కరీంనగర్ జిల్లా కలెక్టర్ డాః బి. గోపికరీంనగర్ :జిల్లాలోని థర్డ్ జెండార్లందరు ఓటర్లుగా నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డాః బి. గోపి అన్నారు.మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో థర్డ్ జండర్లతో ఓటరు నమోదు పై జిల్లా కలెక్టర్ డాః బి. గోపి సమీక్షించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలోని థర్డ్ జండర్లందరు...
విస్తృతంగా ప్రచారం కల్పించాలి - జిల్లా కలెక్టర్ వి పి గౌతమ్ఖమ్మం : ఓటు ప్రాధాన్యతను యువతకు తెలియజేసేలా, 18 సంవత్సరాలు నిండిన యువత ఓటరుగా నమోదు అయ్యెలా బి.ఎల్. ఓలు తమ పరిధిలోని ప్రతి ఇంటిని సందర్శించాలని జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్ అన్నారు. ఓటర్లకు సంబంధించి పెండిరగ్ దరఖాస్తులు త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...