పిల్లలకు తగినంత సమయం కెటాయించాలి
పక్కా ప్రణాళికతో పరీక్షలో విజయం తధ్యం
ఓటమిని తట్టుకోవడం నేర్పాలి
స్పెషల్ ఎడ్యుకేటర్ డా.అట్ల శ్రీనివాస్ రెడ్డి
పరీక్షలు అనేవి ఎల్లప్పుడూ ఎప్పడికీ ఒత్తిడితో కూడుకున్నవే. పిల్లలకు మాత్రమే కాదు మొత్తం కుటుంబానికి ఒత్తిడితో కూడుకున్న సమయం. ఈ ఒత్తిడితో భావోద్వేగాలలో సమతుల్యత ఏర్పడి, కుటుంబ పెద్దలు పిల్లలపై కోపాన్ని ప్రదర్శించడం జరుగుతూ ఉంటుంది....
కుంగిన పిల్లర్లను సరిచేయడమే సాంకేతికత
నీటిని ఉపయోగించుకకుండా విమర్శలు సరికాదు
మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి వెల్లడి
మేడిగడ్డకు బయలుదేరిన బిఆర్ఎస్ బృందం
ప్రపంచంలోనే అతి గొప్ప లిఫ్టు ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం అని మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. 5 వందలు 6 వందలు మీటర్ల లోతునుంచి నీళ్లను లిప్ట్ చేసే గొప్ప పథకం అని.....
పరీక్షా కేంద్రాల్లోకి ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రంలోకి అనుమతించకూడదని ఒకవైపు ప్రభుత్వం కఠినంగా రూల్స్ అమలు చేస్తుండగా, మరోవైపు విద్యార్థులు పరీక్షా కేంద్రానికి సమయముండగానే చేరుకున్నా ఐదు నిమిషాల పాటు ఇరుకు రోడ్డు నుండి నడవడంలో సమయం వృథా అవుతోంది. పరీక్ష కేంద్రం చుట్టూ ఉన్న ఇరుకైన రోడ్ల గుండా వెళ్లాల్సివస్తుంది. ఇలాంటి...
త్రీఇంక్లైన్లో నకిలీ ఇంటి పన్నుల మాయాజాలం
ఉన్న నెంబర్లు ఇచ్చి, ఫోర్జరీ చేసి మోసం
అమాయకులను దగాచేసిన ఘనుడు
ఏటా లక్షలు దండుకుంటున్న వైనం
సింగరేణి క్వాటర్లకు ప్రయివేట్ నెంబర్లు ఇచ్చి దగా
నిద్రమత్తులో అధికారులు.. కలెక్టర్ గారు జరచూడండి
ఈ మాయలోడు మాములోడు కాదు. మసిపూసి మారేడు కాయచేయడంలో ఘనుడు. తిమ్మిని బమ్మి.. బిమ్మిని తమ్మి చేయడంతో దిట్ట. ఓపథకం రచిస్తే...
సర్వేనెంబర్ 246/1 లో 67 ఎకరాల 17 గుంటలు నిర్మాణాలు..
చిత్రపురి విచిత్ర పురిగా మారిన వైనం…
223 మంది మెప్పుకోసం 4367 మంది బలి…
మణికొండ జగిర్ లో అప్పటి ముఖ్యమంత్రి కోట్ల విజయ భాస్కర్ రెడ్డి సినిమా కార్మికుల కోసం సర్వే నంబర్ 46 లో 67 ఎకరాల 17 గుంటల భూమి అలర్ట్ చేయ...
చుట్టూ నిఘా నేత్రాలు ఉన్న దొంగతనం ఎలా జరిగిందో?
దొంగతనం జరగడంలో ఇంటి దొంగల పాత్ర ఏమైనా ఉందా!
ప్రజల ఆస్తులకు ప్రభుత్వ రక్షణపై పలు అనుమానాలు
విచారణ చేపట్టని ఉన్నతాధికారుల పాత్రపై సర్వత్ర విమర్శలు
జిల్లా రిజిస్టార్లు, సబ్ రిజిస్టార్ల అవినీతిపై ఆదాబ్ పత్రికలో కథనాలు
అయినా స్పందించని ఉన్నతాధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రజలు
కేసుల నుంచి తప్పించుకోవడానికి దొంగతనం...
ధరణి లోసుగులను అడ్డం పెట్టుకుని రెచ్చిపోతున్న భూభకాసురులు..
భూమి ఒక దగ్గర.. రిజిస్ట్రేషన్ మరో దగ్గర..
లేని భూమిపై పత్రాలు సృష్టించి పేదవారిని ఇబ్బందులకు గురి చేస్తున్న రియల్ మాఫియా..
ఇదేమని అడిగితే కేసులు పెడుతున్న వైనం..
కొత్తూరు మండలం పెంజర్ల గ్రామంలో బయటపడిన భూ అక్రమణ కేసు…
రియల్ ఎస్టేట్ పుణ్యమా అని భూముల ధరలకు రెక్కలొచ్చి కోట్లల్లో పలుకుతున్నాయి...
ఓ బడా నాయకుని అండతో దేవుడికే శఠగోపం
అనుమతులు లేకుండానే గుట్టు చప్పుడు కాకుండా చెట్ల ఆమ్మివేత
దేవాలయ నిర్వహణ , ఆలయ అభివృద్ధి కోసం పాటుపడాల్సిన వ్యక్తులే దేవుని మాన్యంపై కన్ను వేసి అక్రమ సంపాదనకు తెరలేపిన సంఘటన కొండపాక మండలం దుద్దెడ గ్రామంలో చోటుచేసు కుంది… స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం. దుద్దెడ గ్రామంలో...
రిజిస్ట్రేషన్ శాఖ పై విచారణ చేపట్టిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం
ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్న అధికారులారా తస్మాత్ జాగ్రత్త
ఆదాబ్ కథనాలతో అవినీతి అధికారుల గుండెల్లో రైళ్లు
కూకట్ పల్లి రిజిస్టార్ అవినీతిపై ఆదాబ్ వరుస కథనాలు
రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై ఆదాబ్ పత్రికలో వస్తున్న కథనాలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. అందులో...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...