మహేందర్ రెడ్డి వైపు మొగ్గు చూపిన సిఎం
ఇప్పటికే నియామక ఫైలు గవర్నర్కు పంపిన ప్రభుత్వం
కమిషన్ సభ్యుల నియామకం తరవాత జాబ్ షెడ్యూల్
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్గా మాజీ డిజిపి మహేందర్ రెడ్డిని నియమించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఆయన సమర్థుడైన అధికారిగా పేరు తెచ్చుకున్నా రు. అలాగే నిబద్దత...
మేనిఫెస్టో కమిటీ భేటీలో మంత్రి శ్రీధర్ బాబు
హైదరాబాద్ : ఎన్నికల ముందు ఒక మంచి మేనిఫెస్టో అందించగలిగామని ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి శ్రీధర్బాబు పేర్కొన్నారు. మంగళవారం మంత్రి అధ్యక్షతన టీపీసీసీ మేనిఫెస్టో కమిటీ సమావేశం జరిగింది. ఈ...
బీజేపీకి ఊడిగం చేస్తున్న వారు ఎలా పోరాడతారు
ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో అధికార పార్టీ విఫలం
శ్రీకాకుళం పర్యటనలో వైఎస్ షర్మిల విమర్శలు
శ్రీకాకుళం : ప్రత్యేక మోదా సాధిస్తామని అన్నవారు ఎక్కడ పోయారని పిసిసి చీఫ్ షర్మిల ప్రశ్నించారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపిలు బీజేపీకి ఊడిగం చేస్తున్నారని మండిపడ్డారు. ఏపీ ప్రజలు బీజేపీకి చెందిన ఒక్క...
అలాంటి చర్యలను సమించేది లేదు
సిర్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు
కాగజ్ నగర్ : అటవీ ప్రాంతాల్లోని పులుల సంరక్షణలో అటవీ శాఖ అధికారులకు అందరూ సహకరించాలని సిర్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు అన్నారు. ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలం వంజిరి గ్రామంలో మంగళవారం అటవీ అధికారుల అవగాహన సదస్సుకు...
వైవిధ్యమైన కథలతో, కమర్షిషియల్ చిత్రాలు నిర్మిస్తూ, అభిరుచి గల నిర్మాతగా గుర్తింపు పొందిన నిర్మాత ఎస్కెఎన్. ఇటీవల ఆయన తన తండ్రిని కోల్పోయిన సంగతి తెలిసిందే. ఇంకా SKN మరియు అతని కుటుంబం అంతా తన తండ్రి గారి మరణంతో బాధలోనే ఉన్నారు. కాగా ఈరోజు ఐకాన్స్టార్ అల్లు అర్జున్ హైదరాబాద్లోని ఎస్ కె...
కర సేవకుల పోరాట ఫలమే అయోధ్య రామ జన్మభూమి మందిర నిర్మాణం అని గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. అయోధ్యలో శ్రీ బాల రాముడి ప్రాణప్రతిష్ట సందర్భంగా సోమవారం విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర కార్యాలయం విజయ శ్రీ భవన్ దగ్గర వైభవంగా ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ...
జనసేన, బిజెపి, కాంగ్రెస్లోనూ ఉన్నారు
అమరావతిలో బినామీలు ఉన్నట్లుగా..పార్టీల్లోనూ బినామీలు
నాకు మాత్రం ప్రజలే స్టార్ కాంపెయినర్లు
ఉరవకొండలో ఆసరా నిధుల పంపిణీలో సిఎం జగన్ విసుర్లు
అనంతపురం : ఏమంచీ చేయని చంద్రబాబుకు స్టార్ కాంపెయినర్లు ఉన్నారని..తనకు అలాంటి వారు లేదరని, పైన దేవుడు కింద మీరు ఉన్నారని సిఎం జగన్ వ్యాఖ్యానించారు. తను మంచిచేస్తున్నందున లబ్దిపొందుతున్న వారే...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...