మునుగోడు నియోజకవర్గం యాదవ్ సంఘం అధ్యక్షుడు బట్టు జగన్ యాదవ్
తెలంగాణ రాష్ట్రంలో త్వరలో నియమించే కార్పొరేషన్, మార్కెట్ కమిటీ చైర్మన్, స్థానిక సంస్థలలో యాదవులకు అవకాశం కల్పించాలని మునుగోడు నియోజకవర్గం యాదవ్ సంఘం అధ్యక్షుడు బట్టు జగన్ యాదవ్ ప్రభుత్వాన్ని కోరారు. మునుగోడు నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటుచేసిన యాదవ్ సంఘం సమావేశంలో బట్టు జగన్...
సేవాదళ్ తోని కాంగ్రెస్ అధికారంలోకి
కాంగ్రెస్ పార్టీని ఆపదలో ఆదుకునే నేస్తం
బిజెపికి ఆర్ఎస్ఎస్ ఎలాగో కాంగ్రెస్ కు సేవాదళ్ అలాగే
హస్తం గుర్తు చేతి వేళ్లలో బొటనవేలే సేవాదళ్
సేవాదళ్ అంటే ఒక సమూహం కాదు ఒక ఆయుధం
దేశ ప్రజల శ్రేయస్సుకోసం 1923లో స్థాపన
సేవాదళ్ స్థాపనలో ఎందరో మహనీయులు
అఖిలభారత కాంగ్రెస్ సేవాదళ్ గా రూపాంతరం
కేంద్రంలో కాంగ్రెస్ ను అధికారంలోకి...
గుండాలకు వెయ్యేళ్ల చరిత్ర
కాకతీయ శాసనాన్ని కాపాడుకోవాలి : శివనాగిరెడ్డి
నాగర్ కర్నూలు జిల్లా, వెల్దండ మండలం, గుండాలలోని కాకతీయ శిల్పాలు, శాసనం, ఆలయాలను కాపాడుకోవాలని, పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా, సీఈవో, డా. ఈమని శివనాగిరెడ్డి అన్నారు. హైదరాబాద్ - శ్రీశైలం రహదారిలో, మండల కేంద్రమైన వెల్దండకు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుండాల చారిత్రక...
నిమ్మకు నీరెత్తినట్టున్న వ్యవహరిస్తున్నమున్సిపల్, మండల అధికారులు
స్థానికుల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో పనులు నిలిపివేత
ఆల్విన్కాలనీ ధరణినగర్ లో ఘటన, కబ్జా బాగోతంపై ఎన్నో అనుమానాలు
కబ్జాలను నిరోధించి కబ్జాదారులకు తగిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్..
కూకట్పల్లి ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ధరణి నగర్ సర్వేనెంబర్ 336 లో సుమారు వేయిగజాల స్థలాన్ని...
పూర్తిగా కబ్జాకు గురైన చెరువు నాలా..
బఫర్ జోన్లోనూ భారీగా కబ్జాలు..
నిబంధనలకు విరుద్ధంగా కట్టపై రోడ్డు..
చెరువు కట్టకే గేటు..పట్టించుకోని అధికారులు
జనం కోసం తరపున లోక్షాయుక్తలో ఫిర్యాదు
ఉన్నతాధికారులు, సర్కార్ స్పందిస్తే.. ఈర్ల చెరువుకు పూర్వ వైభవం వచ్చే ఛాన్స్..
రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం మదీనాగూడ గ్రామ శివారు పరిధిలోని ఈర్ల చెరువు కబ్జారాయుళ్ల చేత చిక్కి విలవిలలాడుతోంది....
అసలు సూత్రధారి అప్పటి సీఎండీ రఘుమారెడ్డే..!
రెండు చేతులా సహకరించిన లీగల్ అటాచీ..!
ఒక్కొక్క పోస్టుకు రూ.30-50 లక్షల వసూల్..!
ఆర్టీఐ కింద సమాచారం అడిగితే.. ఇవ్వని హెచ్ఆర్డీ హెచ్వోడీ మురళీకృష్ణ
టీఎస్ఎస్పీడీసీఎల్లో తవ్వినాకొద్ది అవినీతి లీలలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. బీఆర్ఎస్ సర్కార్ హయాంలో ఆసంస్థలో జరిగిన దొంగ పనులన్నీ ఇప్పుడు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అప్పటి ప్రభుత్వాధినేత...
మూడు పువ్వులు ఆరుకాయలుగా అక్రమ సంపాదన
ఖజానాలో జమకానీ ఇంటి పన్ను..?
దొంగ బిల్లులతో ప్రజాధనం దోపిడీ
మేకపోతు గాంభీర్యంలో కార్యదర్శి
లంచావతారమెత్తిన పంచాయితి కార్యదర్శి అనే శీర్షికన ఆదాబ్ హైదరాబాద్ పత్రికలో ప్రచురితమైన కథనం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇందు గలడందు లేడని సందేహము వలదు ఎందెందు వెదకి జూచిన అందందే గలడు అన్నట్లుగా ఆమె అవినీతి చీకటి...
ఆరేళ్లుగా అవస్థలు..అడవిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం
పశు వైద్యశాల ‘నీ’ అడ్రస్ ఎక్కడ..
కొత్తగా ఏర్పడిన మూడు చింతలపల్లి మండలం సమస్యల నిలయంగా మారింది. ప్రజలకు అధికారులు చేరువలో ఉండాలని పాలనా సౌలభ్యం ఉండాలని గత ప్రభుత్వం కొత్త మండలాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగానే మూడు చింతలపల్లిని మండల కేంద్రంగా ఏర్పాటు చేసి దాదాపు...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...