Thursday, September 19, 2024
spot_img

cricket match

ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయి: వార్నర్‌

రిటైర్మెంట్‌ విషయంలో ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌ మిచెల్‌ జాన్సన్‌ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై దిగ్గజ క్రికెటర్‌ డేవిడ్‌ వార్నర్‌ తాజాగా స్పందించాడు. ఓ ప్రముఖ ఛానెల్‌కు ఇచ్చిన ఇంట ర్వ్యూలో ఆయన ఈ విషయంపై మాట్లాడాడు. మిచెల్‌ మాట్లాడిన విషయాన్ని తాను తప్పుబట్టనన్న వార్నర్‌ ఎవరి అభిప్రాయాలు వారికుంటాయని చెప్పాడు. వాటిని వ్యక్తపరిచే హక్కు...

శ్రీశాంత్‌కు షాక్‌కు లీగల్‌ నోటీసులు జారీ

టీమ్‌ఇండియా మాజీ ప్లేయర్‌ శ్రీశాంత్‌కు షాక్‌ తగిలింది. లెజెండ్స్‌ లీగ్‌ క్రికెట్‌- ఎల్‌ఎల్‌సీ కమిషనర్‌ అతడికి లీగల్‌ నోటీసులు జారీ చేశారు. శ్రీశాంత్‌, టోర్నమెంట్‌లో ఆడుతూ తన కాంట్రాక్ట్‌ను ఉల్లంఘించాడని అందులో పేర్కొన్నారు. గంభీర్‌పై ఆపోపణలు చేస్తూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసిన వీడియోలను ఎల్‌ఎల్‌సీ తప్పుబట్టింది. ఆ వీడియోలు డిలీట్‌ చేస్తేనే అతడితో...

సౌతాఫ్రికా గడ్డపై ప్రపంచ రికార్డ్‌ సృష్టించనున్న కింగ్‌ కోహ్లీ

భారత క్రికెట్‌ జట్టు డిసెంబర్‌ 10 నుంచి దక్షిణాఫ్రికా పర్యటనను ప్రారంభించనుంది. అక్కడ రెండు జట్ల మధ్య మొదట మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ జరగనుంది. ఆ తర్వాత మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌తో పాటు చివరగా రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ కూడా జరగనుంది. ఈ పర్యటన కోసం ప్రకటించిన మూడు ఫార్మాట్‌...

ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌గా అతడే ‘సరైనోడు’!

ప్రస్తుతం ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌గా రోహిత్‌ శర్మ ఉన్నాడు. ఇప్పుడు రోహిత్‌ వయసు 36 ఏళ్ల కాబట్టి.. భవిష్యత్తు కెప్టెన్‌ కోసం ముంబై ప్రాంచైజీ ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగానే ఐపీఎల్‌ 2024 మినీ వేలంకు ముందు గుజరాత్‌ టైటాన్స్‌ కెప్టెన్‌గా ఉన్న హార్దిక్‌ పాండ్యాను ముంబై ట్రేడ్‌ చేసుకుంది. వచ్చే సీజన్‌ కాకపోయినా.....

టీ20 ప్రపంచకప్‌ 2024 నుంచి కోహ్లీ ఔట్‌..?

క్రికెట్‌ అభిమానుల దృష్టి ప్రస్తుతం మరో ఆరు నెలల్లో జరగనున్న 2024 టీ20 ప్రపంచకప్‌ పై పడింది. వన్డే ప్రపంచకప్‌ 2023లో ఆఖరి మెట్టు పై బోల్తా పడిన టీమ్‌ఇండియా టీ20 ప్రపంచకప్‌ను ఎలాగైన కైవసం చేసుకోవాలని భావిస్తోంది. ఈ క్రమంలో ఆ మెగాటోర్నీ కోసం ఇప్పటి నుంచే జట్టును సిద్ధం చేసే పనిలో...

గొడవకు దిగిన టీమిండియా క్రికెటర్లు

భారత జట్టును రెండుసార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలపడంలో కీలక పాత్ర పోషించిన మాజీ ఓపెనింగ్‌ బ్యాట్స్‌మెన్‌ గౌతమ్‌ గంభీర్‌ ఇప్పుడు మళ్లీ బ్యాట్‌ పట్టుకున్నాడు . గంభీర్‌ ప్రస్తుతం లెజెండ్స్‌ క్రికెట్‌ లీగ్‌లో ఇండియా క్యాపిటల్స్‌ జట్టుకు కెప్టెన్‌గా ఉన్నాడు. నిలకడగా పరుగులు చేస్తున్నాడు. ఆ జట్టు బుధవారం గుజరాత్‌ జెయింట్స్‌తో తలపడిరది. అయితే...

డిసెంబరు 26 నుంచి టెస్టు సిరీస్

డిసెంబరు 10 నుంచి దక్షిణాఫ్రికాలో టీమిండియా పర్యటన 3 టీ20లు, 3 వన్డేలు, రెండు టెస్టులు ఆడనున్న టీమిండియా దక్షిణాఫ్రికా టెస్టు జట్టులో మూడు కొత్త ముఖాలకు చోటు ఈ నెల 10 నుంచి భారత క్రికెట్ జట్టు దక్షిణాఫ్రికాలో పర్యటించనుంది. ఈ పర్యటనలో భాగంగా టీమిండియా 3 టీ20లు, 3 వన్డేలు, రెండు టెస్టులు ఆడనుంది. డిసెంబరు...

టీ20 ప్రపంచకప్‌కు అర్హత సాధించిన ఉగాండా

వచ్చే ఏడాది జూన్‌లో జరగనున్న టీ20 ప్రపంచ కప్‌ కోసం క్వాలిఫైయింగ్‌ రౌండ్‌ మ్యాచ్‌లు హోరాహోరీగా జరుగుతున్నాయి. తాజాగా ఈ టోర్నీలో ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో ఐదింటిలో విజయం సాధించిన ఉగాండా ఐసీసీ ప్రతిష్ఠాత్మక టీ20 ప్రపంచకప్‌కు అర్హత సాధించింది. తద్వారా ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్‌లో ఆడనున్న ఐదో ఆఫ్రికన్‌ దేశంగా నిలిచింది....

వరల్డ్ కప్ కు ఆతిథ్యమిచ్చిన భారత్

డ్రెస్సింగ్ రూంలో వరల్డ్ కప్ పై కాళ్లు పెట్టుకుని కూర్చున్న మార్ష్ మార్ష్ పై భారత్ లో తీవ్ర విమర్శలు.. విజేతగా నిలిచిన ఆస్ట్రేలియా కంప్యూటర్ కీ బోర్డ్ నుంచి జాలువారిందా అని అడిగిన ఆసీస్ స్టార్ భారత్‌పై ఫైనల్ గెలిచాక ఆస్ట్రేలియా ఆటగాళ్లను విమర్శించిన భారత ఫ్యాన్స్ భారత గడ్డపై జరిగిన వరల్డ్ కప్ ను ఆస్ట్రేలియా జట్టు...

కెప్టెన్సీలో రాణించాలంటే విధేయత కూడా ఉండాలి

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 2024లో గుజరాత్‌ టైటాన్స్‌ కెప్టెన్‌గా శుభ్‌మన్‌ గిల్‌ వ్యవహరించనున్నాడు. హార్దిక్‌ పాండ్యా గుజరాత్‌ జట్టును వీడి ముంబై ఇండియన్స్‌కు తిరిగి వచ్చినందున ఈ యువ ఆటగాడికి కీలక బాధ్యతలు అప్పగించించారు. ఇప్పటికే ఆటగాడిగా తనను తాను నిరూపించుకున్న గిల్‌ కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించేందుకు కూడా సిద్ధమయ్యాడు. అయితే గుజరాత్‌ టైటాన్స్‌...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -