భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మాజీ అధికారులపై అవినీతి కేసు నమోదైంది. వీరంతా అసోసియేషన్ సొమ్మును దుర్వినియోగం చేశారని హైదరాబాద్ పోలీసులు వెల్లడిరచారు. ప్రస్తుతం వారిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సంఘం చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సునీల్ కాంటే బోస్ ఫిర్యాదు మేరకు హెచ్సీఏ మాజీ...
ప్రపంచకప్ 2023లో రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా వరుస విజయాలతో దూసుకపో తోంది. అరంగేంట్ర మ్యాచ్లో ఆస్ట్రేలియాతో తలపడిన టీమిండియా ఘన విజయంతో అగుడు పెట్టింది. ఇక రెండో మ్యాచ్లో ఆఫ్ఘనిస్థాన్ను ఓడిరచి, ఆ తర్వాత పాకిస్థాన్ను మట్టికరిపించింది. ఇక నాలుగో మ్యాచ్లో భాగంగా బంగ్లాదేశ్ టీంతో ఢీ కొట్టేందుకు సిద్ధమైంది. అయితే, ఈ...
హైదరాబాద్ : ఆదివారం అఫ్ఘానిస్థాన్తో జరిగిన ప్రపంచకప్ మ్యాచ్లో ఓటమి అనంతరం ఈ చెత్త రికార్డు ఇంగ్లండ్ పేరిట నమోదైంది. అఫ్ఘాన్తో ఓటమితో టెస్టు క్రికెట్ ఆడే అన్ని జట్ల చేతిలో వన్ డే ప్రపంచకప్లో ఓటమిని ఎదుర్కొన్న తొలి జట్టుగా ఇంగ్లండ్ బ్యాడ్ ఇమేజ్ సంపాదించుకుంది. వన్డే ప్రపంచకప్ చరిత్రలో ఇంగ్లండ్ టీమ్...
ఈ ప్రపంచకప్ లో తొలిసారి తలపడుతున్న ఇండియా, పాకిస్థాన్
అహ్మదాబాద్ లోని నరేంద్రమోదీ స్టేడియంలో మ్యాచ్
టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ
వన్డే ప్రపంచకప్ లో ఈరోజు హైఓల్టేజ్ మ్యాచ్ జరుగుతోంది. దాయాది దేశాలు ఇండియా, పాకిస్థాన్ లు తలపడుతున్నాయి. అహ్మదాబాద్ లో అతిపెద్ద గ్రౌండ్ నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతోంది. ఈ...
ప్లేయర్ ఆఫ్ ది మంత్’ ప్రకటించిన ఐసీసీ
సెప్టెంబర్ 2023కి సంబంధించి ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’ని ఐసీసీ ప్రకటించింది. ఈసారి శుభ్మాన్ గిల్ను ఈ నెల ఉత్తమ ఆటగాడిగా ఎంపిక చేశారు. సహచర ఆటగాడు మహ్మద్ సిరాజ్, ఇంగ్లండ్ ఓపెనర్ డేవిడ్ మలన్లను పక్కకు నెట్టి శుభ్మాన్ ఈ టైటిల్ను సాధించాడు. సెప్టెంబర్ నెలలో...
టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన బంగ్లాదేశ్
50 ఓవర్లలో 9 వికెట్లకు 245 పరుగులు
హడలెత్తించిన కివీస్ పేసర్లు… ఓ దశలో 56 పరుగులకు 4 వికెట్లు డౌన్
ఆదుకున్న ముష్ఫికర్, షకీబ్… కీలక ఇన్నింగ్స్ ఆడిన మహ్మదుల్లా
వరల్డ్ కప్ లో ఇవాళ న్యూజిలాండ్ తో మ్యాచ్ లో బంగ్లాదేశ్ పేలవ బ్యాటింగ్ ప్రదర్శన కనబర్చింది. చెన్నైలోని...
నేడు వరల్డ్ కప్ లో టీమిండియా, ఆఫ్ఘనిస్థాన్
ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో మ్యాచ్
స్టేడియంలో కెమెరాల దృష్టిని ఆకర్షించిన అభిమాని ప్లకార్డు
ప్రస్తుతం వన్డేల్లో 47 సెంచరీలు సాధించిన కోహ్లీ
ఇవాళ ఢిల్లీలో టీమిండియా, ఆఫ్ఘనిస్థాన్ జట్ల మధ్య వరల్డ్ కప్ మ్యాచ్ జరుగుతోంది. ఈ సందర్భంగా, మ్యాచ్ కు వేదికగా నిలుస్తున్న అరుణ్ జైట్లీ స్టేడియంలో ఓ...
మహ్మద్ బాబిల్లేల్, శశాంక్ మెహ్రోత్రాపై వేటు
జట్టు ఎంపిక సమయంలో తప్పుడు పత్రాలు అందజేశారని ఆరోపణ
హైదరాబాద్ క్రికెట్ సంఘం తాజాగా ఇద్దరు క్రికెటర్లపై నిషేధం వేటు వేసింది. అండర్-19 క్రికెటర్ మహ్మద్ బాబిల్లేల్, రిజిస్టర్డ్ ఆటగాడు శశాంక్ మెహ్రోత్రాలను ఐదేళ్ల పాటు నిషేధిస్తూ హెచ్ సీఏ ఉత్తర్వులు జారీ చేసింది. జట్టు ఎంపిక సమయంలో వీరిద్దరూ...
హైదరాబాద్ : క్రికెట్ ప్రపంచక్ప్ - 2023లో భాగంగా సోమవారం న్యూజిలాండ్, నెదర్లాండ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతున్నది. నెదర్లాండ్స్ టాస్ గెలిచి న్యూజిలాండ్ను బ్యాటింగ్కు ఆహ్వానించింది. కివీస్ బ్యాటర్లు నిలకడగా ఆడుతూ చాపకింద నీరులా పరుగులు రాబడుతున్నారు. దాంతో 35 ఓవర్ల ఆట ముగిసేసరికి న్యూజిలాండ్ జట్టు మూడు వికెట్లు కోల్పోయి 198...
తిరువనంతపురం : వన్డే ప్రపంచకప్ను వర్షం నీడలా వెంటాడుతోంది. అక్టోబర్ 5 నుంచి మెగాటోర్నీ ప్రారంభం కానుండగా.. అంతకుముందు జరుగుతున్న వార్మప్ మ్యాచ్లకు వరుణుడు ఆటంకం కలిగిస్తున్నాడు. ఇప్పటికే ఇంగ్లాండ్తో జరగాల్సిన భారత్ మొదటి వార్మప్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దైన విషయం తెలిసిందే. నేడు తిరువనంతపురం లో నెదర్లాండ్స్ తో జరగబోయే చివరిదైన...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...