Saturday, September 21, 2024
spot_img

hyderabad news

నేటినుంచి పార్లమెంట్‌ సమావేశాలు

సభ సజావుగా సాగాలని కోరుకుంటున్న ప్రభుత్వం న్యూఢిల్లీ : ఓన్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ కోసం ఈ నెల 31వ తేదీ నుంచి పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ప్రస్తుత లోక్‌ సభకు ఇవే చివరి సమావేశాలు. ఏప్రిల్‌- మే నెలలో సార్వత్రిక ఎన్నికల జరిగి, కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పూర్తి బడ్జెట్‌ ప్రతిపాదిస్తారు....

కరీంనగర్‌కు నిధులపై బండి చర్చకు రావాలి

ఒక్క అభివృద్ది ప్రాజెక్ట్‌ తేని వ్యక్తి బండి మాజీ ఎంపి వినోద్‌పై విమర్శలు సరికాదు బీఆర్‌ఎస్‌ విద్యార్థి, యూత్‌ నాయకులు డిమాండ్‌ కరీంనగర్‌ : కరీంనగర్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ అభివృద్ధికి ఎన్ని నిధులు తెచ్చావో బండి సంజయ్‌ చర్చకు సిద్ధం కావాలని బీఆర్‌ఎస్‌ విద్యార్థి,యూత్‌ నాయకులు డిమాండ్‌ చేశారు. బండి సంజయ్‌ మాట్లాడే ముందు నోరు అదుపులో పెట్టుకుని...

ఎన్నికల ముందు పూలే గుర్తుకు వచ్చారా

పదేళ్ల పాలనలో ఆ మహనీయుడిని మరిచారా కవిత డిమాండ్‌పై మంత్రి శ్రీధర్‌ బాబు విమర్శలు హైదరాబాద్‌ : తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో మహనీయులు జ్యోతిరావు పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలంటూ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత చేస్తున్న రాజకీయ డిమాండ్‌పై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. పదేళ్లుగా లేని విషయం ఇప్పుడే ..అధికారం పోగానే గుర్తుకు వచ్చిందా అని మండిపడుతున్నారు....

ఏసీబీ కస్టడీకి శివబాలకృష్ణ

8రోజులు అనుమతిస్తూ నాంపల్లి కోర్టు ఆదేశాలు అనుమతులు, ఆస్తులపై లోతైన విచారణ హైదరాబాద్‌ : ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టయిన హెచ్‌ఎండిఏ మాజీ డైరెక్టర్‌ శివ బాలకృష్ణను 8 రోజుల కస్టడీకి ఏసీబీకి అనుమతి ఇస్తూ మంగళవారం నాంపల్లి ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఎనిమిది రోజుల పాటు బాలకృష్ణను ఏసీబీ అధికారులు...

గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీల ప్రమాణానికి బ్రేక్‌

తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు నిలుపు చేసిన హైకోర్టు హైదరాబాద్‌ : గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారానికి హైకోర్టులో బ్రేక్‌ పడింది. యథాతథ స్థితిని కొనసాగించాలంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమీరుల్లా ఖాన్‌లు ఎన్నికైన విషయం తెలిసిందే. అయితే ఎమ్మెల్సీల నియామకంపై బీఆర్‌ఎస్‌ నేతలు దాసోజు శ్రవణ్‌,...

కేటీఆర్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న రాజకీయాలు

సొంత ఇలాఖాలోనే నేతల తిరుగుబాటు పార్టీ కట్టుదాటుతున్న కిందిస్థాయి నేతలు పూర్తిగా దెబ్బతీయాలన్న ప్రయత్నాల్లో కాంగ్రెస్‌ కరీంనగర్‌ : తాజా రాజకీయ పరిణామాలతో కేటీఆర్‌ ఉక్కిరిబిక్కిరవుతున్నారని తెలుస్తోంది. స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు రాజీనామాల బాట పడుతుండడంతో కేటీఆర్‌ కలవరం చెందుతున్నారు. పార్టీ నేతలను కాపాడుకోలేక ఆయన తంటాలు పడుతున్నారని చర్చ నడుస్తోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా...

తెల్లాపూర్‌లో గద్దర్‌ విగ్రహం ఏర్పాటు

మున్సిపల్‌ తీర్మానానికి ప్రభుత్వం ఆమోదం సంగారెడ్డి : ప్రజాయుద్ధనౌక గద్దర్‌ విగ్రహ ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు పరిధి తెల్లాపూర్‌ మున్సిపాలిటీలోని రామచంద్రాపురంలో గద్దర్‌ విగ్రహం ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి లభించింది. గద్దర్‌ విగ్రహం ఏర్పాటు చేయాలని తెల్లాపూర్‌ మున్సిపాలిటీ చేసిన తీర్మాణాన్ని ప్రభుత్వం ఆమోదించింది. గద్దర్‌...

గ్రాండ్‌గా “గేమ్ ఆన్” ప్రీ గేమ్ ఈవెంట్ : ఫిబ్రవరి 2న విడుదల

క‌స్తూరి క్రియేష‌న్స్ అండ్ గోల్డెన్ వింగ్ ప్రొడ‌క్షన్స్‌ బ్యాన‌ర్స్‌పై ర‌వి క‌స్తూరి నిర్మించిన చిత్రం గేమ్ ఆన్. గీతానంద్, నేహా సోలంకి జంట‌గా న‌టించిన ఈ చిత్రానికి దయానంద్ దర్శకత్వం వహించారు. సీనియర్ నటులు మధుబాల, ఆదిత్య మీనన్, శుభలేఖ సుధాకర్ కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రం ఫిబ్రవ‌రి 2న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది....
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -