Saturday, September 21, 2024
spot_img

hyderabad news

అ‘క్రమబద్ధీకరణ’ పై కొరడా

జీవో నంబర్‌ 59పై జీహెచ్‌ఎంసీ కీలక ఆదేశాలు హైదరాబాద్‌ : జీవో నంబర్‌ 59పై జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ కీలక ఆదేశాలు జారీ చేశారు. అక్రమ క్రమబద్ధీకరణ జరిగిందని పలు ఫిర్యాదులు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌కు అందాయి. దీంతో ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణకు సంబంధించి పునఃపరిశీలన పూర్తయ్యే వరకూ నిర్మాణాలకు, లే అవుట్లకు అనుమతులు ఇవ్వరాదని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌...

అమ్మో ఏమిటీ అవినీతి.. ?

(అమోయ్‌ కుమార్‌ ను చూసి సిగ్గుపడుతున్న అవినీతి.. ) ఒకటా రెండా? ఆయన ఎక్కడ పనిచేసినా అవినీతి మరకలే.. రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ గా ఆయన చేయని అక్రమాలు లేవు.. అప్పట్లో రూ. 25 వేల కోట్ల భూమాయ చేసినట్లు ఆరోపణలు.. కిందిస్థాయి అధికారులను కనుసన్నలలో పెట్టుకోని వ్యవహరం ధరణి ఆపరేటర్ల సహాయంతో అడ్డదారిలో పట్టాదారు పాసుబుక్‌ లు మండల స్థాయి అధికారుల...

ప్రతి ఒక్కరికి డిజిటల్‌ హెల్త్‌ ప్రొఫైల్‌

అత్యవసర సమయంలో సరైన వైద్యం ప్రజల డిజిటల్‌ హెల్త్‌ ప్రొఫైల్‌ ఏర్పాటుకు ఆదేశాలు ప్రైవేట్‌ ఆస్పత్రులకు 3నెలలకోసారి ఆరోగ్యశ్రీ బిల్లులు వైద్య కళాశాలలు ఉన్నచోట పారా మెడికల్‌ కోర్సులు బీబీ నగర్‌ ఎయిమ్స్‌పై నివేదిక సిద్దం చేయండి కొడంగల్‌లో మెడికల్‌, నర్సింగ్‌ కాలేజీల ఏర్పాటుకు పరిశీలన ఉన్నతస్థాయి సమీక్షలో సిఎం రేవంత్‌ ఆదేశాలు హైదరాబాద్‌ : తెలంగాణలో వైద్య కళాశాల ఉన్న ప్రతీచోట నర్సింగ్‌,...

మేయర్‌ వా..!కమీషన్ల బ్రోకర్‌ వా..?

డబ్బులివ్వండి… ఇళ్ళు కట్టుకోండి అంటున్న పీర్జాదిగూడ మున్సిపల్‌ మేయర్‌ జక్కా వెంకట్‌ రెడ్డి పార్కులు, రోడ్లు కబ్జా పెట్టుకోండి అడుగం. సెట్‌ బ్యాక్‌లు చూడం.. ఎన్ని అంతస్తులైన పట్టించుకోం మెయిన్‌ రోడ్డుకు ఇరువైపులా భారీ అక్రమ షెడ్లు.. ఎఫ్‌టిఎల్‌, బఫర్‌ జోన్లు, చివరికి స్మశానంలో అక్రమ నిర్మాణం చేసినా చూడం. కోట్ల రూపాయలు నష్ట పోతున్నా పట్టించుకోని మున్సిపల్‌ కమీషనర్‌, టౌన్‌...

మైనింగ్‌ మాఫియా కింగ్‌ మధుసూదన్‌ రెడ్డి..

(ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌ రెడ్డి తమ్ముడవడమే ఇతగాడి క్వాలిఫికేషన్‌.. ) లక్డారంలో 4 ఎకరాల అనుమతితో 15 ఎకరాలు తవ్విన వైనం.. కాసులకు కక్కుర్తి పడి ఆ వైపు చూడని మైనింగ్‌ అధికారులు.. అనుమతులు సంపూర్తిగా లేకుండానే అడ్డగోలు దందా.. పొల్యూషన్‌, ఇరిగేషన్‌ ఏన్‌.ఓ.సి లు ఇతగాడికి అవసరం లేదు.. 100ల కోట్ల అక్రమాలపై అలుపెరుగని పోరాటం చేసిన న్యాయవాది రవి...

నేడు ప్రమాణస్వీకారం

ఉదయం 11 గంటలకు ప్రొఫెసర్‌ కోదండరామ్‌, మీర్‌ అలీఖాన్‌ల ఎమ్మెల్సీలుగా ప్రమాణం మండలి సభ్యులుగా నామినేట్‌ కావడంతో ప్రమాణానికి రాక హైదరాబాద్‌ : శాసనమండలికి నియమితులైన ప్రొఫెసర్‌ కోదండరామ్‌, మీర్‌ అలీఖాన్‌లు మంగళవారం ప్రమాణం చేయనున్నారు. ఈ మేరకు మండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడడ్డికి సమాచారం అందించారు. నిజానికి సోమవారమే వారు ప్రమాణ స్వీకరం చేయాల్సి...

మోడీ గెలిస్తే.. మరో పుతిన్‌..

మరోసారి బీజేపీ గెలిస్తే నితృంత్వమే ప్రజలకు ఇవే చివరి ఎన్నికలు నోటీసుల భయం వల్లే కూటమి నుంచి బయటకు.. కాంగ్రెస్‌ కార్యకర్తలను ఉద్ధేశించి ఖర్గే ప్రసంగం మోడీ తనకుతానుగా విష్ణుమూర్తి 11వ అవతారంగా భావన మోడీ నిరంకుశ తీరుపై మండిపడ్డ మల్లికార్జున ఖర్గే 2024 పార్లమెంట్‌ ఎన్నికల్లో నరేంద్రమోడీ తిరిగి అధికారంలోకి వస్తే భారతదేశంలో ఇవే చివరి ఎన్నికలు అవుతాయని...

రూ.5141.74 కోట్లతో టీటీడీ వార్షికబడ్జెట్‌

కాంట్రాక్ట్‌ ఉద్యోగుల జీతాల పెంపు ముగిసిన టీటీడీ పాలకమండలి సమావేశం వార్షిక బడ్జెట్‌కు పాలకమండలి ఆమోదం మహిళా భక్తులకు మంగళసూత్రాలు..లక్ష్మీకాసులు నూతన పోస్టులు మంజూరు.. ఆదాయంపై అంచనాలు తిరుమల : ఉద్యోగులకు టీటీడీ గుడ్‌ న్యూస్‌ చెప్పింది. పోటు విభాగంలోని 70 మంది ఉద్యోగులను స్కిల్డ్‌ లేబర్‌ గా గుర్తిస్తూ రూ.15 వేల జీతాలు పెంచుతున్నట్లు సోమవారం ప్రకటించింది. ఈ మేరకు...

ఆజ్ కి బాత్

దేశభక్తి జీవితం కంటే గొప్పదని..మానవత్వం దేశభక్తి కంటే గొప్పదని నమ్మారు గాంధీజీ..భరత జాతి బానిసత్వ విముక్తికైచివరి క్షణం వరకు అహింసా ఆయుధంతో..స్వేచ్ఛా, స్వాతంత్య్రాలను సాధించారు..ఏ పదవి ఆశించని వారినిస్వార్థ త్యాగాల ముందు మనమెంత? మనమెక్కడ?గాలికి పోయే ఆశయా (మాట)ల కన్నా..కక్కిన కూడుకు ఆశపడి గద్దెఅంటిపెట్టుకొని ఉండడం మిన్న అని..గజ్జె కట్టి ఆడుతున్న శీల హీన...

పాలమూరు పునర్జీవం కోసం పాదయాత్ర

జనవరి 31 న మక్తల్ నుంచి పాలమూరు న్యాయ యాత్ర ప్రారంభం రేవంత్ రెడ్డి సహాయసహకారాలతో చల్లా వంశీ చంద్ రెడ్డి యాత్రకు శ్రీకారం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరుణంలో సీఎం రేవంత్ రెడ్డి సహాయసహకారాలతో పాలమూరు జిల్లాను ప్రగతి పథంలో నడిపించాలనే లక్ష్యంతో, జాతీయ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడ్...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -