యువతకు సూచన చేసిన హోంమంత్రి మహమూద్ అలీ
హైదరాబాద్:తెలంగాణ రాష్ట్రం శాంతి భద్రతల విషయంలో మొదటి స్థానంలో ఉందని హోంమంత్రి మహమూద్ అలీ తెలిపారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాలు, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా శౌర్య కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. దేశ భవిష్యత్తు యువత చేతిలోనే ఉందని అలాంటి...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...