Saturday, September 21, 2024
spot_img

hyderabad news

జిల్లాలోని అన్ని గ్రామాల్లో విహెచ్‌పి కమిటీలు

విహెచ్‌పిలో స్వ‌చ్ఛంధంగా చేరుతున్న యువ‌త‌ గడపగడపకి అయోధ్య అక్షింతలు పంపిణీ కార్యక్రమంలో వ‌క్త‌లు అయోధ్యలో భవ్య రామమందిర నిర్మాణం బాలరాముని ప్రాణప్రతిష్ఠ సందర్భంగా గ్రామగ్రామాణ గడపగడపకి అయోధ్య అక్షింతలు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న కార్యకర్తల సమావేశం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రాంత సంఘటన మంత్రి ముడుపు యాదిరెడ్డి పాల్గొని మార్గదర్శనం చేశారు. ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ...

తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా మల్లు రవి బాధ్యతల స్వీకరణ

ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా డాక్టర్‌ మల్లు రవి బాధ్యతలు చేపట్టారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో రెసిడెంట్‌ కమిషనర్‌ డాక్టర్‌ గౌరవ్‌ ఉప్పల్‌ సమక్షంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఉమ్మడి పాలమూరు ఎమ్మెల్యేలు తూడి మేఘారెడ్డి, జే అనిరుధ్‌రెడ్డి, డాక్టర్‌ వంశీకృష్ణ, ఎమ్మెల్సీ కూచుకుల్ల దామోదర్‌రెడ్డి, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్‌ మధు...

ముఖ్యమంత్రి అయ్యాక మారిన జగన్‌

వైకాపా కోసం పనిచేస్తే తనపైనే దాడులా రాష్ట్ర ప్రజల హక్కుల కోసం పోరాడుతా బీజేపీకి అండగా ఉన్నా ప్రాజెక్టులు ఎందుకు రాలేదు వైఎస్‌ మార్క్‌ అభివృద్దికి దూరంగా జగన్‌ పాలన సాక్షిలో నాకూ సమాన వాటా ఉంది కడప కార్యకర్తల సమావేశంలో షర్మిల ఘాటు విమర్శలు కడప : జగన్‌ ముఖ్యమంత్రి అయ్యాక పూర్తిగా మారిపోయారని ఏపీసీసీ అధ్యక్షురాలు, ఆయన సోదరి వైఎస్‌...

ఇండియా కూటమిలో అప్పుడే బీటలు

బీజేపీ శక్తివందన్‌ వర్క్‌షాపులో కిషన్‌ రెడ్డి హైదరాబాద్‌ : విపక్షాలు పెట్టుకున్న ఇండియా కూటమి అప్పుడే విచ్ఛిన్నం అవుతోందని కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి అన్నారు. బీజేపీ ఆధ్వర్యంలో సోమవారం నాడు శక్తి వందన్‌ వర్క్‌ షాప్‌ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు, మహిళా రుణాలు, ముద్రా యోజన లోన్లపై...

మథుర శ్రీకృష్ణజన్మభూమి సమస్య

అలహాబాద్‌ హైకోర్టు ఉత్వర్వులపై సుప్రీం స్టే న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్‌లోని మథురలోని శ్రీకృష్ణ జన్మభూమి -షాహీ ఈద్గా మసీదు వివాదానికి సంబంధించి షాహీ ఈద్గా మసీదుకు కమిషన్‌ను నియమిస్తూ అలహాబాద్‌ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టేను పొడిగించింది. తదుపరి విచారణ వరకు ఈ స్టే కొనసాగుతుందని సుప్రీంకోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. మధురలోని శ్రీకృష్ణ జన్మభూమి-షాహీ...

రాష్ట్రంలో డ్రగ్ కంట్రోల్ అధికారుల తనిఖీలు

అనుమతుల్లేని క్లినిక్,​ మెడికల్ దుకాణం సీజ్ ఈ లోకంలో దేవుని తర్వాత దైవంగా కొలిచేది డాక్టర్​నే. కానీ దాన్నే ఆసరాగా చేసుకుంటున్న కొంతమంది ఆకతాయిలు అమాయకుల ప్రాణాలతో ఆడుకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో నకిలీ డాక్టర్లు, అనుమతుల్లేని మెడికల్​ దుకాణాలు తెర పైకి వస్తున్నాయి. ముఖ్యంగా ప్రతి సామాన్యుడు ఆలోచించకుండా ఖర్చు చేసేది...

అభివృద్ది కోసం పదేళ్లపాటు కష్టపడ్డాం

మహాలక్ష్మితో ఆటోడ్రైవర్లకు గోస ఎక్కడా 24 గంటల కరెంట్‌ రావడం లేదు చేవెళ్ల అసెంబ్లీ సమీక్షలో కేటీఆర్‌ విమర్శలు హైదరాబాద్‌ : పదేండ్లు ఎంతో కమిట్‌మెంట్‌తో పనిచేశామని.. అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా సర్కారును నడిపించామని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో మూడోవంతు సీట్లను ఇచ్చి బలమైన ప్రతిపక్షంగా పనిచేయమని ప్రజలు బీఆర్‌ఎస్‌ను...

కుక్కలు చింపిన విస్తరిలా ఇండియా కూటమి

బీహర్‌ పరిణామాలే ఇందుకు నిదర్శనం తెలంగాణలో 10 లోక్‌సభ సీట్లు గెలుస్తామన్న బండి హైదరాబాద్‌ : దేశానికి, తెలంగాణకు భవిష్యత్తు బీజేపీయేనని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ అన్నారు. లోక్‌సభ స్థానాల్లో బీజేపీ ఈసారి 350కిపైగా స్థానాల్లో గెలవడం ఖాయమని, తెలంగాణలోనూ 10కి పైగా ఎంపీ స్థానాల్లో విజయం సాధిస్తామని...

కేటీఆర్‌ వి అహంకారపూరిత వ్యాఖ్యలు

సిఎం రేవంత్‌పై వ్యాఖ్యలు దారుణం మండిపడ్డ మంత్రి కోమటిరెడ్డి, మల్లు రవి అహంకారానికి పరాకాష్ట అన్న సిపిఐ నారాయణ హైదరాబాద్‌ : సీఎంరేవంత్‌ రెడ్డి.. కేసీఆర్‌ కాలు గోటికి కూడా సరిపోడంటూ బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఎమ్మెల్యే కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా విమర్వలు పెరిగాయి. కెటిఆర్‌ అహంకారానికి పరాకాష్టగా పలువురు నేతలు మండిపడ్డారు. కాంగ్రెస్‌ నేతలు, మంత్రులు,...

56 స్థానాలకు ఎన్నికలు..

రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. ఫిబ్రవరి 8న ఎన్నికలకు నోటిఫికేషన్‌ 15న నామినేషన్ల చివ‌రి రోజు, 16న పరిశీలన ఫిబ్రవరి 27 వ తేదీన పోలింగ్.. రాజ్యసభ స్థానాలకు ఎన్నికల కమిషన్‌ షెడ్యూల్‌ విడుదల చేసింది. మొత్తం 15 రాష్ట్రాలకు చెందిన 56 మంది సభ్యుల ఎంపికకు షెడ్యూల్‌ ఖరారు చేసింది. ఫిబ్రవరి 8న రాజ్యసభ ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదల...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -