బి ఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
హైదరాబాద్ : ఈ నెల 26వ తేదీన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. శుక్రవారం మధ్యాహ్నం 12:30 గంటలకు ఎర్రవల్లిలోని కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో ఈ భేటీ జరగనుంది. పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. ఈ...
అమరావతి : ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై సోదరి ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీ తన కుటుంబాన్ని చీల్చి రాజకీయం చేస్తుందని జగన్ చేసిన ఆరోపణలను ఆమె ధీటుగా తిప్పికొట్టారు. గురువారం కాకినాడలో కాంగ్రెస్ పార్టీ నేతలతో నిర్వహించిన సమావేశంలో షర్మిల మాట్లాడారు. ఏపీని, నా కుటుంబాన్ని...
విరాట్ కోహ్లీ గొప్ప ప్లేయర్ అని, అతడు జట్టుకు దూరమవ్వడం పెద్ద లోటే అని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. గేమ్ను విరాట్ మరో లెవల్కి తీసుకెళ్లాడని, గత కొన్నేళ్ళుగా భారత జట్టుకు ఆడుతూ ఎన్నో రికార్డులు సాధించాడన్నాడు. వ్యక్తిగత కారణాలతో ఇంగ్లండ్తో జరిగే మొదటి రెండు టెస్టులకు టీమిండియా స్టార్ బ్యాటర్...
71వేల మార్క్ను దాటిన సెన్సెక్స్..!
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం భారీ లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని మిశ్రమ ఫలితాల నేపథ్యంలో సూచీలు ఉదయం నష్టాలతో మొదలయ్యాయి. సెన్సెక్స్ ఉదయం 70,165.49 పాయింట్ల వద్ద మొదలైంది. పొద్దంతా ఒడిదుడుకులను ఎదుర్కొన్నాయి. చివరి సెషన్లో సూచీలు దూసుకెళ్లాయి. సెన్సెక్స్ ఇంట్రాడేలో 70,000.60 పాయింట్ల కనిష్ఠానికి చేరగా.. గరిష్ఠంగా...
‘గ్యాలక్సీ ఏఐ ఎస్-24’ సిరీస్ విడుదల
వీఐపీ కస్టమర్లకు అత్యాధునిక ఏఐ ఫోన్ల అందజేత..
హైదరాబాద్ : పంజగుట్టలోని సమీర్ కమ్యూనికేషన్స్లో బుధవారం సాంసంగ్ కంపెనీ కొత్తగా రూపొందించిన ‘గ్యాలక్సీ ఏఐ ఎస్-24’ సిరీస్ మొబైల్ ఫోన్లను లాంచ్ చేశారు. సాంసంగ్ రీజనల్ టీం ఆధ్వర్యంలో ఇక్కడ నిర్వహించిన కార్యక్రమంలో ముందుగా బుక్ చేసుకున్న వీఐపీ కస్టమర్లకు...
మన దేశం ఈ సంవత్సరం తన 75వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నందున, 35 సంవత్సరాలకు పైగా భారతదేశంలోని స్లీప్ సొల్యూషన్స్ పరిశ్రమలో విశ్వసనీయమైన పేరుగా ఉన్న సెంచురీ మ్యాట్రెస్, తన హైబ్రిడ్ కలెక్షన్పై రైట్ టూ స్లీప్. ఆఫర్ కింద, ప్రత్యేక ఆఫర్ను ప్రకటించింది. హైదరాబాద్ మరియు తెలంగాణ ప్రాంతంలోని కస్టమర్లు బ్రాండ్ యొక్క...
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అనేది వ్యక్తి అస్తిత్వాన్ని నిలబెడుతూ, వ్యవస్థ మార్పుకు నాంది పలుకుతుంది. ఓటనేది కుల ,జాతి, మత ,లింగ, భాషలకు అతీతంగా అందరికీ కల్పించిన సార్వత్రిక సమానత్వ హక్కు. ఈ నేపథ్యంలో ప్రజలకు ఓటు పట్ల చైతన్యం కలిగించడానికి భారతీయ ఎన్నికల సంఘం ప్రతి ఏటా జనవరి 25న జాతీయ ఓటర్...
కొండకల్-మొకిలా బిలాదాఖలా భూముల్లో
బడాబాబులకో న్యాయం… రైతులకో న్యాయమా….
రియాల్టర్లు మధ్యవర్తులు తమను పూర్తిగా మోసం చేశారు
ప్రాణం పోయినా భూమిని వదిలేది లేదు
న్యాయం జరిగే వరకూ పోరాడుతాం.. రైతుల ఆవేదన
శంకర్ పల్లి : రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం కొండకల్-మోకీల గ్రామాల మధ్య సర్వే నెంబర్ లేని ప్రభుత్వ బిలాదాఖల భూమి 117.16 ఎకరాల ల్యాండ్...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...