్నో..
ఇవే కాకుండా...
వర్ష కాలంలో గతనుభవాలను దృష్టిలో పెట్టుకొని లోతట్టు ప్రాంతాల్లో ముంపు లేకుండా ఇప్పటి నుండే చర్యలు చేపట్టాలి..
విద్యుత్ అంతరాయం, ట్రాఫిక్ సమస్య లేకుండా సమన్వయం చేసుకోవాలి..
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో వచ్చే వేసవి కాలం, వర్ష కాలంను దృష్టిలో పెట్టుకొని హైదరాబాద్ నగర ప్రజలకు ఏలాంటి ఇబ్బందులు లేకుండా ముందుస్తు చర్యలు చేపట్టడానికి హైదరాబాద్...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...