లక్నో : ఓ వైద్యుడు భార్య, ఇద్దరు పిల్లల్ని చంపి.. ఆపై తాను ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని రాయ్బరేలీ జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. డాక్టర్ అరుణ్ సింగ్.. రాయ్బరేలీలోని లాల్గంజ్ ప్రాంతంలో గల మోడ్రన్ రైల్ కోచ్ ఫ్యాక్టరీలో అసిస్టెంట్ డివిజనల్ మెడికల్...
చెన్నై : వారిద్దరిది ప్రేమ వివాహం. 15 ఏండ్ల వయసు ఉన్నప్పుడే పెళ్లి చేసుకున్నారు. కానీ భర్తకు వివాహేతర సంబంధాలు ఉన్నాయని తెలిసి, భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో అతను జైలు పాలయ్యాడు. జైలు నుంచి విడుదలైన తర్వాత మళ్లీ ఒక్కటయ్యారు. కానీ అతను ఇతర మహిళలతో సన్నిహితంగా ఉంటున్నాడు. దీనిపై భర్తను...
అత్యవసర విభాగాల్లోని రోగులు వేరే చోటుకి తరలింపు
అమెరికాలో సైబర్ నేరగాళ్లు థ్యాంక్స్గివింగ్ సెలవు రోజున రెచ్చిపోయాయి. పలు రాష్ట్రాల్లోని ఆస్పత్రులపై సైబర్ దాడులకు పాల్పడ్డారు. వెబ్సైట్లను హ్యాక్ చేయడంతో అత్యవసర వైద్య సేవలు, ఇతర సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. టెక్సాస్, న్యూ జెర్సీ, న్యూ మెక్సికో, ఓక్లహామాల్లోని 30 ఆసుపత్రుల్లో అర్డెంట్ హెల్త్...
అమెరికాలో ఉన్నత విద్యకు వెళ్లిన యువకుడు
చంపి పోలీసులకు సమాచారం ఇచ్చిన బ్రహ్మభట్
తన కుటుంబ సభ్యులను కాల్చి చంపాడనే అభియోగంపై భారతీయ విద్యార్ధిని అమెరికా పోలీసులు అరెస్టు చేయడం సంచలనంగా మారింది. న్యూజెర్సీ సౌత్ ప్లెయిన్ ఫీల్డ్ ట్రెడిషన్స్ కాండో కాంప్లెక్స్లోని ఓ రెండంతస్తులో భవనంలో వృద్ధ జంటతో పాటు వారి కుమారుడు రక్తపు మడుగులో...
తాజాగా తీర్పు వెలువరించిన ఫాస్ట్ ట్రాక్ కోర్టు
కళ్ల ముందే కన్న బిడ్డలను లైంగిక వేధింపులకు గురిచేస్తుంటే ఏ తల్లి అయినా శివంగిలా మారుతుంది.. కాళికలా విరుచుకుపడుతుంది.. కానీ కేరళలో ఓ కన్నతల్లి మాత్రం తన ప్రియుడికి సహకరించింది. కూతుళ్లను పదే పదే ప్రియుడి ఇంటికి తీసుకెళ్లి వేధింపులకు సహకరించింది. ఈ ఘోరానికి పాల్పడిన ఆ...
ములుగు : జిల్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బైక్ను స్కూలు బస్సు ఢీ కొట్డంతో కూతరు మృతి చెందదగా తండ్రికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషాదకర సంఘటన తాడ్వాయి మండలం నార్లపూర్ గ్రామంలో శుక్రవారం ఉదయం జరిగింది. స్థానికులు తెలిపిన ప్రకారం పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. గ్రామానికి చెందిన ఖాతా...
ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో దారుణం ఘటన చేసుకున్నది. కోనంగి గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు హత్యకు గురయ్యారు. బుధవారం అర్ధరాత్రి సమయంలో సమీప బంధువులే వారిని విచక్షణా రహితంగా కత్తులతో నరికి చంపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతులను సాంబశివరావు, భార్య ఆదిలక్ష్మి, కుమారుడు నరేశ్గా గుర్తించారు....
పట్టపగలే 19 యేళ్ల అమ్మాయిని కిడ్నాప్ చేసిన దుండగులు…
పెట్రోల్ బంకు సమీపంలో ఘటన.. వైరల్ అవుతున్న వీడియో
భోపాల్ : పట్టపగలు.. జనాలంతా చూస్తుండగా.. ఓ 19 యేళ్ల ఆడపిల్లను బైక్పై వచ్చి ఇద్దరు వ్యక్తులు కిడ్నాప్ చేశారు. పెట్రోల్ బంకు వద్ద ఉన్న సీసీటీవీలో ఇది రికార్డ్ అయ్యింది. ఈ వీడియో క్లిప్ ఇప్పుడు...
అన్న స్కూల్కు వెళ్తుండగా శనివారం సెండ్ ఆఫ్ ఇచ్చేందుకు వెళ్లిన చిన్నారి
చిన్నారి భవిష్య ఒక్క సారిగా బస్సు కింద పడి చనిపోవడంతో కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. ఈ హృదయ విదారక ఘటన మేడ్చల్ జిల్లా పరిధిలోని జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్లోని ఆనంద్ నగర్ ఎక్స్ సర్వీస్మెన్ కాలనీలో శనివారం ఉదయం...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...