Monday, September 23, 2024
spot_img

hyderabad news

కాంగ్రెస్‌ వైపు ఎంఐఎం మొగ్గు ?

లండన్‌లో సిఎం రేవంత్‌తో అక్బరుద్దీన్‌ భేటీ రాజకీయ చర్చకు దారితీస్తోన్న సమీకరణాలు హైదరాబాద్‌ : పార్లమెంట్ ఎన్నికలకు ముందు తెలంగాణ రాజకీయాలు మారుతున్నాయి. లండన్‌ పర్యటనలో ఉన్న సిఎం రేవంత్‌రెడ్డిని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ కలవడం రాజకీయంగా చర్చకు దారితీస్తోంది. సీఎం రేవంత్‌ రెడ్డితో అక్బరుద్ధీన్‌ భేటీ కావడం తెలంగాణ రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. లండన్‌...

బీఆర్‌ఎస్‌ను బొందపెట్టి తీరుతాం

పులి బయటకు వస్తే బోనులో పడేస్తాం కేటీఆర్‌ వ్యాఖ్యలపై రేవంత్‌ గట్టి కౌంటర్‌ హైదరాబాద్‌ : వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ను మరింతగా బొందపెట్టడం ఖాయమని సిఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. ఆ పార్టీకి పార్లమెంట్‌ ఎన్నికల్లో ఒక్కసీటు కూడా నెట్టే ఛాన్స్‌ లేదని లండన్‌ పర్యటనలో ఉన్నారు. అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి బీఆర్‌ఎస్‌ పార్టీకి...

సకల సమస్యలకు ప్రజాస్వామ్యమే పరిష్కారం

భారతీయ మూలాలున్న ఎంపీలతో రేవంత్‌ రెడ్డి భేటీ పలు సమస్యలపై వారితో చర్చించిన సిఎం హైదరాబాద్‌ : లండన్‌ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్‌ రెడ్డి భారతీయ మూలాలున్న బ్రిటిష్‌ పార్లమెంట్‌ మెంబర్లను కలుసుకున్నారు. చారిత్రాత్మకమైన వెస్ట్‌ మినిస్టర్‌ ప్యాలెస్‌ లో ఈ భేటీ జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఏ.రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. ’భారత్‌, బ్రిటన్‌...

ధనుష్, నాగార్జున, శేఖర్ కమ్ముల సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

పవర్‌హౌస్ ఆఫ్ టాలెంట్స్- నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్టర్ ధనుష్, కింగ్ నాగార్జున అక్కినేని క్రేజీ మల్టీస్టారర్ ప్రాజెక్ట్ #DNS కోసం చేతులు కలిపారు. ఈ చిత్రానికి నేషనల్ అవార్డ్ విన్నర్ దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ నారాయణ్ దాస్ కె నారంగ్ ఆశీస్సులతో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ LLP...

విల్‌ జాక్వెస్‌ తుఫాను సెంచరీ

ఐపీఎల్‌ 2024లో ఆర్సిబీ తరపున విల్‌ జాక్వెస్‌ ఆడుతున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నమెంట్‌కు ముందు ఈ బ్యాట్స్‌మెన్‌ కేవలం 42 బంతుల్లో 101 పరుగులు చేయడం ద్వారా తన వైఖరిని ప్రదర్శించాడు. సెంచూరియన్‌లోని సూపర్‌స్పోర్ట్‌ పార్క్‌లోని పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలంగా లేకపోయినా విల్‌ జాక్వెస్‌ అద్భుతంగా బ్యాటింగ్‌ చేశాడు. ఈ ఆటగాడు జట్టుకు...

విరాట్‌ కోహ్లీకి డక్‌ అనే పదం అస్సలు నచ్చదు..

స్వదేశంలో అఫ్గానిస్థాన్‌తో జరిగిన మూడు టీ20ల సిరీస్‌ను భారత్‌ క్లీన్‌ స్వీప్‌ చేసిన విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లో స్టార్‌ బ్యాటర్లు విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ తమ టీ20 పున రాగమనం చేశారు. 3వ టీ20లో రోహిత్‌ సెంచరీతో సత్తాచాటాడు. అయితే వ్యక్తిగత కారణాలతో మొదటి టీ20 ఆడని కోహ్లీ.. రెండో మ్యాచ్‌లో...

ఉస్మాన్‌ ఖవాజాకు తప్పిన ప్రమాదం!

ఆస్ట్రేలియా ఓపెనర్‌ ఉస్మాన్‌ ఖవాజాకు పెను ప్రమాదం తప్పింది. అడిలైడ్‌ టెస్ట్‌లో మూడో రోజు బ్యాటింగ్‌ చేస్తున్నప్పుడు ఖవాజా గాయపడ్డాడు. వెస్టిండీస్‌ పేసర్‌ షమర్‌ జోసెఫ్‌ వేసిన షార్ట్‌ పిచ్‌ బంతి అతడి హెల్మెట్‌కు బలంగా తాకింది. బంతి తాకగానే బ్యాట్‌ కింద పడేసిన ఖవాజా.. నొప్పితో విలవిలలాడాడు. మైదానంలోకి పరుగెత్తుకొచ్చిన ఫిజియో.. ఖవాజాకు...

ప్రాక్టీస్‌లో లెఫ్ట్‌, రైట్‌ దంచేస్తోన్న షమీ..

వన్డే ప్రపంచకప్‌ 2023 తర్వాత రైట్‌ ఆర్మ్‌ ఫాస్ట్‌ బౌలర్‌ మహ్మద్‌ షమీ టీమ్‌ ఇండియా తరపున ఒక్క మ్యాచ్‌ కూడా ఆడలేదు. టోర్నీ సందర్భంగా షమీ చీలమండ గాయానికి గురయ్యాడు. అయినప్పటికీ, ఆడిన ఏడు మ్యాచ్‌లలో అతను పటిష్ట ప్రదర్శన చేసి అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. ప్రపంచ కప్‌ తర్వాత,...

మూడు రోజుల నష్టాలకు బ్రేక్‌..

రూ.4 లక్షలు పెరిగిన ఇన్వెస్టర్ల సంపద అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వస్తున్న సానుకూల సంకేతాలతో వరుసగా మూడు రోజులు నష్టాల్లో చిక్కుకున్న దేశీయ స్టాక్‌ మార్కెట్లు శుక్రవారం లాభాలతో ముగిశాయి. ఫైనాన్సియల్‌, ఐటీ స్టాక్స్‌ దన్నుతో సూచీలు పైపైకి దూసుకెళ్లాయి. బీఎస్‌ఈ-30 ఇండెక్స్‌ సెన్సెక్స్‌ 496 పాయింట్లు (0.70 శాతం) పెరిగి 71,683 పాయింట్ల వద్ద...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -