Sunday, September 22, 2024
spot_img

hyderabad news

20వేల నాణాలతో అయోధ్య రామ మందిరం

భక్తిని చాటుకున్నసూక్ష్మ కళాకారుడు రామకోటి రామరాజు హైదరాబాద్‌ : అయోధ్య..ఆ పేరు వింటేనే ఓ ఆధ్యాత్మిక పరవశం తో ఒళ్ళు పులకరిస్తుంది ..కోట్లాది మంది భక్తుల హృదయాలు ఉప్పొంగేలా 20వేల నాణాలతో అయోధ్య రామ మందిరం భవ్యమైన దివ్యమైన మంగళ రూపం కోసం పరితపిస్తున్న భక్తకోటి ఆర్తి తీరేలా బాలరాముడిగా శ్రీరాముడు రేపు తొలి దర్శనభాగ్యం...

ప్రభుత్వ సలహాదారులను నియమించిన తెలంగాణ ప్రభుత్వం

ఢిల్లీ లో తెలంగాణ ప్రత్యేక ప్రతినిధిగా మల్లు రవిని, ప్రొటోకాల్‌ మరియు పబ్లిక్‌ రిలేషన్స్‌ సలహాదారుగా హర్కర వేణుగోపాల్‌, పబ్లిక్‌ రిలేషన్స్‌లో సీఎం రేవంత్‌రెడ్డి సలహాదారుగా వేం నరేందర్‌ రెడ్డిల నియామకం. ముగ్గురు సలహాదారులకు క్యాబినెట్‌ ర్యాంక్‌తో ఉత్తర్వులు జారీ తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌ : తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులను నియమించారు....

అద్దరగొట్టిన సూరత్‌ కళాకారుడు..

5 వేల వజ్రాలు, 2 కిలోల వెండిని ఉపయోగించి రామాలయం థీమ్‌పై నెక్లెస్‌ తయారి.. 9,999 వజ్రాలతో రాములోరి చూడచక్కని రూపం చూపరులను ఆకట్టుకుంటోన్న ఈ అరుదైన డిజైన్‌ దీనిని రామమందిర్‌ ట్రస్టుకు బహుమతిగా అందజేత హైదరాబాద్‌ : గుజరాత్‌లోని సూరత్‌ అనగానే గుర్తొచ్చేది ఖరీధైన వజ్రాలు, బట్టలకు ఆ ప్రాంతం పెట్టిందిపేరు. అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ...

మూసీ రివర్‌ ఫ్రంట్‌పై ప్రభుత్వం ఫోకస్‌

ప్రపంచ దృష్టిని ఆకర్షించే డిజైన్లు, నమూనాలు దుబాయ్‌లో 70 సంస్థలతో సీఎం సంప్రదింపులు పెట్టుబడులపై వివిధ సంస్థల ప్రతినిధులతో చర్చలు ప్రపంచంలోనే అత్యుత్తమమైన బెంచ్‌మార్క్‌ నెలకొల్పేందుకు ప్రయత్నిస్తున్నట్లు ప్రకటించిన సీఎం రేవంత్‌రెడ్డి హైదరాబాద్‌ : లండన్‌ నుంచి బయల్దేరిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదివారం దుబాయ్‌లో బిజీ బిజీగా గడిపారు. ప్రపంచ స్థాయి సిటీ ప్లానర్లు, డిజైనర్లు, మెగా మాస్టర్‌ ప్లాన్‌...

రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టిన జగన్‌

ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా వైఎస్‌ షర్మిల బాధ్యతల స్వీకరణ చంద్రబాబు , సీఎం జగన్‌పై ఏపీ కాంగ్రెస్‌ చీఫ్‌ విమర్శల దాడి ఏపీ అప్పులు రూ.10 లక్షల కోట్లకు చేరుకున్నాయని ఆరోపణ రాజధాని లేకుండా చేసిన ఘనత వీరిద్దరికే దక్కుతుందని విమర్శ వైఎస్‌ షర్మిల అధ్యక్షతన ఏపీసీసీ మొదటి కార్యవర్గ సమావేశం అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చ ఏపీ...

మేడారం జాతరకు జాతీయ హోదా ఇవ్వాలి

కోట్లాది మంది భక్తులు హాజరయ్యే మేడారం మహా జాతర ఫిబ్రవరి 21 తేదీ నుంచి 24 తేదీ వరకు ఘనంగా జరగనుంది.మేడారం జాతర ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతర.రెండేళ్లకోసారి వచ్చే మహా సంబురాన్ని చూడడానికి రెండు కళ్ళు చాల వేమో! దేశంలో కుంభమేళ తర్వాత ఎక్కువమంది హాజరయ్యే ఈ జాతర రెండేళ్లకోసారి నాలుగు రోజుల...

గర్భగుడిలో కొలువుదీరిన బాలరాముడి మొదటి ఫొటో….

ఐదు దశాబ్దాల కోట్లాది మంది కల సాకారమైంది. అయోధ్యపురిలో అపురూప ఘట్టం ఆవిష్కృతమైంది. రామనామ స్మరణల మధ్య సోమవారం సరిగ్గా ‘అభిజిత్‌ లగ్నం’లో పెట్టిన 84 సెకండ్ల దివ్య ముహూర్తంలో బాలరాముడు కొలువుదీరాడు. 12.29 నిమిషాల‌కు ముఖ్య ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని నిర్వహించారు. సుమారు 84 సెక‌న్ల పాటు అస‌లు క్రతువును చేపట్టారు. ఈ...

సంపన్నమైన బాలరాముడి ప్రాణ ప్ర‌తిష్ట…

కౌస‌ల్య రాముడు.. అయోధ్య‌ లో కొలువుదీరాడు. బాలరాముడి విగ్ర‌హాన్ని కొత్త‌గా నిర్మించిన ఆల‌యంలో ప్ర‌తిష్టించారు. ప్ర‌ధాని మోదీ చేతుల మీదుగా ప్రాణ ప్ర‌తిష్ట జ‌రిగింది. భార‌త కాల‌మానం ప్ర‌కారం స‌రిగ్గా మ‌ధ్యాహ్నం 12.29 నిమిషాల‌కు ముఖ్య ప్రాణ ప్ర‌తిష్ట కార్య‌క్ర‌మాన్ని నిర్మించారు. సుమారు 84 సెక‌న్ల పాటు అస‌లు క్ర‌తువును నిర్వ‌హించారు. కీల‌క‌మైన ఈ...

న్యూయార్క్‌లో మార్మోగుతున్న రామ నామ జపం..

నూతనంగా నిర్మించిన రామ మందిరంలో బాలరాముడి విగ్రహ ప్రతిష్టాపణ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మధ్యాహ్నం 12:05 గంటల నుంచి ఒంటి గంట వరకూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరగనుంది.ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం నేపథ్యంలో అమెరికా న్యూయార్క్‌లోని ప్రఖ్యాత టైమ్స్‌ స్వ్కేర్‌పై శ్రీరాముడి చిత్రాలను ప్రదర్శించారు. అదేవిధంగా...

నరేంద్ర మోడీ చేతులమీదుగా వైభవంగా బాలరాముడి విగ్రహం ప్రాణ ప్రతిష్ఠ

అయోధ్య ఆలయంలో బాల రాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అభిజిత్ లగ్నంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతులమీదుగా ఈ మహా ఘట్టాన్ని వేద పండితులు జరిపించారు. సరిగ్గా మధ్యాహ్నం 12.20 గంటలకు ప్రారంభమైన ఈ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం ఒంటిగంటకు ముగియనుంది. అంనతరం మధ్యాహ్నం 1:15 గంటలకు ప్రధాని ప్రసంగించనున్నారు. ఈ మహత్తర కార్యక్రమానికి దేశవ్యాప్తంగా...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -