ఆదాబ్ హైదరాబాద్ ఎఫెక్ట్
సికింద్రాబాద్ : గత నెల 29వ తేదీన ‘‘ఆదాబ్ హైదరాబాద్’’ దినపత్రికలో ‘‘అక్రమ షెడ్లకు అడ్డాగా సికింద్రాబాద్ సర్కిల్’’ అని ప్రచురితమైన కథనానికి ఎట్టకేలకు సికింద్రాబాద్ టౌన్ ప్లానింగ్ అధికారులు స్పందించారు. ఈ మేరకు బుధవారం సికింద్రాబాద్ టౌన్ ప్లానింగ్ అధికారులు మెట్టుగూడ డివిజన్ విజయపురి కాలనీలో వనిత ఫార్మా కళాశాల...
కొండమల్లేపల్లి : ఉదయం 9గంటల సమయంలో కొండమల్లేపల్లి గ్రామం వాసవి బజారులో ఇండ్ల మధ్యలో గల చెత్త కుప్పల మధ్యలో ఒక గుర్తు తెలియని అప్పుడే పుట్టిన మగ శిశువు బొడ్డు ప్రేగు తెంపకుండా ఉన్నదని సమాచారం రాగా వెంటనే పోలీసు వారు అక్కడకు చేరుకొని చుట్టుప్రక్కల వారిని విచారించగా నిన్న రాత్రి 11గంటల...
డిప్యూటీ కమిషనర్ అరుణ..
ప్రభుత్వ నియమ, నిబంధనలు, అనుమతుల మేరకే నిర్మాణాలు నిర్మించాలి
అక్రమాలకు పాల్పడితే కూల్చివేస్తాం..
సరూర్ నగర్ : సరూర్ నగర్ సర్కిల్-5 పరిధిలో కొందరు ప్రభుత్వ నియమ నిబంధనలు ఏ మాత్రం పాటించకుండా తమ ఇష్టానుసారంగా నిర్మాణాలు నిర్మిస్తున్నారు.. అక్రమ నిర్మాణాలపై పలు దిన పత్రికలో వార్త కథనాలు ప్రచురించబడ్డాయి… అక్రమ నిర్మాణాల కథనాలపై...
కొండమల్లేపల్లి : నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లి మండలంలో గల ఎస్సి బాలికల గురుకులలో ప్రిన్సిపాల్ గా విధులు నిర్వర్తిస్తున్న విజయకుమారి మేడం నీ తిరిగి విధులల్లోకి తీసుకోవాలని విద్యార్థినిలు పాఠశాల ముందు ధర్నా నిర్వహించారు. మా మేడం మాకు కావాలని, వివాంట్ జస్టిస్ అనే నినాదాలతో ధర్నా నిర్వహించారు. మా ప్రిన్సిపాల్ గత కొన్ని...
పోలీసు అధికారుల సమీక్షా సమావేశం
మహిళా సంబంధ కేసుల్లో అలసత్వం ఉండొద్దు.
జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే.
సూర్యాపేట : పనిలో నైపుణ్యం ఉండాలని, టీమ్ గా ఏర్పడి పనిచేయాలని జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే అన్నారు.బుధవారం జిల్లా పోలీసు కార్యాలయం లో అదనపు ఎస్పి నాగేశ్వరావుతో కలిసి పోలీసు అధికారుల నెలవారీ సమీక్షా సమావేశం నిర్వహించారు.గత నెలలో...
అధికారులతో జిల్లా కలెక్టర్ సీ. నారాయణరెడ్డి
మామిడి పంట సాగుపై కలెక్టరేట్లో రైతులతో అవగాహన సదస్సు
వికారాబాద్ జిల్లా : ఉద్యాన పంటలు సాగు చేస్తూ రైతులు అధిక లాభాలు పొందే విధంగా అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి తెలిపారు.శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం, ఉద్యాన, పట్టు...
రైతు సంఘం ఆధ్వర్యంలో మంత్రి ఉత్తమ్కు వినతి
మిర్యాలగూడ : నాగార్జునసాగర్ ఎడమ కాలువకు నీటిని విడుదల చేసి పంట పొలాలను కాపాడాలని తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో మంగళవారం హైదరాబాదులో మంత్రి ఉత్తంకుమార్ రెడ్డికి వినతిపత్రం సమర్పించారు. మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్ కార్యదర్శి టి...
పటేల్ గూడ ప్రభుత్వ భూములను మింగేస్తున్న చంద్ర శేఖరుడు …
ఆర్డీఓ, డీపీఓ నివేదికతో అధికారులను తొలగించారు.. అక్రమ నిర్మాణాలను కూల్చడం మరిచారు..
ఎమ్మెల్యే అనుచరుడైతే ప్రభుత్వ భూమి కబ్జా చేసుకోవచ్చా..?
ప్రభుత్వం మారిన బీఆర్ఎస్ నాయకుడి పరపతి తగ్గలే…
కబ్జాదారులకు పరోక్ష సహకారం అందిస్తున్న రెవిన్యూ అధికారులు
అన్యాక్రాంతం అవుతున్న ప్రభుత్వ భూములను కాపాడేది ఏవరు..?
మంత్రి దామోదరా..! అధికారుల పనితీరు...
2027లో పూర్తికానున్న కొత్త వీఎల్ఎఫ్ సెంటర్
తెలంగాణను కీలక స్థావరంగా ఎంచుకున్న భారత నావికా దళం
నేవీ అధికారుల భేటీలో సీఎం రేవంత్ పలు కీలక నిర్ణయాలు
దేశంలోనే రెండో వీఎల్ఎఫ్ కమ్యూనికేషన్ స్టేషన్ను
వికారాబాద్ జిల్లాలో నెలకొల్పనున్న భారత నావికా దళం
దామగూడెం రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో ఉన్న 1,174 హెక్టార్ల
అటవీ భూమిని నేవీకి అప్పగించిన తెలంగాణ ప్రభుత్వం..
భారత నావికా...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...