రూ. 50 వేలు లంచం తీసుకుంటు ఏసీబీకి పట్టుబడిన కానిస్టేబుల్
ఖమ్మం టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో లంచం తీసుకుంటూ హెడ్ కానిస్టేబుల్ కోటేశ్వరరావు సోమవారం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. కుటుంబ ఆస్తుల వివాదంలో 41 సిఆర్పిసి కింద నోటీసులు ఇవ్వటానికి స్టేషన్ రైటర్, హెడ్ కానిస్టేబుల్ కోటేశ్వరరావు లంచం డిమాండ్ చేశాడు. దీంతో...
రాజేంద్రనగర్ లో భారీ గా గంజాయి చాక్లేట్స్ గుట్టు రట్టు.
4 కేజీల గంజాయి చాక్లేట్స్ సీజ్ చేసిన రంగారెడ్డి జిల్లా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు
కోకాపేట్ రాంకీ కన్స్ట్రక్షన్ కంపెనీ వద్ద అధికారుల దాడులు
ఓ గదిలో వివిధ బ్రాండ్స్ కు చెందిన గంజాయి చాక్లెట్స్ గుర్తింపు.
రంగారెడ్డి జిల్లాలోని రాజేంద్రనగర్ లో భారీగా గంజాయి చాక్లెట్స్ గుట్టు...
ప్రభుత్వానికి తొత్తుగా మారి అవినీతి సొమ్ముతో స్థిర, చరాస్తుల కొనుగోలు..!
డీవోపిటి నుంచి అనుమతి లేకుండా 25ఎకరాల భూమి కొనుగోలు
బీహారీ మూలాలున్న వారు కేసీఆర్ కి ఆత్మబంధువే..
బ్యూరోక్రాట్ పదాన్ని తుంగలో తొక్కిన అధికారి..
మాజీ చీఫ్ సెక్రెటరీ అవినీతికి అంతం లేదు..
అభయం కేసీఆర్ ది.. ఆచరణ సోమేశ్ ది…
గత పాలనలో అవినీతి అధికారులపై రేవంత్ ప్రభుత్వం చర్యలు...
గీతానంద్, నేహా సోలంకి జంటగా దయానంద్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం గేమ్ ఆన్. సీనియర్ నటులు మధుబాల, ఆదిత్య మీనన్ శుభలేఖ సుధాకర్ కీలక పాత్రలు పోషించారు. కస్తూరి క్రియేషన్స్ అండ్ గోల్డెన్ వింగ్ ప్రొడక్షన్స్ బ్యానర్స్పై రవి కస్తూరి ఈ సినిమాను నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఫిబ్రవరి...
యువ ప్రతిభను ప్రోత్సహించడంలో ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ ఎప్పుడూ ముందు ఉంటుంది. గతేడాది ఎందరో కొత్త వారిని పరిచయం చేస్తూ 'మ్యాడ్' చిత్రాన్ని రూపొందించి ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు మరోసారి అలాంటి మ్యాజిక్ ని చేయడానికి సిద్ధమవుతోంది.'జెర్సీ' వంటి క్లాసికల్ సినిమా తర్వాత, దర్శకుడు గౌతమ్ తిన్ననూరి పలువురు...
హమాస్ను తుదముట్టించడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ సైన్యం దాడులు చేస్తున్నది. దీంతో హమాస్కు ప్రధాన స్థావరంగా గాజా స్ట్రిప్ అనునిత్యం బాంబుల మోతలతో దద్దరిళ్లుతున్నది. ఈ క్రమంలో పెద్ద సంఖ్యలో పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇందులో భాగంగా గత 48 గంటల్లో 350 మందిని ఇజ్రాయెల్ సైన్యం చంపేసిందని హమాస్ నేతృత్వంలోని ప్రభుత్వం ప్రకటించింది. దక్షిణ...
అమెరికాలో ఇండియన్ స్టూడెంట్ దారుణ హత్య
భారతీయ విద్యార్థి అమెరికా కల ఆవిరైంది. ఆశ్రయం పొందిన వ్యక్తి అతడి తల, ముఖంపై సుత్తితో 50 సార్లు కొట్టి దారుణంగా హత్య చేశాడు. ఆ భారతీయుడి ప్రాణాలు పోయే వరకు దుండగుడు అక్కడే కూర్చున్నాడు. ఇదంతా సీసీ కెమెరాలో రికార్డయ్యింది. ఈ ఘటన ఒక్కసారిగా వైరల్ గా...
సిపిఐ జాతీయ కార్యదర్శి డి.రాజ, సిపిఐ సెంట్రల్ కమిటీ సభ్యులు కె నారాయణని, మాజీ రాజ్యసభ సభ్యులు అజీజ్ పాషాని న్యూడిల్లీలోని సిపిఐ జాతీయ కార్యాలయంలో టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక ప్రతినిధి డా.మల్లు రవి మర్యాదపూర్వకంగా కలిసి తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా...
క్యూ 3, తొమ్మిది నెలల ఏకీకృత ఫలితాలను ప్రకటించిన ఓలెక్ట్రా గ్రీన్ టెక్ లిమిటెడ్
ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ ఒలెక్ట్రా గ్రీన్టెక్ లిమిటెడ్, ఈ ఆర్ధిక సంవత్సరం డిసెంబర్ 31, 2023తో ముగిసే క్యూ 3 , తొమ్మిది నెలల ఏకీకృత ఆర్థిక ఫలితాలను సోమవారం ప్రకటించింది. సోమవారం జరిగిన బోర్డు సమావేశంలో...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...