పూజలో పాల్గొన్న ప్రధాని మోదీ
అయోధ్యలో ప్రాణప్రతిష్ట పూజా క్రతువులు ప్రారంభమయ్యాయి. బాలరాముడి ప్రాణప్రతిష్టాపన పూజా కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. మోదీతోపాటు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కూడా పూజలో కూర్చున్నారు. గర్భగుడిలో ఈ కార్యక్రమం జరుగుతోంది. పూజా కార్యక్రమం అనంతరం రామ్లల్లా విగ్రహాన్ని...
సర్వాంగ సుందరంగా ముస్తాబైన అయోధ్య రామ మందిరంలో బాల రాముడి విగ్రహానికి మరికాసేపట్లో ప్రాణప్రతిష్ట జరగనుంది. వేద పండితులు, సాధువుల సమక్షంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేతులమీదుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 12:20 నుంచి ఒంటి గంట మధ్య ‘అభిజిత్ లగ్నం’లో ఈ వేడుక జరగనుంది. ఈ ప్రాణప్రతిష్టకు దివ్య ముహూర్తం...
జగదాభి రామునికి నేడే పట్టాభిషేకం సర్వాంగ సుందరంగా సిద్ధమైన అయోధ్య నగరం
ఓవైపు రామ నామ స్మరణ.. మరోవైపు పటిష్ఠ బందోబస్తు..
రామ మందిర ప్రారంభోత్సవం- ఏర్పాట్లు పూర్తి..
రామమందిర ప్రారంభోత్సవంతో పాటు
బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం..
వేడుకలకు హాజరుకానున్న లక్షలాది భక్తులు
అనంతరం ప్రధాని మోదీ భారీ బహిరంగ సభ
రామ మందిర ప్రారంభోత్సవం కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అధికారులు,...
తెలిసీ తెలియనిమిడిమిడి జ్ఞానంతోఅనాలోచిత.. సంకుచిత భావాలతో…వివేకం లేని అజ్ఞానంతో కూడిన విషయాలతోవిమర్శించాలనే ఒకే ఒకలక్ష్యంతో .. ఆలోచనలతోగత సంగతులు తెలియక ..నేటి పరిస్థితులు అర్ధం కాకపోస్టింగులు పెడుతూ వితండవాదం చేస్తూఎదో సాధించామని విర్రవీగుతోంది నేటి యువత- ఏ.రాకేష్
గోరంత సైజులో ఆయోధ్య రామాలయం నమూనా
నాగర్కర్నూలు : అయోధ్య రామాలయంలో మరో రెండు రోజుల్లో అంటే ఈ నెల 22న శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ జరుగనుంది. ఈ కార్యక్రమాన్ని అంగరంగవైభవంగా నిర్వహించేందుకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అయితే శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ నేపథ్యంలో జనం ఎవరికి తోచిన రీతిలో వారు తమ భక్తిని చాటుకుంటున్నారు. శ్రీరాముడి...
గిన్నెస్ రికార్డ్ హోల్డర్, డాక్టర్ గుర్రం దయాకర్ ప్రతిభ
హైదరాబాద్ : ఈ నెల 22న అయోధ్య రామ మందిరంలో శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ జరగనున్న నేపథ్యంలో స్వర్ణకారులు, సూక్ష్మ కళాకారులు, నేత కార్మికులు తదితరులు తమతమ కళా నైపుణ్యాలను ప్రదర్శిస్తున్నారు. శ్రీరాముడు, సీతాదేవి, అయోధ్య రామాలయం ఇలా తమకు తోచిన నమూనాలను రూపొందిస్తూ రామయ్యపై భక్తిని...
సంఫీుభావం తెలుపుతున్న రాజకీయ పార్టీలు
విజయవాడ : కోడికత్తి శ్రీనుకు న్యాయం చేయాలంటూ అతడి తల్లి, సోదరుడు చేస్తున్న దీక్షకు మద్దతు పెరుగుతోంది. మూడోరోజు దీక్ష చేస్తున్న కోడికత్తి శ్రీను తల్లి, సోదరుడికి దళిత,పౌర సంఘాలు, రాజకీయ పార్టీలు పెద్దఎత్తున సంఫీుభావం తెలుపుతున్నాయి. ముఖ్యమంత్రి జగన్ కోర్టుకు హాజరై కేసులో సాక్ష్యం చెప్పాలని నేతలు ముక్తకంఠంతో...
మూడో పెళ్లి చేసుకున్న క్రికెటర్
నటి సనా జావేద్తో నిఖా
లాహోర్ : పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ భార్య సానియా మీర్జాకు షాక్ ఇచ్చాడు. తన భార్య టీమిండియా టెన్నిస్ క్రీడాకారిణీ సానియా మీర్జాతో దూరంగా ఉంటోన్న అతను మరోసారి పెళ్లి పీటలెక్కాడు. పాకిస్తాన్కే చెందిన ప్రముఖ నటి సనా జావేద్తో కలిసి శనివారం నిఖా...
నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్
నిజామాబాద్ : దేశం అన్నీ రంగాల్లో అభివృద్ధి చెందేలా కృషి చేయడమే బీజేపీ సంకల్పమని నిజామాబాద్ ఎంపీ అర్వింద్ పేర్కొన్నారు. సిరికొండ మండలంలోని కొండాపూర్లో వికసిత్ భారత్సంకల్ప యాత్రలో ఆయన పాల్గొన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేనట్లు కేంద్ర ప్రభుత్వం ఆరోగ్య బీమా పథకాన్ని అమలు చేయగా, రాష్ట్రంలో గతంలో అధికారంలో...
అదేరోజు జెఎన్టియులో అవగాహన సదస్సు
ముఖ్య అతిథిగా రాష్ట్ర గవర్నర్ తమిళిసై హాజరు
రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్రాజ్ వెల్లడి
హైదరాబాద్ : రాష్ట్రంలో ఈనెల 25 వ తేదీన జాతీయ ఓటర్ల దినోత్సవం జరపడానికి తగిన ఏర్పాట్లు చేయాలని అన్ని రాష్ట్రాల, కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులను, రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారులను, జిల్లాల ఎన్నికల...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...