No menu items!
No menu items!
Tuesday, September 17, 2024
spot_img
No menu items!

crime news

స్వదేశానికి వెళ్లి పోయిన షకీబ్‌

వన్డే ప్రపంచకప్‌-2023లో బంగ్లాదేశ్‌ జట్టు పెద్దగా ఆకట్టుకోలేకపోతోంది. నెదర్లాండ్స్‌, ఆఫ్గనిస్తాన్‌ జట్లు పెద్ద టీమ్‌ లపై గెలిచి సంచలనాలు సృష్టిస్తుంటే బంగ్లా మాత్రం వరుసగా పరాజయాలు ఎదుర్కొంటోంది. ఆ జట్టు ఇప్పటివరకు మొత్తం ఐదు మ్యాచ్‌లు ఆడగా, అందులో కేవలం ఒక మ్యాచ్‌లో మాత్రమే విజయం సాధించింది. మిగతా నాలుగింటిలో పరాజయం పాలై సెమీస్‌...

పేరుమోసిన రౌడీ షీటర్ మొహమ్మద్ ఖైజర్ అలియాస్ చోర్ ఖైజర్‌ అరెస్ట్..

హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్‌ పరిధిలో ఘటన.. వివరాలు వెల్లడించిన హబీబ్ నగర్ పోలీసులు.. హైదరాబాద్ : హబీబ్ నగర్ పోలీసులు, సౌత్ వెస్ట్ జోన్, ఆసిఫ్ నగర్ డివిజన్, హైదరాబాద్ పోలీసులు ఒక పేరుమోసిన రౌడీ షీటర్ మహ్మద్ ఖైజర్ అలియాస్ ఖైజర్ అలియాస్ చోర్ ఖైజర్ అలియాస్ పహెల్వాన్ ఖైజర్ అలియాస్ మల్లేపల్లి ఖైజర్,...

ఢిల్లీ మెట్రోలో దారుణం..

వృద్ధుడిపై దాడి చేసిన యువకుడు.. ఢిల్లీ : గత కొద్ది రోజులుగా ఢిల్లీ మెట్రోకు సంబంధించి అనేక రకాల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. కొన్ని సరదా సంఘటనలు, కొన్ని షాకింగ్‌ విషయాలు కూడా కనిపిస్తుంటాయి. ముఖ్యంగా ఢిల్లీ మెట్రోలో ప్రయాణీకుల చేష్టలు, అసభ్యకర ప్రవర్తనలు, డ్యాన్స్‌ రీల్స్‌ వంటి వింత పోకడలకు సంబంధించిన...

జ్యూవెల‌రీ స్టోర్ ఈమెయిల్ ఐడీ చోరీ..

18 ల‌క్ష‌ల రూపాయలు కొట్టేసిన స్కామ‌ర్లు.. న్యూ ఢిల్లీ : దేశ‌వ్యాప్తంగా గ‌త కొద్దినెల‌లుగా ఆన్‌లైన్ స్కామ్‌లు పెరుగుతున్నాయి. లేటెస్ట్‌గా ముంబైలోని ఓ జ్యూవెల‌రీ స్టోర్ ఈమెయిల్ ఐడీని చోరీ చేసిన స్కామ‌ర్లు కంపెనీ ఖాతా నుంచి రూ. 18 ల‌క్ష‌ల‌ను ద‌ర్జాగా ట్రాన్స్‌ఫ‌ర్ చేసుకున్నారు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి ముంబై సిటీ కోఆప‌రేటివ్ బ్యాంక్‌ను...

ఘోర రోడ్డు ప్రమాదం..

12 మంది దుర్మరణం.. ఆగి ఉన్న ట్రక్కును ఢీకొన్న కారు.. బెంగుళూరు : కర్ణాటకలోని చిక్‌బళ్లాపూర్‌ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గురువారం ఉదయం చిక్‌బళ్లాపూర్‌ సమీపంలో వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి ఆగిఉన్న ట్రక్కును ఢీకొట్టింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న 12 మంది మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతులను...

సినిమా పక్కీలో స్మగ్లింగ్..

వాషింగ్ మిషన్లలో నగదు రవాణా.. ఎన్.ఏ.డీ. పోలీసుల దాడిలో విస్తుపోయే సంఘటన.. అమరావతి : ఇడియట్ సినిమాలో.. రోజుకు ఒక బైకుపై ఆలీ ఇసుక తరలిస్తూ ఉంటాడు. ప్రశ్నిస్తే ఇసుకను తరలిస్తున్నానని చెప్తాడు తప్ప.. అసలు విషయం అనేది చెప్పడు. చివరకు ఆలీ తరలించేది ఇసుకేనంటూ నిర్ధారిస్తారు.. ఇసుక మూటల పేరుతో రోజు ఒక బైక్ దొంగలించి...

పనిమనిషిపై లైంగికదాడికి పాల్పడిన ఘటన..

పనిమనిషిపై లైంగికదాడికి పాల్పడిన ఘటనలో ఓ ప్రైవేట్‌ స్కూల్‌ మాజీ చైర్మన్‌ మురళీముకుంద్‌ను సీసీఎస్‌ పోలీసులు మంగళవారం అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు. మూడునెలల కిందట తన ఇంట్లో పనిచేస్తున్న యువతి(22)ని గదిలోకి పిలిచి లైంగికదాడికి పాల్పడ్డాడన్న ఆరోపణలతో బంజారాహిల్స్‌ పోలీసులు మురళీముకుంద్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.బంజారాహిల్స్‌,...

బెల్టు షాపులపై షాద్‌ నగర్‌ ఎక్సైజ్‌ పోలీసుల ఉక్కు పాదం..

2 లక్షల 87 వేల విలువ చేసే మద్యం స్వాధీనం.. 28 కేసులు నమోదు వివరాలు వెల్లడించిన ఎక్సైజ్‌ సీఐ అంజన్‌ కుమార్‌.. షాద్‌ నగర్‌ క్రైమ్‌ : బెల్టు షాపులు నిర్వహిస్తే కటిన చర్యలు తీసుకుంటామని షాద్‌ నగర్‌ ఎక్సైజ్‌ సీఐ అంజన్‌ కుమార్‌ తెలిపారు..ఎన్నికల దృష్ట్యా ఎక్సైజ్‌, ప్రోబిషన్‌ డిప్యూటీ కమిషనర్‌,డిస్ట్రిక్ట్‌ ఎక్సైజ్‌, ప్రోబిషన్‌ అధికారుల...

ఆన్‌లైన్‌లో 13 ల‌క్ష‌లు పోగొట్టుకున్న మ‌హిళ‌

ఆన్‌లైన్‌లో హోట‌ల్స్‌కు రేటింగ్స్ ముంబై : గ‌త కొద్దినెల‌లుగా సైబ‌ర్ నేర‌గాళ్లు చెల‌రేగుతూ ఆన్‌లైన్ వేదిక‌గా అమాయ‌కుల‌ను అడ్డంగా దోచేస్తున్నారు. స్కామ‌ర్లు రోజుకో త‌ర‌హా స్కామ్‌తో బాధితుల‌ను నిండా ముంచుతున్నారు. తాజాగా పూణేకు చెందిన మ‌హిళను ఆన్‌లైన్‌లో హోట‌ల్స్‌కు రేటింగ్స్ ఇవ్వ‌డం ద్వారా అధిక మొత్తం ఆర్జించ‌వ‌చ్చ‌ని మ‌భ్య‌పెట్టిన స్కామ‌ర్లు ఆమె నుంచి రూ. 13...

తాళం వేసిన ఇంటిని కొల్లగొట్టిన దొంగలు…

సుమారు 3లక్షల విలువైన సామాను దోపిడీ చాకచక్యంగా కేసును చేధించి పట్టుకున్న పోలీసులు… మిర్యాలగూడ : ఇంటికి తాళం వేసిన కుటుంబం అమెరికా పర్యటనకు వెళ్ళింది… ఇదే అదునుగా భావించిన దొంగలు… ఇంటి తాళాలు పగలగొట్టి… దర్జాగా ఓ గూడ్స్‌ వాహనం పెట్టి ఇంటిలోని సుమారు 3లక్షల విలువైన సామాను దోచుకు పోయారు… ఫిర్యాదు అందుకున్న పోలీసులు...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -