Sunday, September 22, 2024
spot_img

hyderabad news

బిహార్‌ మాజీ సీఎంకు భారతరత్న

రెండుసార్లు బిహార్‌ సీఎంగా పని చేసిన కర్పూరీ థాకూర్‌ శతజయంతి సందర్భంగా ప్రకటించిన కేంద్రం 1924 జనవరి 24న జన్మించిన కర్పూరీ.. తొలి కాంగ్రెసేతర సీఎంగా కర్పూరీ థాకూర్‌ రికార్డు బిహార్‌ మాజీ సీఎంకు భారతరత్న హైదరాబాద్‌ : బీహార్‌ మాజీ ముఖ్యమంత్రి, దివంగత కర్పూరీ ఠాకూర్‌కు కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించింది. ఆయన శతజయంతి సందర్భంగా మరణానంతరం అత్యున్నత పురస్కారాన్ని...

సర్కార్‌ భూమికి శఠగోపం..!

కీసర తహశీల్దారే అసలు సూత్రధారి..! ముందు కబ్జా ఆవెంటనే జీవో జీఓ 59 కింద రెగ్యులరైజేషన్‌ నాగారం-ఈసీఐఎల్‌ మార్గంలోని సర్వే నంబర్‌… 291/4లోని పదుల సంఖ్యలో ప్లాట్లు రెగ్యులరైజేషన్‌ సుమారు రూ.40 కోట్ల విలువైన సర్కార్‌ భూమి పరాధీనం మేడ్చల్‌ కలెక్టర్‌ స్పందిస్తే మళ్లీ భూమి ప్రభుత్వ పరమయ్యే ఛాన్స్‌ హైదరాబాద్‌ : ఎలుక తోక ఎంత ఉతికినా.. నలుపు నలుపే కానీ.. తెలుపు...

బోస్‌ ఏమయ్యారు..?

సుభాష్‌ చంద్రబోస్‌ మృతి మిస్టరీ తేల్చంచండి. ఏళ్లు గడుస్తున్నా ఏమయ్యాడో తెలియదు నేతాజీ మరణం తెలియకపోవడం దేశానికి సిగ్గుచేటు దర్యాప్తు చేస్తామన్న బీజేపీ నోరు మెదపడం లేదు నేతాజీ జయంతి సభలో సీఎం మమతా బెనర్జీ విమర్శలు కోల్‌కతా : నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ అదృశ్యమై ఏళ్లు గడుస్తున్నా.. ఆయనకు ఏమైందనే విషయం కాని, ఆయన మరణించిన తేదీ కాని దేశ...

అడుగడుగున అడ్డంకులు

రాహుల్‌ యాత్ర అసోంలో అడ్డగింత అడుగుడుగనా బారికేడ్లు ఏర్పాటు గౌహతి సిటీలోకి రాకుండా నిషేధాజ్ఞలు రాహుల్‌ నక్సల్స్‌ పంథా అనుసరిస్తున్నారు మండిపడ్డ సిఎం హిమంత బిశ్వశర్మ రాహుల్‌పై కేసు పెట్టాలని పోలీసులకు ఆదేశం తన యాత్రతో బీజేపీలో భయం పట్టుకుందన్న రాహుల్‌ గౌహతి : కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ నేతృత్వంలో జరుగుతున్న భారత్‌ జోడో న్యాయ్‌ యాత్రను అస్సాం పోలీసులు అడ్డుకున్నారు. కాంగ్రెస్‌...

రామ్‌ లల్లా కాదు..బాలక్‌ రామ్‌

అయోధ్య రాముడికి నామకరణం బాలక్‌ రామ్‌ మందిర్‌గా పిలుస్తామన్న ట్రస్ట్‌ పూజారి కొలువుదీరిన రాముడి వయసు ఐదేళ్లని వెల్లడి భక్తజనసంద్రంగా అయోధ్య.. తరలివస్తున్న భక్తులు బాలరాముడి కోసం ఉదయం నుంచే క్యూ ఉదయం దాదాపు 3లక్షల మందికి దర్శనం అయోధ్య : ప్రాణప్రతిష్ట రోజు కేవలం విఐపలకు మాత్రమే దర్శనమిచ్చిన అయోద్య బాలరముడు మంగళవారంన ఉంచి సామాన్యులకు దర్శనమిచ్చారు. భవ్యమందిరంలో కొలువైన బాలరాముడిని...

ఫిబ్రవరి నుంచి ఫ్రీ కరెంట్‌

200 యూనిట్ల వరకు అమలు చేస్తాం వంద రోజుల్లో ఇచ్చిన హామీలు నెరవేరుస్తాం తెలంగాణను బీఆర్‌ఎస్‌ అప్పులపాలు చేసింది అందుకే హామీల అమలులో జాప్యం కాంగ్రెస్‌లోకి 30మంది ఎమ్మెల్యేలు..? మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వెల్లడి హైదరాబాద్‌ : కరెంట్‌ బిల్లులపై రాష్ట్ర ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు హామీ అమలు చేస్తామని రాష్ట్ర రహదారులు,...

ఆజ్ కి బాత్

ఏళ్ల తరబడి ప్రభుత్వాలు మారుతున్నప్పటికీరైతుల సంక్షేమానికి పెద్ద పీట వేస్తామనిఅన్ని ప్రభుత్వాలు మాటలు పెద్దగానే చెబుతుండ్రు..భూమిలో సారవంతం పెంచే విధంగాప్రకృతి వ్యవసాయం వైపు రైతులనుఅడుగులు వేయించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలుఆనాటి కాలం నుండి ఈనాటి కాలం వరకువిఫలమవుతున్నాయి.. రైతులకు కెమికల్స్‌ ఫర్టిలైజర్‌ పైసబ్సిడీలు జోరుగానే పంపిణీ చేస్తుండ్రు..అదే ప్రకృతి వ్యవసాయం చేస్తే రైతులనుప్రోత్సహించి భారత...

తిరుమలగిరి మున్సిపాలిటిలో ముసలం.!

తుంగతుర్తి నియోజకవర్గం, తిరుమలగిరి మున్సిపాలిటిలో అవిశ్వాసానికి రంగం సిద్దం చైర్మన్ రజిని మెరుపు ధర్నాకు అసలు కారణం ఏంటి? రజినికి సపోర్ట్ గా నిలబడని బి.ఆర్.ఎస్ పార్టీ కౌన్సిలర్లు.. తిరుగుబాటుకు సిద్దమంటున్న ఎనిమిది మంది కౌన్సిలర్లు! దెబ్బకు దెబ్బ తీయాల్సిందే అంటున్న కాంగ్రెస్ క్యాడర్.. పెరుమాళ్ళ నర్సింహారావు, ఆదాబ్ హైదరబాద్ ప్రత్యేక ప్రతినిధి తుంగతుర్తి నియోజకవర్గం, తిరుమలగిరి మున్సిపాలిటీలో ఛైర్మన్ వర్సెస్ కమీషనర్...

ప్రత్యేక హోదాను మరచిన జగనన్న

ఇందుకు చంద్రబాబు కూడా బాధ్యుడే విమర్శలకు షర్మిల పదను విజయనగరం : ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితులు ఎలా ఉన్నాయో తనకంటే రాష్ట్ర ప్రజలకే బాగా తెలుసునని ఏపీ కాంగ్రెస్‌ చీఫ్‌ వైఎస్‌ షర్మిల అన్నారు. రాష్టాన్రికి ప్రత్యేక హోదా ఇచ్చి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదన్నారు. ప్రత్యేక హోదా సాధించడంలో తెలుగుదేశం, వైకాపా పూర్తిగా విఫలమయ్యాయని విమర్శించారు. విజయనగరంలో...

సీఎం రేవంత్‌తో ఉమ్మడి మెదక్‌ జిల్లా ఎమ్మెల్యేల భేటీ

సీఎంను నివాసంలో కలిసిన‌ నలుగురు ఎమ్మెల్యేలు హైదరాబాద్ : సీఎం రేవంత్‌ రెడ్డిని ఉమ్మడి మెదక్‌ జిల్లాకు చెందిన నలుగురు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు మంగళవారం ఆయన నివాసంలో కలిశారు. సీఎం దావోస్‌ పర్యటన ఇటీవలే ముగించుకుని రావడంతో ఆయన్ను మర్యాదపూర్వకంగా కలిసినట్లు తెలుస్తోంది. నర్సాపూర్‌ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -