అదుపుతప్పి లోయలో పడ్డ బస్సు
36 మంది మృతి, మరో 22 మంది తీవ్రంగా గాయాలు
శ్రీనగర్ : జమ్మూ కశ్మీర్లో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి 300 అడుగుల ఎత్తునుంచి లోయలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో 36 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 22 మంది తీవ్రంగా గాయపడ్డారు....
అహ్మదాబాద్ : కోతుల గుంపు ఒక బాలుడిపై దాడి చేశాయి. అతడి కడుపు చీల్చి, పేగులు బయటకు లాగి దారుణంగా చంపాయి. ఆ బాలుడ్ని రక్షించేందుకు స్థానికులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. గుజరాత్లోని గాంధీనగర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. మంగళవారం సాల్కి గ్రామంలోని గుడి సమీపంలో పదేళ్ల దీపక్ ఠాకూర్ తన స్నేహితులతో...
20 ఏండ్ల శిక్ష విడిచిన న్యాయస్థానం
బాధితురాలికి పది లక్షల పరిహారం
రంగారెడ్డి : ప్రేమ పేరుతో వెంటపడి.. బలవంతంగా బాలికపై అఘాయిత్యం పాల్పడిన నిందితుడు రమావత్ చందర్(26)కు 20 జైలుశిక్ష, 30వేల జరిమానా విధిస్తూ, బాధిత బాలిక కుటుంబానికి పది లక్షల పరిహారం అందజేయాలని న్యాయసేవా సంస్థను ఆదేశిస్తూ రంగారెడ్డి జిల్లా ప్రత్యేక పోక్సో న్యాయస్థానం...
భక్తుల హాహాకారాలతో ఘటనాస్థలిలో భయానక పరిస్థితి
వాహనంలో 13 మంది ప్రయాణికులు
ప్రమాదంలో ఆరుగురికి తీవ్ర గాయాలు
బాధితులు నంద్యాల జిల్లా గాజులపల్లికి చెందిన వారు ఏపీలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం కోటప్పకొండ ఘాట్ రోడ్డుపై ప్రమాదం సంభవించింది. నంద్యాల జిల్లా గాజుపల్లి గ్రామానికి చెందినవారు బొలేరో వాహనంలో కోటప్పకొండకు చేరుకుని గుడివద్దకు వెళుతుండగా ప్రమాదం చోటుచేసుకుంది. కొండపైకి...
ఇన్స్టంట్ బ్యాంక్ లోన్ పేరుతో స్కెచ్
రూ. 90,000 కొట్టేసిన స్కామర్లు
ముంబై : టెక్నాలజీ రోజురోజుకు గణనీయంగా అభివృద్ధి చెందుతోంది. ఈ సాంకేతికతను సైబర్ నేరగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. అమాయక ప్రజలను మోసం చేస్తున్నారు. ఇటీవల నవీ ముంబైకి చెందిన 56 ఏండ్ల వ్యక్తి నుంచి ఇన్స్టంట్ లోన్ ఇస్తామని మభ్యపెడుతూ ఆన్లైన్ నేరగాళ్లు...
హైదరాబాద్ : అమెరికాలో కత్తిపోట్లకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లాకు చెందిన విద్యార్థి వరుణ్ రాజ్ (29) మృతి చెందాడు. పది రోజులుగా తీవ్ర గాయాలతో లూథరన్ దవాఖానలో చికిత్స పొందుతున్న వరుణ్.. పరిస్థితి విషమించడంతో తాజాగా ప్రాణాలు కోల్పోయాడు. ఈ మేరకు కుటుంబ సభ్యులకు సమాచారం అందింది....
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...