Sunday, September 22, 2024
spot_img

hyderabad news

మీరు కట్టిన రాజధాని.. పోలవరం చూపిస్తారా ?

అభివృద్ది ఎక్కడో చూపితే అక్కడికే వస్తా నాతోపాటు మేధావులు, ప్రతిపక్షాలూ వస్తాయి వైవి సుబ్బారెడ్డికి సవాల్‌ విసిరిన షర్మిల శ్రీకాకుళం నుంచి జిల్లా పర్యటనలు ప్రారంభం బస్సులో ప్రయాణిస్తూ ప్రజలతో మమేకం శ్రీకాకుళం : అభివృద్ది ఎక్కడ జరిగిందో చూపిస్తే వచ్చి చూడానికి తాను సిద్దంగా ఉన్నానని వైసిపికి కాంగ్రెస్‌ ఎపి అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల సవాల్‌ విసిరారు. జిల్లా పర్యటనల్లో...

హైదరాబాద్‌లో అడుగుపెట్టిన ఇంగ్లండ్‌ జట్టు

భారత్‌తో జరిగే ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ కోసం ఇంగ్లండ్‌ క్రికెట్‌ జట్టు హైదరాబాద్‌లో అడుగు పెట్టింది. ఇరు జట్ల తొలి టెస్టు మ్యాచ్‌ హైదరాబాద్‌లోని రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జరగనుంది. ఇలా ఆతిథ్య భారత్‌ ఇప్పటికే హైదరాబాద్‌ చేరుకుని అక్కడ శిక్షణ ప్రారంభించింది. ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి...

4:1 బోనస్‌ ఇష్యూ ఫిబ్రవరి 01, రికార్డ్‌ తేదీగానిర్ణయించిన సలాసర్‌ టెక్నో ఇంజినీరింగ్‌ లిమిటెడ్‌

హైదరాబాద్‌ : సలాసర్‌ టెక్నో ఇంజినీరింగ్‌ లిమిటెడ్‌. భారీ భారీ ఉక్కు నిర్మాణాల తయారీలో నిమగ్నమై ఉంది మరియు టెలికాం, పవర్‌, రైల్వేలు ఇతరులతో సహా విభిన్న శ్రేణి పరిశ్రమలకు అనుకూలీకరించిన ఉక్కు నిర్మాణాలు, ఈపిసి పరిష్కారాలను అందిస్తోంది. పోస్టల్‌ బ్యాలెట్‌ నోటీసు ద్వారా పొందిన వాటాదారుల ఆమోదానికి లోబడి, బోనస్‌ షేర్ల హక్కు...

మన రాజ్యాంగాన్ని, విద్యా వ్యవస్థను కాపాడుకోవాలి

నేడు బీజేపీ,సంఘ పరివార్‌ ఫ్యాసిస్ట్‌ శక్తులు మన దేశ ప్రజలను తీవ్ర కష్ట,నష్టాలకు గురి చేస్తున్నారు. ప్రజల కష్టార్జితంతో ఏర్పడిన ప్రభుత్వ రంగ సంస్థలను ఒక్కొక్కటే క్రమంగా బడా కార్పోరేట్‌ శక్తులైన అదానీ, అంబానీలకు కారు చౌకగా అమ్మేస్తున్నారు.జీఎస్టీ పేరుతో రాష్ట్ర ప్రభుత్వాల ఆర్ధికంగా దెబ్బతీశారు. గతం కంటే రాష్ట్రాల ఆదాయం గణనీయంగా పడిపోయింది....

వదలిపోనున్న ధరణి దరిద్రం.. !

ధరణిలోని లోపాలపై ప్రత్యేక దృష్టి పెట్టిన ప్రభుత్వం.. త్వరలో కొంతమంది కలెక్టర్లతో కమిటీ సమావేశానికి సమాయత్తం.. ఇప్పటికే కొంతమేర లోపాలను గుర్తించినట్లు తెలిపిన కమిటీ ధరణితో అనుబంధం ఉన్న వ్యవసాయ,రిజిస్ట్రేషన్ శాఖలతో చర్చ వివిధ రాష్ట్రాలలలో విధి విధానాల పరిశీలన.. క్షేత్ర స్థాయిలో రైతు సమస్యల పై పరిశీలన చేయనున్న కమిటీ సభ్యులు .. ధరణి కమిటీ సభ్యుడు రేమండ్ పీటర్ వెల్లడి.. ధరణి...

ట్రాక్‌ తప్పిన గంటా..!

తెలంగాణ స్టేట్‌ రిమోట్‌ సెన్సింగ్‌ అప్లికేషన్‌ సెంటర్‌ లో అవినీతి తిమింగలం విచ్చలవిడి అవినీతికి పాల్పడ్డ ఏడీజీ గంటా శ్రీనివాస్‌ రెడ్డి..! ఏళ్లుగా ఒకే పోస్టులో పాతుకుపోయిన వైనం రిటైర్డ్‌ అయినా ఉత్తర్వులు లేకుండా అదే పోస్టులో కొనసాగింపు గత బీఆర్‌ఎస్‌ సర్కార్‌ హయాంలో ఇష్టారాజ్యం ఏడీజీగా ఒక్క ప్రాజెక్టునూ ట్రాక్‌ ను తేలేని పరిస్థితి కానీ, పాత ప్రాజెక్టుల పైసలు మాత్రం...

ఇష్టమొచ్చినట్టు హామీలు

హామీలకు పంగనామాలు పెట్టే ప్రయత్నం ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటాం కేసీఆర్‌ అసెంబ్లీకి వస్తే ఇంకెలా ఉంటుందో అధికారంలోకి వస్తామని కాంగ్రెస్‌ ఏనాడు కలగనలేదు కాంగ్రెస్‌కు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ వార్నింగ్‌ హైదరాబాద్‌ : అధికారంలోకి వస్తామని కాంగ్రెస్‌ వాళ్లుకూడా కలగనలేదు.. అందుకే ఇష్టమొచ్చినట్టు హామీలు గుప్పించారు. హామీలకు కాంగ్రెస్‌ పంగనామాలు పెట్టే ప్రయత్నం చేస్తోంది.. అయినా వదిలిపెట్టం అంటూ...

కాలి బూడిద..

దిల్‌సుఖ్‌నగర్‌లో ఆర్టీసీ డిపోలో అగ్ని ప్రమాదం.. అగ్నికి ఆహుతయిన రెండు ఆర్టీసీ బస్సులు ప్రయాణీకులు లేకపోవడంతో తప్పిన పెను ప్రమాదం ఒక బస్సు పూర్తిగా కాలిపోగా.. మరో బస్సు పాక్షికంగా.. సాంకేతిక సమస్యల కారణంగా మంటలు చెలరేగినట్లు గుర్తింపు సమగ్ర విచారణకు ఆదేశించిన టీఎస్‌ ఆర్టీసీ యాజమాన్యం ఆగి ఉన్న రెండు టీఎస్‌ ఆర్టీసీ బస్సులు మంటలకు గురై పూర్తిగా దగ్ధమైన ఘటన...

అయోధ్య అంతా త్రేతాయుగంలో ఉన్నట్లుగా ఉంది

ఇక్కడంతా ఇక రామమయం ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ అయోధ్య : అయోధ్య ప్రాణపత్రిష్టతో ఇక్కడంతా.. త్రేతాయుగంలో ఉన్నట్లుగా ఉందని ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ అన్నారు. అయోధ్యలో ఇకపై కర్ఫ్యూలు, కాల్పులు ఉండవని ఆదిత్యనాథ్‌ అన్నారు. రామమందిరం ప్రారంభోత్సవం తర్వాత ప్రసంగించిన ఆయన నాటి ములాయం సింగ్‌ యాదవ్‌ ప్రభుత్వంపై పరోక్షంగా మండిపడ్డారు. ‘ఇకపై అయోధ్య...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -