అనేక రంగాల్లో రికార్డులు సృష్టిస్తున్న భారతీయ మహిళలు
మహిళలకు సరికొత్త ద్వారాలు తెరుస్తోన్న బీజేపీ ప్రభుత్వం
రోజ్గార్ మేళా ద్వారా అభ్యర్థులకు నియామక పత్రాలు
వర్చువల్గా నియామక పత్రాలను అందజేసిన ప్రధాని
న్యూఢిల్లీ : భారతీయ మహిళలు అంతరిక్షం నుంచి క్రీడల వరకు అనేక రంగాల్లో రికార్డులు సృష్టిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలిపారు. దేశంలోని మహిళలకు తమ ప్రభుత్వం.....
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...