రేవంత్ మావాడే అంటూ బెదిరింపులకు దిగుతున్న ఎస్.ఆర్. కన్స్ ట్రక్షన్స్ సంజీవ రెడ్డి
ఇరిగేషన్ ఎన్.ఓ.సి లేకుండానే హెచ్.ఎం.డి.ఏ అనుమతులు మంజూరు చేసిన యాదగిరి రావు ..
అమీన్ పూర్ లో అడ్డూ అదుపూ లేకుండా రెచ్చిపోతున్న భూ కబ్జాదారులు ..
వాల్టా చట్ట ప్రకారం కేసులు నమోదు చేయని ఇరిగేషన్ అధికారులు..
పెద్ద చెరువును పరిరక్షించే వారెవరు..?
అధికారుల కనుసన్నల్లో...
ఖమ్మం, సికింద్రాబాద్ లోక్సభ స్థానం నుంచి పోటీ?
ఎంపీ టిక్కెట్ కోసం దరఖాస్తు..
గతంలో బీఆర్ఎస్ టికెట్ ఆశించి భంగపాటు
ప్రస్తుతం లాంగ్ లీవ్లో గడల శ్రీనివాస్ రావు
పబ్లిక్హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్టుమెంట్ మాజీ డైరెక్టర్ గడల శ్రీనివాస్రావు కాంగ్రెస్వైపు చూస్తున్నారు. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీకి ఆయన సిద్ధమయ్యారు. ఖమ్మం, సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానాల్లో...
మేము ఇచ్చిన మాటను ఎప్పుడు తప్పలేదు..
ప్రతిపక్షాలవి దిగజారుడు రాజకీయాలు
గత ప్రభుత్వం చేసిన అవినీతిని బయటపెడుతాం
బీఆర్ఎస్ చేసిన తప్పిదాలే వారి పథనానికి కారణం..
దేశ, రాష్ట్ర రాజకీయాల్లో ఎవ్వరు ఎవర్గ్రీన్ కాదు..
రాష్ట్రంలో 15 పార్లమెంట్ స్థానాలను గెలుచుకుంటాం
టీపీసీసీ ఉపాధ్యక్షులు చామల కిరణ్ కుమార్ రెడ్డితో ఆదాబ్ హైదరాబాద్ పొలిటికల్ కరెస్పాండెంట్ ప్రత్యేక ఇంటర్వ్యూ…
రాహుల్ గాంధీ స్పూర్తితో రాజకీయాల్లోకి...
ఎవడైనా ప్రభుత్వాన్ని పడగొడతామంటే చీరి చింతకు కడతాం
పడగొడతామన్న వారిని పండబెట్టి తొక్కుతాం
పడగొడతామన్న వారి పళ్లు రాలగొడతాం
అలాంటి వాళ్లను ఊళ్లో యేపచెట్టుకు కట్టి కోదండం ఎక్కిస్తాం
అలాంటి ఆలోచన వచ్చినోళ్లను ఊర్ల నుంచి తరిమి కొట్టాలి
ఇంద్రవెల్లి సభ వేదికగా బీఆర్ఎస్ నేతలపై రేవంత్ నిప్పులు
ఇచ్చిన హామీల మేరకు అమలుకు కట్టుబడి ఉన్నాం
త్వరలోనే 500 కే గ్యాస్.. ప్రియాంక...
రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం విడుదల చేసిన 6 వేల డీఎస్సీ నోటిఫికేషన్ పై నారా లోకేష్ స్పందించారు. తన ట్విట్టర్ ఖాతాలో లోకేష్.. 60 నెలలు అధికారం వెలగబెట్టి చివరి 60 రోజుల్లో 6 వేల పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్ అని హడావుడి చేస్తే జనం నమ్మరు జగన్. అంటూ తనదైన...
నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇన్ మెడికల్ సైన్సెస్ మాస్టర్ ఆఫ్ డెంటల్ సర్జరీ 2024 కోసం నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ కోసం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించింది. పరీక్షకు హాజరు కావడానికి అభ్యర్థులు NBEMS అధికారిక వెబ్సైట్, nbe.edu.in లాగిన్ అయ్యి నమోదు చేసుకోవచ్చు. దరఖాస్తు చేయడానికి చివరి తేదీ...
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మిల్కీ బ్యూటీ తమన్నా జంటగా పూరి జగన్నాథ్. దర్శకత్వంలో యూనివర్సల్ మీడియా పతాకంపై డీవీవీ దానయ్య నిర్మించిన "కెమెరామెన్ గంగతో రాంబాబు" చిత్రం రీ రిలీజ్ కు సన్నాహాలు జరుగుతున్నాయి. కాగా నట్టీస్ ఎంటర్ టైన్మెంట్స్ నుంచి ఫిబ్రవరి 7న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు నట్టి కుమార్...
తన నియోజవర్గంలోని ప్రజలు ఎవరు.. కరెంట్ బిల్లులు కట్టవద్దని.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కరెంట్ బిల్లులపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఎవరైన విద్యుత్ అధికారులు వచ్చి బిల్ కట్టమని అడిగితే సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు మాట్లాడిన వీడియోలను చూపించాలని ఎమ్మెల్యే చెప్పుకొచ్చాడు. బుధవారం తన నియోజకవర్గంలో పర్యటించిన కౌశిక్ రెడ్డి.....
ఎన్నికలు సమీపిస్తుండటంలో ఏపీలో పొలిటికల్ వెదర్ హీటెక్కుతోంది. అధికార వైసీపీ నేతలు టీడీపీ చీఫ్ చంద్రబాబే టార్గెట్ విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, వైసీపీలోని కీలక నేతలంతా చంద్రబాబుపై విరుచుకుపడుతున్నారు. ఈ క్రమంలో టీడీపీ చీఫ్ బాబుపై మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ ఫైర్ అయ్యారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అబద్ధానికి మరో...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...