Saturday, September 21, 2024
spot_img

hyderabad news

10 సీట్లు వచ్చినప్పుడే వెనకడుగు వేయలేదు..

కాంగ్రెస్‌ అబద్దాలతో అధికారం కోల్పోయాం కొంపముంచిన యూ ట్యూబ్‌ ఛానళ్ల ప్రచారం 1.8శాతం ఓట్లతో అధికారం కోల్పోయాం బీఆర్‌ఎస్‌ కృతజ్ఞతా సభలో హరీష్‌ రావు సిద్దిపేట : అబద్దాల ప్రచారంతో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిందని మాజీ మంత్రి హరీశ్‌ రావు అన్నారు. 1.8శాతం ఓట్లతో అధికారం కోల్పోయామని చెప్పారు. దళిత, బీసీ బంధుతో ఓట్లు తగ్గాయన్నారు. యూట్యూబ్‌ చానెళ్లు కూడా...

నాకు కేవలం రూ.9 జీతం చాలు

ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఉదారతకు జనాలు ఫిదా .. ఎమ్మెల్యేగా, ప్రభుత్వ విప్ గా బీర్ల కు ప్రతినెలా రూ.4లక్షల వేతనం .. రూ.9 మాత్రమే తీసుకుని, మిగతా మొత్తం పేదల కోసం వెచ్చిస్తా.. ఐలయ్య తీసుకున్న నిర్ణయం పట్ల ఆలేరు ప్రజలు హర్షం వ్యక్తం హైదరాబాద్ : యాదాద్రి జిల్లా ఆలేరు ఎమ్మెల్యేగా బీర్ల ఐలయ్య తొలిసారిగా...

అత్యాధునిక “క్రిటికల్ కేర్ నెఫ్రాలజీ”పై అంతర్జాతీయ సదస్సు

యశోద హాస్పిటల్స్ హైటెక్ సిటీలో ప్రారంభించిన గవర్నర్ తమిళి సై అభివృద్ధి చెందుతున్న దేశాలలో గత మూడు దశాబ్దాలుగా గర్భధారణలో తీవ్రమైన మూత్రపిండాల గాయం గణనీయంగా తగ్గింది. అయినప్పటికీ, ఇది ఇప్పటికీ గర్బస్థ పిండం మరణాలు మరియు గర్భధారణలో ఉన్న వ్యక్తి అనారోగ్యంతో సంబంధం కలిగిన ఒక ముఖ్యమైన సమస్యగానే ఉంది. ప్రపంచం నలుమూలనుండి యు...

పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుంది

ఫిబ్రవరి 21వ తేదీ నుంచి 24వ తేదీ మేడారం జాత‌ర‌ హైద‌రాబాద్ నుండి మేడారంకు రెండువేల బస్సులు మహాలక్ష్మీ పథకం మేడారం జాతరకు వర్తిస్తుంది : భట్టి హైదరాబాద్ : వన దేవతలైన సమ్మక్క, సారలమ్మలను లక్షలాది మంది భక్తులు దర్శించుకుంటున్నారు. నిజానికి ప్రారంభంలో ఈ జాతర కేవలం గిరిజన ప్రాంతాలకు మాత్రమే పరిమితమయ్యేది. ఆ తరువాత రాష్ట్రం...

అమిత్‌ షా పర్యటన రద్దు..

బీహార్‌ పరిణామాల నేపథ్యంలో తెలంగాణలో పర్యటన వాయిదా.. ప్రకటన విడుదల చేసిక కిషన్‌ రెడ్డి హైదరాబాద్‌ : కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా తెలంగాణ పర్యటన వాయిదా పడింది. ఈ మేరకు కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్‌ కిషన్‌రెడ్డి ఓ ప్రకటనను విడుదల చేశారు. ఆదివారం అమిత్‌ షా రావాల్సి ఉండగా బీహార్‌ పరిణామాల నేపథ్యంలో వాయిదా...

జగన్‌ను సాగనంపుదాం రండి

అవినీతి ప్రభుత్వాన్ని ఇంటికి పంపుదాం ప్రజాకోర్టులో వైకాపాను శిక్షిద్దాం వైకాపాకు అబ్యర్థులు కూడా దొరకడం లేదు పీలేరు సభలో చంద్రబాబు పిలుపు తిరుపతి : జగన్‌ అవినీతి అక్రమాలకతో ఎపి పూర్తిగా నష్టపోయిందని, ఈ ప్రభుత్వాన్ని సాగనంపేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రజాకోర్టులో వైకాపాను శిక్షించే సమయం దగ్గరపడిరదని తెదేపా అధినేత చంద్రబాబు...

వైసిపి కోసం తన రక్తం ధారపోసా

వైసిపిని భుజస్కంధాలపై మోసాను ఇప్పుడేమో వారు తనపై ముప్పేట దాడి బీజేపీకి తొత్తులగా వైసీపీ, టీడీపీ, జనసేన ఎపి ప్రజల కోసమే కాంగ్రెస్‌లో చేరా గుండ్లకమమ్మను నిండా ముంచారు సంక్రాంతి డ్యాన్సుల్లో మంత్రి బిజీ మరోమారు విరుచుకు పడ్డ వైఎస్‌ షర్మిల ఒంగోలు : యువత కోసమే రాజశేఖరరెడ్డి బిడ్డ ఏపీ రాజకీయాల్లోకి వచ్చిందని కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర చీఫ్‌ వైఎస్‌ షర్మిల అన్నారు....

కొత్త రేషన్‌ కార్డుల జారీకి కసరత్తు

బోగస్‌ రేషన్‌ కార్డుల తొలగింపును ఈకెవైసీ అమలు హైదరాబాద్‌ : తెలంగాణలో అర్హులైన వారికి కొత్త రేషన్‌ కార్డులు ఇవ్వడంతో పాటు, అనర్హుల రేషన్‌ కార్డులను కూడా తొలగించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇటీవల వచ్చిన అబ్యర్థనల ఆధారంగా కొత్త రేషన్‌ కార్డుల మంజూరుకు ప్రభుత్వం కసతరత్తు చేస్తోంది. రేషన్‌ కార్డుల కోసం ఎదురు చూస్తున్నవారికి...

ఆప్‌ ప్రభుత్వం కూల్చివేతకు బీజేపీ కుట్ర

ఒక్కో ఎమ్మెల్యేకు 25కోట్ల ఆఫర్‌ ఢిల్లీ సిఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ సంచలన ఆరోపణలు న్యూఢిల్లీ : తన ప్రభుత్వాన్ని కూల్చేందుకు బిజెపి కుట్రలు పన్నిందని ఢిల్లీ సీఎం అర్వింద్‌ కేజీవ్రాల్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ లోని ఆమ్‌ ఆద్మీ పార్టీ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీజేపీ నేతలు కుట్రపన్నుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వం కూల్చేందుకు ఇటీవలె కొందరు బీజేపీ...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -