ఆరు రోజులపాటు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం
హైదరాబాద్ : తెలంగాణ సర్కార్ సంక్రాంతి పండుగకు సంబంధించి అధికారికంగా పాఠశాలలకు సెలవులను ప్రకటించింది. సంక్రాంతి పండుగ నేపథ్యంలో జనవరి 12వ తేదీ నుంచి 17వ తేదీ వరకు సెలవులు ఉంటాయని ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ క్రమంలోనే మిషనరీ స్కూళ్లకు మినహా అన్ని స్కూళ్లకు ఈ సెలవులు...
తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వారంతపు సెలవు దినం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు శ్రీ వేంకటేశ్వరస్వామివారిని దర్శించుకునేందుకు 23 కంపార్ట్మెంట్లలో వేచియున్నారు. టోకెన్లు లేని భక్తులకు 18 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు. నిన్న స్వామివారిని 81,472 మంది దర్శించుకోగా 34,820 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు...
భారీ వర్షాల కారణంగా నిర్ణయం..
ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా తెలంగాణ హై కోర్టుకు రెండురోజులు సెలవలు ప్రకటించారు.. మరో మూడు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించిన విషయం విదితమే..
వర్షాల కారణంగా జీహెచ్ఎంసీ పరిథిలోని అన్ని రకాల విద్యాసంస్థలుసహా అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు సెలవులు..
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా, ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా జీహెచ్ఎంసీ పరిథిలోని అన్ని రకాల విద్యా సంస్థలలతో సహా అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు నేడు, రేపు రెండు రోజుల పాటు సెలవులు ప్రకటించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి...
అక్రమ నిర్మాణాన్ని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి హెచ్చరించిన ఆదాబ్..
అనుమతులు లేకపోయినా ఉన్నట్లు కలరింగ్..
కాలరెగరేసుకుని దర్జాగా అక్రమ నిర్మాణ పనులు..
చైర్మన్ భార్య పేరుపై యథేచ్ఛగా నిర్మాణం..
అవినీతి మత్తులో...