న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా 75వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఢల్లీిలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం సైనికుల కవాతు, శకటాల ప్రదర్శన జరిగాయి. ఈ సందర్భంగా వివిధ రాష్టాల్రు, కేంద్ర పాలిత ప్రాంతాల సంస్కృతి, సంప్రదాయాలు, అభివృద్ధి తదితర అంశాలను చూపిస్తూ శకటాల ప్రదర్శన జరిగింది. తెలంగాణకు...
బాధ్యతలు స్వీకరించిన మహేందర్ రెడ్డి
పది నెలల పాటు కొనసాగనున్న మహేందర్ రెడ్డి
టీఎస్పీఎస్సీ సభ్యులుగా ఐదుగురి నియామకం
హైదరాబాద్ : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా మాజీ డీజీపీ మహేందర్రెడ్డి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనకు సెక్రెటరీ అనితారామచంద్రన్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సభ్యులుగా పాల్వాయి రజనీకుమారి, అనితారాజేంద్రతో మహేందర్రెడ్డి ప్రమాణం చేయించారు....
పార్లమెంటులో ప్రజాగళం వినిపించాలి
రాష్ట్రం కోసం పనిచేసేది బీఆర్ఎస్ మాత్రమే
త్వరలోనే ప్రజల్లోకి వస్తానని వెల్లడి
ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో పార్టీ సమావేశం
క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ బలంగా ఉంది..
ఎవరితోనూ సంబంధం లేకుండా పోరాడుదాం
ఎంపీలకు దిశానిర్దేశం చేసిన కేసీఆర్
త్వరలోనే ప్రజల్లోకి వస్తానని భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రజల ఆశలు...
కాలేశ్వరం అక్రమాలపై సీబీఐ ప్రకటన
హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసిన అధికారులు
విచారణ ఫిబ్రవరి 2కు వాయిదా వేసిన కోర్టు
హైదరాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్టు దర్యాప్తుపై సీబీఐ అధికారులు హైకోర్టులో కౌంటర్ దాఖలు చేశారు. కౌంటర్లో కీలక వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలోని అక్రమాలపై దర్యాప్తుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. హైకోర్టు, రాష్ట్ర ప్రభుత్వం...
నిరంకుశ ప్రభుత్వాలకు తావులేదు
గత పదేళ్లలో రాజ్యాంగ విలువలకు తిలోదకాలు
ప్రస్తత ప్రజాపాలనలో ప్రజలకు చేరువగా ప్రభుత్వం
పథకాల అమలు.. హామీలు నెరవేర్చే క్రమంలో నిర్ణయాలు
టీపీపీఎస్సీ ప్రక్షాళనతో నిరుద్యోగులకు మంచి రోజులు
గణతంత్ర వేడుకల్లో గవర్నర్ కీలక వ్యాఖ్యలు
హైదరాబాద్ : గణతంత్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వ...
వార్త అక్షర సత్యం కదా..ఆయుధ శక్తి కన్నా అక్షర శక్తి మిన్నయన్నిఎందరో మేధావులు అన్నారు..అందుకే చదువు నేర్చిన సమాజంచక చక అడుగులు వేసి ముందుకువెళ్తుందని నా అభిప్రాయం..సమాచారాన్ని ఘనిభవిస్తే జ్ఞానం అవుతుందని,ఆ జ్ఞానాన్ని పరివ్యాప్తి చేయడానికి అక్షరాలను వాడుకోవాలి..భవ్యవ్యవహారానికి భవ్యప్రాసరానికిసమాచారాన్ని సేకరించుట, దాని వడపోయుటఒక క్రమ పద్దతిలో జరగాలి..పత్రిక ముద్రణ చేయుట చాలాఓపికతో చేసినప్పుడే...
కృష్ణ వంశీ, మోక్ష, చిలుకూరి ఆకాష్ రెడ్డి, హైనివా క్రియేషన్స్ ‘అలనాటి రామచంద్రుడు’టీజర్ గ్రాండ్ గా లాంచ్
యంగ్ అండ్ ట్యాలెంటెడ్ కృష్ణ వంశీ హీరోగా పరిచయం అవుతున్న సరికొత్త ప్రేమకథా చిత్రం ‘అలనాటి రామచంద్రుడు’. చిలుకూరి ఆకాష్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని హైనివా క్రియేషన్స బ్యానర్ పై హైమావతి, శ్రీరామ్ జడపోలు...
మాజీ డిజిపి మహేందర్ రెడ్డి టిఎస్ఎస్పి చైర్మన్గా నియామకం
హైదరాబాద్ : టీఎస్పీఎస్సీ చైర్మన్ గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి నియమితులయ్యారు. మహేందర్ రెడ్డి నియమాకాన్ని గవర్నర్ తమిళిసై ఆమోదించారు. అంతకుముందు ఈ పదవిలో జనార్థన్ రెడ్డి ఉండగా.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక తన పదవికి రాజీనామా చేశారు. జనార్థన్ రెడ్డి హయాంలోనే...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...