Sunday, September 22, 2024
spot_img

hyderabad news

అయోధ్య ప్రాణప్రతిష్ట వేళ

15మంది శిశువుల జననం ఇండోర్‌ : అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ మహోత్సవం జరిగిన వేళ పలువురు గర్భిణులకు చిరస్మరణీయ క్షణంగా నిలిచిపోయింది. ఈ పవిత్ర సమయంలోనే మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో రెండు ప్రభుత్వాసుపత్రుల్లో 15మంది శిశువులు జన్మించారని అధికారులు వెల్లడిరచారు. వీటిలో 11 సాధారణ ప్రసవాలు కాగా.. మిగిలినవారికి సిజేరియన్‌ ద్వారా కాన్పులు జరిగినట్లు ఎంటీహెచ్‌...

రిపబ్లిక్‌ డే వేడుకల్లో తెలంగాణ శకటం

మూడేళ్ల తరవాత దక్కిన అవకాశం న్యూఢిల్లీ : ఢిల్లీలోని కర్తవ్యపథ్‌ లో నిర్వహించే రిపబ్లిక్‌ డే వేడుకల్లో తెలంగాణ శకటాన్ని ప్రదర్శించనున్నారు. మూడేండ్ల తర్వాత తెలంగాణకు ఈ అవకాశం దక్కింది. తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి చొరవతో ఢిల్లీ గణతంత్ర వేడుకల్లో తెలంగాణ శకటాన్ని ప్రదర్శనకు చోటు దక్కింది. మదర్‌ ఆఫ్‌ డెమోక్రసీ థీమ్‌తో శకటం...

మన రాముడు వచ్చేశాడు..

ఇక టెంట్లో ఉండాల్సిన పనిలేదు శతాబ్దాల నిరీక్షణకు తెర సహనం, కృషి, త్యాగాల ఫలితమే ఈ ఉజ్వల ఘట్టం ఎక్కడో లోపం వల్ల్నే ఇన్నాళ నిరీక్షణ అందుకు రాముడిని క్షమాపణలు కోరుకుంటున్నా మన ఆస్తి..అస్తిత్వం..సత్యం అంతా రాముడే కొత్త కాలచక్రం మొదలయ్యింది ఉద్వేగపూరతి ప్రసంగంలో ప్రధాని మోడీ అయోధ్య : రాముడు వచ్చేశాడు.. మన రాముడు వచ్చేశాడు.. ఇక టెంటులో ఉండాల్సిన ఖర్మ రాముడికి లేదు…...

ఆజ్ కి బాత్

నిజమైన నాయకుడి లక్షణంనిత్యం ప్రజా పోరాటమే..నాయకుడు ప్రజల గురించిపోరాడుతూనే ఉండాలి..అధికారం ఆశించకుండా నిత్యంప్రజాక్షేత్రంలో ఊంటే అధికారం తనంతటాతన కాళ్ళ దగరికి వచ్చి పట్టాభిషేకం చేస్తుంది..అధికారం వెంబడి పడితే దురాశ,అహంకారం పెరిగి ప్రజలకు దూరం అవుతారు..ప్రజల ఆశీర్వాదం ఉన్నని రోజులు మీరే నాయకులు..స్థాయి అనేది ఉండే స్థలాన్ని బట్టి రాదు..ప్రజల మనసులో ఉన్న స్థానాన్ని బట్టి...

అయోధ్యలో అపూర్వ ఘట్టం ఆవిష్కృతం

రామ్‌లల్లా విగ్రహానికి వేదోక్తంగా పూజలు పూజల్లో పాల్గొన్న ప్రధాని మోడీ హాజరైన మోహన్‌ భగవత్‌, ఆనందీబెన్‌, యోగి రామనామంతో మార్మోగిన అయోధ్యాపురి అయోధ్య : అదిగదిగో అయోధ్యాపురి.. రఘుకుల తిలకుడు ఏలిన నగరం.. జగదభిరాముడి జన్మస్థలం.. భవ్య మందిరంలో దివ్య తేజస్సుతో బాలరాముడు కొలువుదీరడంతో.. యావత్‌ భారతం.. పులకించిపోయింది. ప్రపంచం యావత్తూ వీక్షించి తరించింది. శ్రీ బాల రాముడి ప్రాణ...

పార్టీకి ప్రభుత్వానికి మధ్య సమన్వయ లోపం

సోషల్‌ మీడియా దుష్ప్రచార ప్రభావం అభూతకల్పనలు, అబద్దాల ప్రచారం ఓటమికి ఇదే కారణమంటూ కేటీఆర్‌ విశ్లేషణ హైదరాబాద్‌ : పార్టీకి ప్రభుత్వానికి సమన్వయం లేకపోవడం వల్లే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయామని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెండ్‌ కేటీఆర్‌ అన్నారు. సోషల్‌ మీడియాలో జరిగిన అసత్య ప్రచారాన్ని గట్టిగా తిప్పికొట్టలేకపోయామన్నారు. కాంగ్రెస్‌ అభూత కల్పనలు, అబద్దాలతో ప్రజలను తప్పుదోవ పట్టించారని విమర్శించారు....

పెరిగిపోతున్న క్రెడిట్‌ కార్డుల వినియోగం…

చాలామంది దగ్గర ఒకటికి మించే ఉన్నాయన్నా అతిశయోక్తి కాదు. అంతలా వాటిని వాడేస్తున్నాం మరి.అయితే తెలిసి వినియోగిస్తే ఈ క్రెడిట్‌ కార్డులతో ఎంత లాభమో.. తెలియకుండా ముందుకెళ్తే అంతే నష్టాలుంటాయన్నది మీకు తెలుసా.. దేశంలో ప్రస్తుతం సుమారు 10 కోట్ల క్రెడిట్‌ కార్డులు చలామణిలో ఉన్నాయని అంచనా. ఏడాది క్రితంతో పోల్చితే 17 శాతం పెరిగాయని...

అనాథ పిల్లల కోసం ‘గుంటూరు కారం’ స్పెషల్ స్క్రీనింగ్

సూపర్ స్టార్ మహేష్ బాబు కుమార్తె సితార ఘట్టమనేని అందరి మనసులు గెలుచుకునే గొప్ప పని చేసింది. చీర్స్ ఫౌండేషన్‌లోని అనాథ పిల్లల కోసం, సంక్రాంతి కానుకగా విడుదలైన తన తండ్రి తాజా చిత్రం "గుంటూరు కారం" ప్రత్యేక ప్రదర్శనను నిర్వహించింది. మహేష్ బాబు ఫౌండేషన్ సహకారంతో ఏఎంబీ సినిమాస్‌లో ఈ కార్యక్రమం జరిగింది. చీర్స్...

హైదరాబాద్‌లో అగ్ని ప్రమాదం

ఆర్టీసీ బస్సుల్లో చెలరేగిన మంటలు హైద‌రాబాద్ దిల్‌సుఖ్‌నగర్ డిపోలో ఘటన హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్‌ ఆర్టీసీ డిపోలో అగ్నిప్రమాదం సంభవించింది. సోమవారం తెల్లవారుజామునే ఈ సంఘటన చోటుచేసుకుంది. డిపోలో నిలిపి ఉంచిన ఓ సిటీ ఎక్స్‌ప్రెస్‌ బస్సులో ముందుగా ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. దాంతో.. దాని పక్కనే ఉన్న మరో బస్సుకు ఈ మంటలు అంటుకున్నాయి. క్రమంగా మంటలు...

చిక్కుల్లో ఐఏఎస్‌ అర్వింద్‌ కుమార్‌

మాస్టర్‌ బ్రెయిన్‌ వెనుకున్న సూపర్‌ పవర్‌ ఎవ్వరు ఈ-కారు అగ్రిమెంట్‌ గోల్‌మాల్‌లో అర్వింద్‌ చిక్కుకోగా రిటైరైన ఉద్యోగుల నియామకం కూడా ఆయన మెడకే మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌లో ఏకంగా 179 మందికి అర్వింద్‌ కుమార్‌ ఉద్యోగాలు కల్పించినట్లు తేలింది.. హైదరాబాద్‌ : సీనియర్‌ ఐఏఎస్‌ అర్వింద్‌కుమార్‌పై కుప్పలు తెప్పలుగా అభియోగాలు వినబడుతున్నాయి.ఈ మాస్టర్‌చిక్కుల్లో ఐఏఎస్‌ అర్వింద్‌ కుమార్‌ బ్రెయిన్‌ వెనుకున్న సూపర్‌...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -