No menu items!
No menu items!
Tuesday, September 17, 2024
spot_img
No menu items!

cricket match

ఊత కర్ర సాయంతో అడుగులేస్తోన్న ‘మిస్టర్‌ 360’

ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లతో జరిగిన టీ 20 సిరీస్‌లో టీమిండియాను విజయవంతంగా నడిపించిన సూర్య కుమార్‌ యాదవ్‌ తీవ్రంగా గాయపడ్డాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన చివరి టీ20 మ్యాచ్‌లో ఫీల్డింగ్‌ చేస్తూ మిస్టర్‌ 360 గాయపడ్డాడు. దీంతో కొన్ని వారాల పాటు అతను క్రికెట్‌కు దూరంగా ఉండనున్నాడు. వచ్చే నెలలో ఆఫ్గనిస్తాన్‌తో జరిగే టీ20 సిరీస్‌లో...

జట్టుతో చేరిన కోహ్లీ..

ప్రాక్టీస్‌ షురూ.. దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లిన విరాట్‌ కోహ్లీ ఇటీవలే ‘ఫ్యామిలీ ఎమర్జెన్సీ’ అని చెప్పి తిరిగి స్వదేశానికి వచ్చిన విషయం తెలిసిందే. ప్రత్యేకించి కారణం తెలియరాకపోయినా భారత జట్టు ఇంట్రా స్క్వాడ్‌ మ్యాచ్‌ ఆడుతుంటే కోహ్లీ మాత్రం ఉన్నఫళంగా భారత్‌కు రావడం అనుమానాలకు తావిచ్చింది. అయితే సఫారీ జట్టుతో ఈనెల 26 నుంచి మొదలుకాబోయే...

ఐపీఎల్‌ చరిత్రలో రికార్డు..

అత్యధిక ధర పలికిన స్టార్క్‌ ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా ఆస్ట్రేలియా ఫాస్ట్‌ బౌలర్‌ మిచెల్‌ స్టార్క్‌ నిలిచాడు. కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ జట్టు ఈ ఆటగాడిని రూ.24 కోట్ల 75 లక్షలకు కొనుగోలు చేసింది. అయితే వేలంపాటలో ఈ ఆటగాడిని దక్కించుకునేందుకు చివరి వరకు కోల్‌కతాతో పాటు గుజరాత్‌ టైటాన్స్‌ ప్రయత్నం చేసింది....

కోరుకున్నది దక్కకపోతే ఎవరైనా నిరాశ చెందుతారు

భారత కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఎట్టకేలకు ప్రపంచకప్‌ 2023 ఫైనల్‌ ఓటమి గురించి స్పందించాడు. ఫైనల్‌ ఓటమిని తాను అస్సలు జీర్ణించుకోలేకపోయానని, ఓటమి బాధ నుంచి బయటపడటం తనకు చాలా కష్టంగా మారిందని రోహిత్‌ ఎమోషనల్‌ అయ్యాడు. తన కుటుంబం మరియు స్నేహితులు చుట్టూ ఉన్న విషయాలను తేలికగా చేశారని చెప్పాడు. ఓటమి బాధ...

ఏడాది మొత్తం టీమిండియా అదరగొట్టినా?

టీమ్‌ ఇండియా 2023 లో ఏట్రోఫీని గెలుచుకోకపోవచ్చు. కానీ, ఈ సంవత్సరం భారత జట్టుకు అద్భుతంగా ఉంది. ఈ ఏడాది టీ20 నుంచి వన్డే, టెస్టు ఫార్మాట్ల వరకు మొత్తం 11 ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడిన టీమ్‌ ఇండియా అందులో 9 సిరీస్‌లను గెలుచుకుంది. దీంతో పాటు ఈ ఏడాది జరిగిన రెండు ఐసీసీ...

