ఆరుగురు భారత క్రికెటర్లకు చోటు..
మంగళవారం అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ప్రకటించిన ‘వన్డే టీమ్ ఆఫ్ ది ఇయర్’లో ఏకంగా ఆరుగురు భారత క్రికెటర్లకు చోటు దక్కింది. ఈ ఎలైట్ టీమ్కు కెప్టెన్గా రోహిత్ శర్మ ఎంపికయ్యాడు. 2023 సంవత్సరంలో అద్భుతంగా రాణించిన 11 మంది క్రికెటర్లతో కూడిన జట్టును ఐసీసీ ప్రకటించింది. సోమవారం...
ప్రపంచ క్రికెట్లో దిగ్గజ టీమ్స్ భారత్-ఇంగ్లాండ్ మధ్య టెస్ట్ మ్యాచ్ జరగబోతోంది. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జనవరి 25వ తేదీ నుంచి టెస్ట్ మ్యాచ్ ప్రారంభ కానుంది. మ్యాచ్ కోసం భారీ ఏర్పాట్లు చేసింది హైదరాబాద్ క్రికెట్ అసొసియేషన్. ఉప్పల్లో మ్యాచ్ అంటే భారత్కే విజయావకాశాలు ఎక్కువ. ఎందుకంటే.. ఉప్పల్ స్టేడియంలో ఓటమి ఎరుగని...
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ సీజన్-2 షెడ్యూల్ వచ్చేసింది ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మహిళల క్రికెట్ టోర్నీ ఫిబ్రవరి 23 నుంచి ప్రారంభం కానుండగా, మార్చి 17న ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈసారి రెండు నగరాల్లో టోర్నీ జరగబోతోంది. దీని ప్రకారం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం తొలి దశ మ్యాచ్లకు ఆతిథ్యం ఇవ్వనుంది. అలాగే ఫైనల్తో...
వచ్చేనెలలో బుకింగ్స్
ప్రముఖ టూ వీలర్స్ తయారీ సంస్థ హీరో మోటో కార్ప్స్ మంగళవారం శక్తిమంతమైన, తన ఫ్లాగ్షిప్ మోటారు సైకిల్ ‘హీరో మేవరిక్440’ ఆవిష్కరించింది. జైపూర్లో జరుగుతున్న ‘హీరో వరల్డ్ 2024’ ఈవెంట్లో హీరో మేవరిక్440తోపాటు ‘హీరో ఎక్స్ట్రీమ్ 125ఆర్’ కూడా ఆవిష్కరించింది. హీరో ఎక్స్ట్రీమ్ 125ఆర్ మోటారు సైకిల్ ధర రూ. 95...
1,053 పాయింట్లు పతనమైన సెన్సెక్స్..!
దేశీయ బెంచ్మార్క్ సూచీలు మంగళవారం భారీగా పతనమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల పవనాల నేపథ్యంలో ఉదయం స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో మొదలయ్యాయి. 71,868.20 పాయింట్ల వద్ద సెన్సెక్స్ లాభాల్లో మొదలైంది. ఆ తర్వాత ఎఫ్ఎంసీజీ, బ్యాంకులు, మెటల్ రంగాల్లో అమ్మకాల ఒత్తిడితో ఆ తర్వాత సెనెక్స్ భారీగా నష్టాల్లోకి...
పరిగణనలోకి తీసుకునే సలాసర్ టెక్నో ఇంజినీరింగ్ లి. బోర్డు
హైదరాబాద్ : పెద్ద `భారీ ఉక్కు నిర్మాణాల తయారీలో నిమగ్నమై ఉన్న సలాసర్ టెక్నో ఇంజినీరింగ్ లిమిటెడ్, టెలికాం, పవర్, రైల్వేలు మరియు ఇతరాలతో సహా విభిన్న శ్రేణి పరిశ్రమలకు అనుకూలీకరించిన ఉక్కు నిర్మాణాలు, ఈపిసి పరిష్కారాలను అందిస్తోంది. ఈక్విటీ షేర్లు, కన్వర్టబుల్ లేదా నాన్-కన్వర్టబుల్...
సమాజంలో బాలికలు ఎదుర్కొంటున్న అసమానతలు వివక్ష పై ప్రజల్లో అవగాహన కల్పించాలనే లక్ష్యంతో జాతీయ బాలికా దినోత్సవం జనవరి 24’ 2008 నుండి కేంద్ర ప్రభుత్వం నేషనల్ గర్ల్స్ డెవలప్మెంట్ మిషన్ కేంద్ర ప్రభుత్వం ‘మహిళా శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖఆధ్వర్యంలోనిర్వహిస్తారు. ‘‘బాలికా దినోత్సవ సందర్భంగా’’ బాలికల సాధికారిత సమాజంలో బాలికల సంరక్షణ హక్కులు...
తప్పుల తడకగా ధరణి పోర్టల్
మరింత లోతైన అధ్యయనం చేయాల్సిందే
ధరణి కమిటీ సభ్యుడు కోదండరెడ్డి వెల్లడి
పోర్టల్పై మూడోసారి సీసీఎల్ఏలో సమావేశం
హైదరాబాద్ : వీలయినంత తొందరగానే ధరణి సమస్యలపై మధ్యంతర నివేదిక ఇస్తామని కోదండరెడ్డి నేతృత్వంలోని కమిటీ తెలిపింది. మూడోసారి సీసీఎల్ఏ లో సమావేశమైన కమిటీ.. అనేక అంశాలపై చర్చించింది. ధరణి పోర్టల్ ప్రారంభం నుంచే అనేక...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...