ఇన్ స్టాగ్రామ్ ను కూడా డిలీట్ చేశారు: రాణి రుద్రమ
హైదరాబాద్ : సిరిసిల్ల బీజేపీ అభ్యర్థి రాణి రుద్రమ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. తన ఫేస్ బుక్ పేజీ హ్యాక్ అయ్యిందని ఆరోపించారు. హ్యాకింగ్ చేయడం అధికార బీఆర్ఎస్ పార్టీకి వెన్నతో పెట్టిన విద్య అని ధ్వజమెత్తారు. ప్రతిపక్ష పార్టీల సోషల్ మీడియా...
సరికొత్త ఫీచర్ను తీసుకురానున్న పేస్ బుక్..
న్యూయార్క్: ఫేస్బుక్ సరికొత్త ఫీచర్ను తీసుకురానుంది. ఒకే అకౌంట్లో మల్టీపుల్ ప్రొఫైల్స్ను క్రియేట్ చేసుకునే సదుపాయాన్ని తీసుకొస్తున్నట్టు మెటా తాజాగా వెల్లడించింది. ఈ కొత్త ఫీచర్ను ఉపయోగించి ఫేస్బుక్లో అవసరమైన వారు మల్టీపుల్ ప్రొఫైళ్లను ఒకే అకౌంట్ నుంచి క్రియేట్ చేసుకోవచ్చు. వ్యక్తిగత, వ్యాపార సంబంధిత ప్రొఫైళ్ల మధ్య...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...