Friday, September 20, 2024
spot_img

hyderabad news

అక్రమ నిర్మాణాలకు కేరాఫ్ చీర్యాల

పుట్టగొడుగుల్లా అనుమతి లేని అక్రమ నిర్మాణాలు గత పాలకుల పాపం, కొనుగోలు చేసిన కస్టమర్లకు శాపం అక్రమ షెడ్ల నిర్మాణంతో భారీగా గ్రామ పంచాయతీ ఆదాయానికి గండి అక్రమ నిర్మాణాలకు చీర్యాల గ్రామపంచాయతీ అడ్డాగా మారింది. గ్రామంలో ఎక్కడ చూసినా కూడా దొంగ అనుమతి పత్రాలతో నిర్మాణాలను చేపడుతున్నారు. పట్టించుకోవాల్సిన పంచాయతీ అధికారులు గత పాలకులతో కుమ్మక్కై గ్రామపంచాయతీ...

ఎవ‌రికోసం.. ఎందుకోసం..?

ఓ అధికారిని కోసం వ‌రంగ‌ల్ ఆర్జేడీ కార్యాల‌యం తరలింపు తీవ్ర ఇబ్బందులు పడుతున్న జూనియర్ లెక్చరర్లు, నాన్ టీచింగ్ స్టాఫ్ వరంగల్ ఆర్జేడీ ఆఫీసు హైదరాబాద్ లో కొనసాగడంపై మండిపాటు బీఆర్ఎస్ సర్కార్ హయాంలో అప్పటి ఇంటర్ బోర్డు కమిషనర్ నిర్ణయంపై ఆగ్రహం కొత్త సర్కార్ తమకు న్యాయం చేయాలని లెక్చరర్లు, నాన్ టీచింగ్ సిబ్బంది వేడుకోలు జనరల్ గా ఓ...

సారూ…సహకారశాఖ ఉద్యోగులకు బదిలీలు ఉండవా?

సంవత్సరాలుగా ఓకే వద్ద పాతుకుపోయిన ఉద్యోగులు. అన్ని శాఖలకు వర్తించే బదిలీ నిబంధనలకు వీరు అతీతులా?. ఇలాగైతే అక్రమాలు జరగవా.? ఉన్నతాధికారులు దృష్టి సారించాలంటున్న రైతులు. రైతులు ఆర్థికంగా పరిపుష్టి సాధించాలనే ముఖ్య ఉద్దేశ్యంతో ఏర్పడిన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ఓకే శాఖలో ఏళ్ల తరబడి పాతుకుపోయిన ఉద్యోగుల కారణంగా అక్రమాలకు నెలవుగా మారుతున్నాయి. అన్ని ప్రభుత్వ శాఖలలో...

చెరువును చెరబట్టిన ఎస్‌.ఆర్‌. కన్స్‌ట్రక్షన్స్‌ సంజీవరెడ్డి

అమీన్‌ పూర్‌ చెరువు.. అదెక్కడుంది..? భవిష్యత్తులో ఇలా చెప్పుకోవాల్సిందే.. ఇరిగేషన్‌ ఎన్‌.ఓ.సి లేకుండానే హెచ్‌.ఎం.డి.ఏ అనుమతులు పొందిన కేటుగాడు చెరువులో అక్రమ నిర్మాణాలే.. ఇరిగేషన్‌ శాఖ అధికారులకు ఆదాయ వనరులు .. అవినీతి మత్తులో జోగుతున్న అధికారుల దృష్టికి తీసుకెళ్లిన ఆదాబ్‌ అమీన్‌ పూర్‌ చెరువులో ఎఫ్టిఎల్‌, బఫర్‌ జోన్‌లో యదేచ్ఛగా నిర్మిస్తున్న నిర్మాణాలు.. అధికారుల కనుసన్నల్లో యదేచ్ఛగా అక్రమ నిర్మాణ...

ప్రజా సేవకుడు మన ‘‘స్పీకర్‌’’

మర్పల్లికి చెందిన ఓ నిరుపేద దంపతులకు తలకు పెద్ద కంతితో జన్మించిన చిన్నారి ఆపరేషన్‌ కొరకు వైద్య ఖర్చులకు ఎల్‌ఓసి అందజేసిన శాసన సభాపతి ఆపరేషన్‌ సక్సెస్‌ కావడంతో ప్రసాద్‌ కుమార్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన చిన్నారి తల్లిదండ్రులు.. నా జీవితం ప్రజా సేవకే అంకితం అని ఎన్నికల సమయంలో ఏదైతే హామీ ఇచ్చారో ఎమ్మెల్యే గా గెలుపొంది...

రోడ్లు, ఫుట్‌ పాత్‌లపై దళారుల దందా..

సికింద్రాబాద్‌ స్టేషన్‌ పరిసరాల్లో ట్రాఫిక్‌ కష్టాలు ట్రాఫిక్‌ పోలీసులకు వాటాలు..? సికింద్రాబాద్‌ స్టేషన్‌, 31 బస్టాప్‌, మోండా మార్కెట్‌, ఆల్ఫా హోటల్‌ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఫుట్‌ పాత్‌ పై కొన్ని వందల ఆక్రమణలు వెలిశాయి.. అటు జీహెచ్‌ఎంసీ ఇటు ట్రాఫిక్‌ పోలీసులు పట్టించుకోక పోవ డంతో రోజు రోజుకు ఇవి పెరిగిపోతున్నాయి. వాహన దారుల ట్రాఫిక్‌ కష్టాలను...

విద్యార్థులు ఎటుపోతే నాకేంటి…!

విధులు మరచిన వార్డెన్‌ కానరాని విద్యార్థుల సంరక్షణ ప్రయివేట్‌ వ్యక్తుల చేతుల్లో వసతిగృహం రాత్రిళ్లు రోడ్లపై తిరుగుతున్న విద్యార్థులు వసతి గృహంలోని విద్యార్థులను కంటికి రెప్పలా కాపాడాల్సిన సంక్షేమ అధికారి(వార్డెన్‌) విధులు మరిచాడు.ఆ విద్యార్థులు ఎటుపోతే నాకేంటి అని పర్యవేక్షణను గాలికి వదిలేశాడు.ప్రయివేట్‌ వ్యక్తులకు వసతి గృహం విద్యార్థులను అప్పజెప్పి విధులకు డుమ్మా కొడుతున్నాడు. అడిగేవారు లేకపోవడంతో వార్డెన్‌ ఇష్టారాజ్యంగా...

శిధిలావస్థకు విద్యాలయం

ఎంతోమందిని ఉన్నత స్థాయికి చేర్చిన పాఠశాల అభివృద్ధికి నోచుకోని పాఠశాల భయం భయంగా విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలలో విద్యార్థులకు మెరుగైన విద్యను అందిస్తామని పాలకులు, అధికారులు, ప్రభుత్వం చెబుతున్నప్పటికీ అవి కేవలం మాటలకు పరిమితమవుతున్నాయి. నాయకులు అధికారులు చెప్పిన మాటలకు ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేసిన దాఖలలు కనిపించడం లేదు. వికారాబాద్‌ జిల్లా కేంద్రంలో జిల్లా పరిషత్‌ ఉన్నత...

చిత్రపురిలో చిత్రాలు..

బూబాకాసురుల మాయాజాలం.. పేదల నోట్లో మట్టి కొడుతున్న పెద్దమనుషులు.. 1994 అప్పటి కాంగ్రెస్‌ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్‌ రెడ్డి, సినీ పేద కార్మికుల కోసం, జి డి 658 ద్వారా ప్లాట్స్‌ మాత్రమే కట్టి ఎక్కువ మందికి కేటాయించాలని జి ఓ 658 ఇవ్వడమైనది. చిత్రపురి కాలనీలో ఎంతో మంది సినిమా కార్మికులకు ఇళ్లు లేవు అని...

యూనిక్ బర్త్ కేర్ ప్రాక్టీషనర్ సర్టిఫికేట్ కోర్సు

దరఖాస్తులు సమర్పించడానికి ఈ నెల 29 చివరి తేదీ ఉద్యోగ భవిష్యత్‌కు అవకాశాలు పుష్కలం.. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, ఫెర్నాండెజ్ ఫౌండేషన్ నేతృత్వంలోని బర్త్ కేర్ ప్రాక్టీషనర్ (బర్త్ డౌలా) ఆన్‌లైన్ సర్టిఫికేట్ కోర్సుకు సంబంధిచిన చివరి తేదీ సమీపిస్తోంది. యూనివర్సిటీ ఆధ్వర్యంలోని సెంటర్ ఫర్ డిజిటల్ ట్రైనింగ్ అండ్ లెర్నింగ్ రిసోర్సెస్ ప్లాట్‌ఫారమ్ ద్వారా ఈ...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -