Saturday, September 21, 2024
spot_img

hyderabad news

బిల్డర్లు కాంట్రాక్టర్లు కాదు.. సంపద సృష్టికర్తలు

సంపద సృష్టించే వారికి అవసరమైన సాయం చేస్తాం జాతి నిర్మాణానికి బిల్డర్స్‌ చేస్తున్న కృషికి అభినందనలు పెట్టుబడులకు తెలంగాణ అన్ని రకాలుగా అనుకూలం.. బిల్డర్స్‌ కన్వెన్షన్‌ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడి.. హైదరాబాద్‌ : హైదరాబాద్‌ లో నిర్మాణ రంగం చాలా వేగంగా అభివృద్ధి చెందుతున్నదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఆదివారం హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో...

ఆజ్ కి బాత్

సోదరా…! నిన్ను నిన్నుగా నడిపించేధైర్యం నీ నమ్మకమన్న నిజాన్నిఎన్నడూ మరిచిపోకు..లక్ష్యాన్ని సాధించే మార్గాలనువెతుకుతూ.. వెతుకుతూ..నడి సముద్రంలోనే ఏకాకిలా మునిగిపోకు..కెరటాలకు భయపడి నావ తీరం చేరదు..లక్ష్యమే దాని తుది నిర్ణయమని గ్రహించు..ఆహారాన్ని చేర్చటమే చీమ లక్ష్యము,పడుతూ లేస్తూ పూర్తి చేస్తుంది ఎప్పుడు…విష సర్పాలనే మైమరపించే మొగలిరేకువైనిర్భయంగా ముందుకు నడువు..రేపటి చింత వదిలి, నేడు సవ్యంగా గడిస్తే...

పంచాయ‌తీల్లో ప్ర‌జా ప్ర‌తినిధులు

ఫిబ్రవరి 1న ముగియ‌నున్న సర్పంచుల పదవీకాలం ప్రత్యేక అధికారుల పాలనలోకి పంచాయతీలు పంచాయతీల్లో ప్రత్యేకాధికారుల నియామకానికి రంగం సిద్ధం రాష్ట్రంలో మొత్తం 12,777 గ్రామ పంచాయతీలు ప్రభుత్వం సూచన మేరకు కలెక్టర్లు జాబితా హైదరాబాద్ : రాష్ట్రంలో వచ్చే నెలలో సర్పంచుల పదవీకాలం ముగుస్తుంది. ఈ నేపథ్యంలో పంచాయతీల్లో ప్రత్యేక అధికారులను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకోసం జాబితా సిద్ధం చేయాలని...

ఫిబ్రవరి 1వ తేదీన ఎమ్మెల్యేగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం

హైదరాబాద్ : తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారైంది. ఫిబ్రవరి 1వ తేదీన ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని వార్తలు వినబడుతున్నాయి. తుంటి ఎముక శస్త్ర చికిత్స కారణంగా కేసీఆర్ ఇప్పటి వరకు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయలేదు. ఇప్పుడు ఆయన పూర్తిగా కోలుకోవడంతో అసెంబ్లీకి...

మేడారం జాతర పోస్టర్‌ ఆవిష్కరణ

అమ్మ‌వార్ల‌ను దర్శించుకుంటానన్న సీఎం రేవంత్‌ రెడ్డి హైదరాబాద్‌ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి మేడారం మహా జాతర పోస్టర్‌ను ఆవిష్కరించారు. రాష్ట్ర సచివాలయంలో శనివారం మేడారంలోని సమ్మక్క సారలమ్మ పోస్టర్‌ను సీఎం రేవంత్‌ రెడ్డి ఆవిష్కరించారు. మంత్రులు సీతక్క, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, పొన్నం ప్రభాకర్‌, సీఎం సలహాదారు వేం నరేందర్‌...

తెలంగాణ సచివాలయ భద్రత మళ్లీ ఎస్పీఎఫ్ చేతికే!

ఉమ్మడి రాష్ట్రంలోనూ ఎస్పీఎఫ్ పర్యవేక్షణలోనే భద్రత హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సచివాలయ భద్రత తిరిగి స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ (ఎస్పీఎఫ్‌) అధీనంలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు అంతర్గతంగా ప్రణాళికలు రూపొందుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం సచివాలయ భద్రతను తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక పోలీస్‌ (టీఎస్‌ఎస్‌పీ) విభాగం పర్యవేక్షిస్తోంది. నూతన సచివాలయ భవనం ప్రారంభమైన...

శివ‌బాలకృష్ణ అవినీతి వెనుక కేటిఆర్ హస్తం

టీపీసీసీ అధికార ప్రతినిధి చనగాని దయాకర్ హెచ్ఎండిఏ, కుంభకోణం వెనుక మాజీ మంత్రి కేటీఆర్, ఐఏఎస్ అరవింద్ కుమార్ హస్తం ఉందని చనగాని దయాకర్ విమర్శించారు. శ‌నివారం ఓయూలో చనగాని దయాకర్ మీడియాతో మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలన పై చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు.. హైద్రాబాద్, రంగారెడ్డి పరిసర ప్రాంతాలలో...

కులగణనలతోనే సామాజిక న్యాయం

అసమానతలు లేని సమాజం కోసం కులగణనే ప్రధాన లక్ష్యం నేషనల్ బీసీ కమీషన్ ఛైర్మన్ హన్సరాజ్ గంగారామ్ ను కలిసిన జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి నేషనల్ బీసీ కమీషన్ ఛైర్మన్ హన్సరాజ్ గంగారామ్ అహిర్ ను జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి కలిశారు. దేశంలోనూ, తెలుగు రాష్ట్రాలలోనూ బీసీలు ఎదుర్కొంటున్న...

సీఎం రేవంత్‌ రెడ్డిని కలిసిన ఇద్దరు ఎమ్మెల్సీలు

హైదరాబాద్ : గవర్నర్‌ కోటాలో నియితులైన ఇద్దరు ఎమ్మెల్సీలు కోదండరామ్‌, అవిూర్‌ అలీఖాన్‌ను శనివారం సచివాలయంలో సిఎం రేవంత్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. వీరిద్దరిని తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ అమోదించారు. తెలంగాణ జన సమితి వ్యవస్థాపకుడు, ప్రొఫెసర్‌ కోదండరాం, విూర్‌ అవిూర్‌ అలీఖాన్‌లను ఎమ్మెల్సీలుగా నియమించారు. వీరిద్దర్ని గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీలుగా నియమిస్తూ అధికారిక...

అతి పొడవైన జాతీయ జెండా ఆవిష్కరణ

లీడ్ ఇండియా స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ స్కూల్ కరస్పాండెంట్ సత్య ప్రకాష్ యాదవ్ లీడ్ ఇండియా స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ స్కూల్ లో 75 వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా 15 ఫీట్ల అతి పొడవైన జాతీయ జెండాను రూపొందించినారు. స్కూల్ కరస్పాండెంట్ సత్య ప్రకాష్ యాదవ్ జాతీయ జెండా ఎగరవేసి విద్యార్థులతో కలిసి జాతీయగీతం...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -