Saturday, April 20, 2024

ec

నోటిఫికేషన్‌ జారీ

రెండు స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించనున్న ఈసీ ఈ నెల 18 వరకు నామినేషన్ల స్వీకరణ 29న పోలింగ్‌.. సాయంత్రం ఓట్ల లెక్కింపు హైదరాబాద్‌ : తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఉపఎన్నికకు నోటిఫికేషన్‌ జారీ అయ్యింది. గురువారం ఉదయం అసెంబ్లీ కార్యాలయం ఈ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. రెండు ఎమ్మెల్సీలకు విడివిడిగా నోటిఫికేషన్‌ జారీ అయ్యింది. నేటి...

హరీష్ రావు నోటి దూల వల్ల ఆగిన రైతు బంధు..

2 రోజుల క్రితం రైతుబంధు నిధుల విడుదలకి అనుమతి ఇచ్చిన ఈసీ.. రైతు బంధు కు ఇచ్చిన అనుమతి ని ఉపసంహరించుకున్న ఈసీ.. హరీష్ రావు రాజకీయ లబ్ధి కోసం సిద్దిపేటలో తన నోటి దూల వల్ల ఆగిన రైతు బంధు తెలంగాణ శాసనసభకు సాధారణ ఎన్నికలు, 2023 సందర్భంగా ఎంసీసీ మరియు అనుబంధ ఎన్నికల నిభందనలు ఉల్లంఘించిన...

సమస్యాత్మక ప్రాంతాలపై ఈసీ ప్రత్యేక దృష్టి

సమస్యాత్మకంగా 10వేల పోలింగ్‌ కేంద్రాలు గుర్తింపు సీసీటీవీ మానిటరింగ్‌ తో మూడంచెల భద్రత అసాంఫీుక ఘటనలు జరగకుండా గట్టుదిట్టమైన చర్యలు హైదరాబాద్‌ : తెలంగాణలో పోలింగ్‌ కు సమయం దగ్గర పడుతుండటంతో ఎలక్షన్‌ కమిషన్‌ సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. 24గంటల పాటు సీసీటీవీ మానిటరింగ్‌ తో మూడంచెల భద్రత కల్పిస్తూ ఎక్కడా ఎలాంటి అసాంఫీుక ఘటనలు...

మళ్ళీ బదిలీ వేటు..

కలెక్టర్ గోపి, పోలీస్ కమిషనర్ సుబ్బరాయుడును ట్రాన్స్ ఫర్ చేస్తూ ఈసీ ఆదేశాలు ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మరో నెల రోజుల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఎప్పటికప్పుడు కొరడా ఝుళిపిస్తున్న ఈసీ.. హైదరాబాద్ : మరో నెల రోజుల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో… కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకున్నది. కరీంనగర్...

డిజిటల్‌ లావాదేవీలపై ఈసి నజర్..

అభ్యర్థుల నగదు ట్రాన్స్ ఫర్స్ పై ఆరా.. ప్రతీ అంశంపై దృష్టిపెడుతున్న వైనం.. గూగుల్ పే, ఫోన్ పే లపై సీరియస్.. రాజకీయ పార్టీల అకౌంట్స్ పై కన్ను.. ఇప్పటికే తనిఖీల్లో కోట్లాది రూపాయలు స్వాధీనం.. హైదరాబాద్‌ : తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సంఘం ప్రతీ అంశంపై ప్రత్యేక దృష్టిపెడుతోంది. ప్రధానంగా నగదు బదిలీలపై దృష్టిసారించింది. ఇప్పటికే పోలీసుల తనిఖీల్లో...

రాబోవు ఎన్నికల్లో ఓటర్లందరూ పాల్గొనాలి..

పిలుపునిచ్చిన సీఈసీ రాజీవ్ కుమార్.. ముగిసిన ఈసీ మూడు రోజుల పర్యటన.. హైదరాబాద్ : మూడు రోజుల పర్యనటన అనంతరం హైదరాబాద్ తాజ్‌ కృష్ణాలో మీడియా సమావేశం ఏర్పాటు చేసింది ఈసీ. రాబోయే ఎన్నికల్లో ఓటర్లందరూ పాల్గొనాలని సీఈసీ రాజీవ్‌ కుమార్‌ పిలుపునిచ్చారు. అన్ని రాజకీయ పార్టీలతో మేము ముందుగా సమావేశమయినట్లు తెలిపారు. అభ్యర్థుల ప్రచార వ్యయం...
- Advertisement -

Latest News

శంభునికుంటకు ఎసరుపెట్టిన అమీన్ పూర్ మున్సిపల్ చైర్మన్..

అక్రమ నిర్మాణాన్ని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి హెచ్చరించిన ఆదాబ్.. అనుమతులు లేకపోయినా ఉన్నట్లు కలరింగ్.. కాలరెగరేసుకుని దర్జాగా అక్రమ నిర్మాణ పనులు.. చైర్మన్ భార్య పేరుపై యథేచ్ఛగా నిర్మాణం.. అవినీతి మత్తులో...
- Advertisement -