రీఎంట్రీకి సిద్ధమైన రిషబ్‌ పంత్‌

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ సీజన్‌ 17లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు రిషబ్‌ పంత్‌ ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా ఉంటాడని నివేదికలు వెల్లడవుతున్నాయి. గతేడాది డిసెంబర్‌లో జరిగిన కారు ప్రమాదంలో గాయపడిన పంత్‌.. ఇప్పుడు మళ్లీ ఫిట్‌నెస్‌ను పొందే దిశగా పయనిస్తున్నాడు. ఐపీఎల్‌ ప్రారంభం నాటికి అతను పూర్తి ఫిట్‌గా ఉంటాడు. అయితే, అతను ఎక్కువ కాలం వికెట్లు...

ప్రపంచ కప్‌ 2024షెడ్యూల్‌ ప్రకటించిన ఐసీసీ

ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) ప్రపంచ కప్‌ 2024 షెడ్యూల్‌ను ప్రకటించింది. జనవరి 19 నుండి ఫిబ్రవరి 11 వరకు ఈ మ్యాచ్‌ లు జరగనున్నాయి. ఇంతకు ముందు.. ఈ టోర్నమెంట్‌ శ్రీలంకలో నిర్వహించేందుకు నిర్ణయించగా.. ఇప్పుడు అక్కడి నుంచి వేదికను తరలించారు. ఈ టోర్నమెంట్‌ లో.. భారత్‌, బంగ్లాదేశ్‌, అమెరికా, వెస్టిండీస్‌, నమీబియా,...

రోహిత్‌ గాయం మానేదెన్నడో?

కొన్ని గాయాలు త్వరగా నయం అవుతాయి. మరికొన్ని ఎక్కువ కాలం మానకుండా ఇబ్బంది పెడుతుంటాయి. టీమ్‌ ఇండియాకు తగిలిన గాయం అంత తేలికగా మానడం లేదు. 2023 సంవత్సరంలో భారత క్రికెట్‌ జట్టుకు చాలా దెబ్బలే తగిలాయి. ముఖ్యంగా ఈ సంవత్సరం ప్రపంచకప్‌ ఫైనల్‌లో ఓటమికి సంబంధం ఉంది. భారత జట్టు ఏడాది పొడవునా...

రెండో టీ20 మ్యాచ్‌ కూడా సందేహమే!

భారత క్రికెట్‌ జట్టు దక్షిణాఫ్రికా పర్యటన ఆశించిన స్థాయిలో ప్రారంభం కాలేదు. దక్షిణాఫ్రికా-భారత్‌ల మధ్య డర్బన్‌లోని కింగ్స్‌మీడ్‌ స్టేడియంలో జరగాల్సిన తొలి టీ20 మ్యాచ్‌ వర్షం కారణంగా ఒక్క బంతి కూడా వేయకుండానే రద్దయింది. ఇప్పుడు రెండో మ్యాచ్‌కి ఇరు జట్లు సిద్ధమయ్యాయి. భారత్‌-దక్షిణాఫ్రికా జట్ల మధ్య డిసెంబర్‌ 12వ తేదీ మంగళవారం గెబారాలోని...

పింక్‌ బాల్‌ టెస్టుల నిర్వహణపై బీసీసీఐ అనాసక్తి

ఇకపై భారత్‌లో డే-నైట్‌ టెస్టు మ్యాచ్‌లు జరగడం అనుమానమే. పింక్‌ బాల్‌తో డే-నైట్‌ టెస్ట్‌ మ్యాచ్‌ ఆడడం మనకు తెలిసిందే. ఇకపై ఈ మ్యాచ్‌లను భారత మైదానంలో నిర్వహణపై భారత క్రికెట్‌ నియంత్రణ మండలి కీలక నిర్ణయం తీసుకున్నట్లు వస్తున్నాయి. దీజజI ఇకపై డొమెస్టిక్‌ సీజన్‌లో పురుషుల క్రికెట్‌ లేదా మహిళల ఈవెంట్‌లలో డే-నైట్‌...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -