కట్నం కోసం భార్యను బావిలో వేలాడదీశాడు..భోపాల్ : మధ్యప్రదేశ్లో దారుణం వెలుగుచూసింది. కట్నం కోసం డిమాండ్ చేస్తూ భార్యను బావిలో వేలాడదీసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నీముచ్లో ఆగస్ట్ 20న ఈ ఘటన జరిగింది. రాకేష్ కిర్ అనే వ్యక్తి తన భార్య ఉషను బావిలో వేలాడదీసి ఆ దృశ్యాలను రికార్డు చేశాడు....
అక్రమ నిర్మాణాన్ని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి హెచ్చరించిన ఆదాబ్..
అనుమతులు లేకపోయినా ఉన్నట్లు కలరింగ్..
కాలరెగరేసుకుని దర్జాగా అక్రమ నిర్మాణ పనులు..
చైర్మన్ భార్య పేరుపై యథేచ్ఛగా నిర్మాణం..
అవినీతి మత్తులో...