కట్నం కోసం భార్యను బావిలో వేలాడదీశాడు..భోపాల్ : మధ్యప్రదేశ్లో దారుణం వెలుగుచూసింది. కట్నం కోసం డిమాండ్ చేస్తూ భార్యను బావిలో వేలాడదీసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నీముచ్లో ఆగస్ట్ 20న ఈ ఘటన జరిగింది. రాకేష్ కిర్ అనే వ్యక్తి తన భార్య ఉషను బావిలో వేలాడదీసి ఆ దృశ్యాలను రికార్డు చేశాడు....