Friday, September 20, 2024
spot_img

ganesh chathurdhi festival

గతేడాది ఉత్తర్వులే..

వినాయక నిమజ్జనంలో నిబంధనలు యధాతథం పీఓపీ విగ్రహాలు సాగర్‌లో నిమజ్జనం నిషేదం స్పష్టం చేసిన హైకోర్టుహైదరాబాద్‌ : ఈ ఏడాది వినాయక చవితి వేడుకల్లోనూ అవే ఉత్తర్వులు కొనసాగుతాయని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. నిబంధనల మేరకే నిమజ్జన్నం సాగుతుందన్నారు. ప్లాస్టర్‌ ఆఫ్‌ ప్యారిస్‌తో తయారు చేసిన వినాయక విగ్రహాలను హుస్సేన్‌ సాగర్‌లో నిమజ్జనం చేయొద్దని గతేడాది...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -