Friday, March 29, 2024

elections

వారిద్దరూ చెమట కక్కి సంపాదించారా

అప్పులు తీర్చాలంటే ప్రజలు స్వేదం చిందించాలి బిఆర్‌ఎస్‌ స్వేదపత్రంపై భట్టి విమర్శలు హైదరాబాద్‌ : ప్రభుత్వ శ్వేత పత్రానికి కౌంటర్‌ పేరిట.. బీఆర్‌ఎస్‌ స్వేద పత్రం రిలీజ్‌ చేయడంపై తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఘాటు విమర్శలు చేశారు. బావ, బావ మరది చెమట కక్కి సంపాదించారా? అని కేటీఆర్‌, హరీష్‌రావులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు....

లోక్‌సభ ఎన్నికలపై బీజేపీ నజర్‌

28న హైదరాబాద్‌కు అమిత్‌ షా రాక న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికలపై భారతీయ జనతా పార్టీ దృష్టి సారించింది. మొననటి అసెంబ్లీలో 8 సీట్లు సాధించడంతో పాటు, ఓట్ల శాతం పెరగడంతో బిజెపిలో ఆత్మవిశ్వాసం కూడా పెరిగింది. దీంతో పార్లమెంట్‌ ఎన్నికల్లో గతం కన్నా ఎక్కువ సీట్లు సాధించడంపై ఫోకస్‌ పెట్టింది. ఈ నేపథ్యంలో ఈనెల...

ఉమ్మడి జిల్లాలకు ఇన్‌చార్జ్‌ లు

ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్‌ శాంతి కుమారి రాష్ట్రంలోని 10 ఉమ్మడి జిల్లాలకు ప్రభుత్వం ఇన్‌చార్జ్‌ మంత్రులను నియమించింది. అయితే కొత్త జిల్లాల వారీగా కాకుండా పాత ఉమ్మడి జిల్లాల వారీగానే జిల్లాలకు ఇంఛార్జ్‌లను నియమిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. 10 ఉమ్మడి జిల్లాలకు 10 మంది మంత్రులను ఇంఛార్జ్‌లుగా నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వ ప్రధాన...

6 గ్యారంటీలు.. గ్యారంటీ

ఈనెల 28 నుంచి జనవరి 6 వరకు దరఖాస్తులు అప్లికేషన్లతో గుమ్మం దగ్గరికే ప్రభుత్వ సిబ్బంది ఎన్నికల ముందు గ్యారెంటీలు ప్రకటించిన కాంగ్రెస్‌ ఎన్నికల్లో గెలిచి రేవంత్‌ రెడ్డి సీఎంగా ప్రభుత్వం ఏర్పాటు పథకాల్లో ఎలాంటి కోత విధించమన్న ప్రభుత్వం ఇప్పటికే రెండు గ్యారెంటీల అమలు చేసిన సర్కార్‌ మీడియాతో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి తెలంగాణ అధికార పక్షం కాంగ్రెస్‌ ఎన్నికల సమయంలో...

యువగళం సభకు అడుగడుగునా అడ్డంకులు

అయినా ప్రజలు విజయవంతం చేశారు : అచ్చన్న విశాఖపట్నం : యువగళం సభ ఫెయిల్‌ అవ్వాలని వైసీపీ ప్రభుత్వం కంకణం కట్టుకుందని.. అడుగడుగునా అడ్డంకులు సృష్టించారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ప్రజలు భారీగా తరలి వచ్చి ముగింపు సభలో మద్దతు పలికారు. ఈ సభతో వైసిపిలో వణుకు మొదలయ్యిందని...

డొనాల్డ్‌ ట్రంప్‌కు షాక్‌..

ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత వేటు! కొలరాడో : అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌నకు భారీ షాక్‌ తగిలింది. వచ్చే ఏడాది జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో కొలరాడో నుంచి పోటీ చేయకుండా ట్రంప్‌పై ఆ రాష్ట్ర సుప్రీంకోర్టు అనర్హత వేటు వేసింది. ఈ తీర్పు ప్రభావం వచ్చే ఏడాది మార్చి 5న జరిగే కొలరాడో...

కమలం కనుమరుగుకానుందా..?

పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ గట్టెక్కేనా..? రాష్ట్రంలో రోజురోజుకు పడిపోతున్న కమలం గ్రాఫ్ సీనియర్లంతా పార్లమెంట్ ఎన్నికల్లో ప్రభావం చూపగలరా పార్లమెంట్ సెగ్మెంట్లలో కాంగ్రెస్ ఇన్చార్జిల నియమకం పార్లమెంట్ పై ప్రత్యేక దృష్టి పెట్టిన బీఆర్ఎస్ బీజేపీలో కనిపించని పార్లమెంట్ ఎన్నికల హడావిడి గెలిచిన జోష్ లో కాంగ్రెస్, ఓడిన బాధలో బీఆర్ఎస్, బీజేపీ పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరి సత్తా ఏంటో వేచి చూద్దాం హైదరాబాద్ :...

తెలంగాణ నుంచి సోనియా పోటీపీఏసీలో ఏకగ్రీవ తీర్మానం

మాణిక్‌ రావు ఠాక్రే అధ్యక్షతన పీఏసీ భేటీ నామినేటెడ్‌ పోస్టుల భర్తీ అతి త్వరలో కాంగ్రెస్‌ పీఏసీ భేటీలో కీలక నిర్ణయాలు కాళేశ్వరం అవకతవకలపై శ్వేతపత్రం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అసెంబ్లీలో చర్చ గాంధీ భవన్‌లో ముగిసిన పీఏసీ సమావేశం రేవంత్‌ రెడ్డి, ఉత్తమ్‌ సహా పాల్గొన్న పలువురు నేతలు ఏఐసీసీ అగ్రనాయకురాలు సోనియాగాంధీని లోక్‌ సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి...

కొత్త ప్రభుత్వం – ఎన్నో సవాళ్ళు..!

తెలంగాణ రాష్ట్రం వచ్చి పదేళ్ళు గడిచిన కాలం, గత పదేళ్లుగా తెరాసా ప్రభుత్వం అధికారంలో కొనసాగింది, మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో, తెరాసా ప్రభుత్వం కు చేక్‌ పెట్టిన ప్రజలు, మరల కొత్త ప్రభుత్వంకు అవకాశం ఇచ్చారు, నూతన నాయకత్వంలో అభివృద్ధి కోరుకుంటున్నారు ప్రజలు, అయితే ఇందులో తెలంగాణలో కొత్త ప్రభుత్వంకి చాలా సవాళ్ళు...

పార్లమెంట్‌ ఎన్నికల్లో మాది ఒంటరి పోరాటం

సర్వేలకు అందని విధంగా లోక్‌సభ ఫలితాలు ఎవరితోనూ పొత్తులు లేవని తేల్చిన కిషన్‌ రెడ్డి ముఖ్య నేతలతో సమావేశంలో కీలక వ్యాఖ్యలు హైదరాబాద్‌ : జనసేనతో ఇక పొత్తులు లేవని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి ప్రకటించారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో బీజేపీకి ఏ పార్టీతో పొత్తులు ఉండవని స్పష్టం చేశారు. తెలంగాణ లో బీజేపీ ఒంటరిగానే పోటీ...
- Advertisement -

Latest News

అవినీతికే మోడ‌ల్‌గా మారిన మోడ‌ల్ స్కూల్‌

పాఠ‌శాల‌కు రాకుండానే జీతాలు తీసుకుంటున్న ఉపాధ్యాయులు అవినీతి ఉపాధ్యాయుల‌కు స‌హ‌క‌రిస్తున్న ప్రిన్సిప‌ల్ జావేద్‌ ఎగ్జామ్ ఫీ, స్కాల‌ర్ షిప్‌ పేరుతో విద్యార్థుల వ‌ద్ద నుండి డ‌బ్బులు వ‌సూలు నాణ్య‌త లోపించిన...
- Advertisement -