ఎర్రబెల్లి ప్రదీప్ రావు వెంట కాషాయం జెండా పట్టి కదిలిన ప్రజలు.
వరంగల్ తూర్పు నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి ఎర్రబెల్లి ప్రదీప్ రావు శుక్రవారం నామినేషన్ వేసేందుకు గాను భారీ ర్యాలీగా బయలుదేరి వెళ్లారు. ఈ కార్యక్రమానికి కేంద్ర సమాచార, బ్రాడ్కాస్టింగ్ శాఖ, యువజన వ్యవహారాలు, క్రీడా శాఖల మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ ముఖ్య...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...