Friday, September 20, 2024
spot_img

hyderabad news

కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ పై సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం…

సోషల్ మీడియా ద్వారా తన ఫుడ్ సెంటర్ వైరల్ గా మారడంతో కుమారి అంటీ బిజినెస్ భారీగా పెరిగిపోయింది. ఈ క్రమంలో వేలల్లో సోషల్ మీడియా యూజర్స్ ఆంటీ ఫుడ్ తినాలని బంజారాహిల్స్ వస్తుండటంతో ప్రధాన రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ క్రమంలోనే ట్రాఫిక్ అధికారులు అనుమతి లేకుండా నిర్వహిస్తున్న ఆమె...

ఎన్నిక‌ల కోసం దాఖ‌లు చేసిన నామినేష‌న్ ప‌త్రంలో పుతిన్ ఆదాయ‌ వివ‌రాలు..

మాస్కో : ర‌ష్యా అధ్య‌క్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు చెందిన ఆదాయ వివ‌రాల‌ను వెల్ల‌డించారు. సెంట్ర‌ల్ ఎల‌క్ష‌న్ క‌మీష‌న్ ఆ వివ‌రాల‌ను ప్ర‌క‌టించింది. గ‌డిచిన ఆరు ఏళ్ల‌లో పుతిన్ సుమారు ప‌ది ల‌క్ష‌ల డాల‌ర్ల ఆదాయాన్ని ఆర్జించిన‌ట్లు సీఈసీ పేర్కొన్న‌ది. పుతిన్ సుమారు 67.6 మిలియ‌న్ల రూబెల్స్ లేదా 753,000 డాల‌ర్స్ ఆర్జించిన‌ట్లు తెలిపింది. 2018...

మైలార్‌దేవ్‌ప‌ల్లిలో అర్ధ‌రాత్రి దొంగ‌ల చేతిలో సెక్యూరిటీ గార్డ్ హ‌త్య‌

రంగారెడ్డి : మైలార్‌దేవ్‌ప‌ల్లిలో మంగ‌ళ‌వారం అర్ధ‌రాత్రి దోపిడీ దొంగ‌లు బీభ‌త్సం సృష్టించారు. దొంగ‌ల‌ను అడ్డుకునేందుకు వ‌చ్చిన సెక్యూరిటీగార్డును దారుణంగా హ‌త్య చేశారు.ఆరాంఘ‌ర్ చౌర‌స్తాలోని ఓ ప‌రిశ్ర‌మ‌లో దొంగ‌త‌నం చేసేందుకు మంగ‌ళ‌వారం అర్ధ‌రాత్రి దొంగ‌లు వ‌చ్చారు. దొంగ‌ల‌ను గ‌మ‌నించిన సెక్యూరిటీ గార్డు ఆసిఫ్‌ వారిని అడ్డుకునేందుకు య‌త్నించాడు. కానీ దొంగ‌లు ఆసిఫ్‌పై దాడి చేసి చంపారు....

వేములవాడ బ్రిడ్జి నిర్మానానికి నిధులు మంజూరు చేయాలని కోరిన సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్ : వేములవాడ టెంపుల్‌కు హెచ్ఎండీఏ నుంచి రావాల్సిన రూ.20 కోట్ల నిధులు వెంటనే విడుదల చేయాలని హెచ్ఎండీఏ అధికారులను సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. అలాగే వేములవాడ లో బ్రిడ్జి నిర్మానానికి 30 కోట్ల నిధులు మంజూరు చేయాలని సీఎస్‌ను సీఎం ఆదేశించారు. వేములవాడ చెరువు సుందరీకరణకు ప్రత్యేక నిధులు ఇస్తామని హామీనిచ్చారు. త్వరలో...

కరెంట్‌ శాఖలో కరప్షన్‌

టీఎస్‌ఎన్పీడీసీఎల్‌ సబ్‌ ఇంజినీర్‌ నియామకాల్లో గోల్‌ మాల్‌..? అనర్హులకు సబ్‌ ఇంజినీర్‌ ఉద్యోగాలు..! ట్రాన్స్‌కో సబ్‌ ఇంజినీర్‌ ఎగ్జామ్‌లో క్వాలిఫై కాని క్యాండిడేట్స్‌కు ఎన్పీడీసీఎల్‌ పరీక్షలో టాప్‌ ర్యాంక్స్‌ ఎస్పీడీసీఎల్‌ జేఏల్‌ఎం పేపర్‌ లీకేజీ కేసులోని నిందితుడు షేక్‌ సాజన్‌.. ఎన్పీడీసీఎల్‌ సబ్‌ ఇంజినీర్‌ ఎగ్జామ్‌లో మంచి ర్యాంకు 2018లో ఎన్పీడీసీఎల్‌ 497 పోస్టులకు నోటిఫికేషన్‌.. ఇప్పటికీ 23 మందికి...

మయాంక్‌ అగర్వాల్‌కు అస్వస్థత

భారత క్రికెటర్‌ మయాంక్‌ అగర్వాల్‌ఢిల్లీకి వెళ్లే విమానంలో అస్వస్థతకు గురికాగా.. అగర్తలలోని ఆసుపత్రికి తరలించారు. ఢిల్లీకి వెళ్లే విమానం టేకాఫ్‌ కాకముందే క్రికెటర్‌ అనారోగ్యానికి గురికావడంతో విమానాశ్రయం నుంచి ఆసుపత్రికి తరలించారు. మయాంక్‌ అగర్వాల్‌ విమానంలో కూర్చున్న తర్వాత అతని గొంతులో అసౌకర్యంగా ఉందని ఫిర్యాదు చేశాడు. త్రిపుర రాజధాని అగర్తలలో సమీపంలోని ఆసుపత్రికి...

సిట్రోయెన్‌ సరికొత్త సీ3 ఎయిర్క్రాస్‌ ఆటోమేటిక్ను ప్రారంభించింది

పనితీరు- ఆధారిత వాహనాలు 205 చీవీ టార్క్ను అందిస్తోంది (అదనపు 15NM vs మాన్యువల్‌ వేరియంట్‌) పరిచయం వద్ద ప్రారంభమవుతుంది ధర 12,84,800 అదనపు లక్షణాలు చేర్చండి సిట్రోయెన్‌ కనెక్ట్‌ చేయండి 40 స్మార్ట్‌ ఫీచర్లతో సహా రిమోట్‌ ఇంజిన్‌ ప్రారంభంరిమోట్‌ Ù AC ప్రీకండిషనింగ్‌. సిట్రోయెన్‌ పరిచయం చేసింది ప్రోగ్రేస్సివ్‌ ఇన్‌- అనువర్తనం సిట్రోయెన్‌ కనెక్ట్‌ ద్వారా...

మెకానికల్‌ విభాగంలో ఒక రోజు జాతీయ సదస్సు నిర్వహించిన జెఎన్టీయూ కూకట్‌పల్లి

జెఎన్టీయూ : జెఎన్టీయూ కూకట్‌పల్లి, క్యాంపస్‌ కాలేజీలో నేడు యూనివర్సిటీ రిజిస్టార్‌ డా మంజూరు హుసేన్‌ పదవి విరమణ సందర్బంగా మెకానికల్‌ డిపార్ట్మెంట్‌లో జిబికె రావు సెమినార్‌ హల్‌లో అడ్వాన్స్‌ టెక్నాలజీ ఇన్‌ మెకానికల్‌ ఇంజనీరింగ్‌ అనే అంశం మీద ఒక రోజు జాతీయ సదస్సు ను కన్వీనర్‌ గా మెకానికల్‌ డిపార్ట్మెంట్‌ ప్రొఫెసర్‌...

రుషీల్‌ డెకర్‌ లిమిటెడ్‌ క్యూ3ఎఫ్వై24కోసం బలమైన ఆదాయాలను నివేదించింది

ఎండిఎఫ్‌లో 120% కెపాసిటీ యుటిలైజేషన్‌, ఈబిఐటిడిఏ సర్జ్‌లు 16%, పిఎటి రికార్డ్స్‌ 11% వృద్ధి సాధించింది హైదరాబాద్‌ : స్థిరమైన ఎం.డి.ఎఫ్‌ లామినేట్‌ల యొక్క ప్రముఖ సరఫరాదారులలో ఒకటైన రుషీల్‌ డెకర్‌ లిమిటెడ్‌ (బిఎస్‌ఇ: 533470. ఎన్‌ఎస్‌ఈ: రుషిల్‌), డిసెంబర్‌ 31, 2023తో ముగిసిన త్రైమాసికానికి ఆడిట్‌ చేయని ఆర్థిక ఫలితాలను ప్రక టించింది. కంపెనీ...

నేటి రాజకీయాల్లో యువత అడుగులు

ఇప్పుడు భారతదేశంలోని అందరి దృష్టి నేటి యువతపైనే. ఆశలు కూడా యువతపైనే. దేశ భవిష్యత్తూ, జాతి భవిష్యత్తూ యువతపైనే చాలా వరకు ఉంది. ప్రస్తుతం భారతీయ సమాజంలోని విద్యావేత్తలు, మేధావులు, ధనవంతులు ఉన్న ప్రతి ఒక్కరూ పాలకవర్గం నాయకత్వంలో యువకులు పని చేయాల్సిందే. మనది గొప్ప ప్రజాస్వామిక దేశం. అందులో ప్రపంచంలోనే అతిపెద్ద దృఢ...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -